కిష్టగిరి బిజెపి సభ్యత్వ నమోదులో జ్యోతి రమణ

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి జిల్లా కిష్టగిరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా కార్యదర్శి నారాయణ దాసు జ్యోతి రమణ ఇల్లు ఇల్లు తిరిగి బిజెపి సభ్యత్యాలు చేయించారు చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది దేశంలో రైతులకు సంవత్సరంలో మూడుసార్లు 2 వేలు రైతుబంధు అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఎరువులు సబ్సిడీ ఇస్తున్నారని ప్రజల కు వివరించారు

Read More

వాటీస్‌ దిస్‌ నాన్సెన్స్‌ నరేష్‌! 

`పాలక మండలి పరువు తీసిన నరేష్‌ ను సాగనంపండి. `బోర్డు సభ్యుడి బలుపు మాటలు! `బోర్డు సభ్యుడు ఆధిపత్యం కోసమా! `బోర్డు సభ్యులు భక్తులకు సేవకులు! `భక్తులకు సేవ చేయడం కోసమా! `రెండేళ్ల పదవికే అంత అహంకారమా! `దేవదేవుని ముందు అందరూ సమానమే! `తక్షణమే నరేష్‌ కుమార్‌ ను తప్పించాలని భక్తుల డిమాండ్‌. `టిటిడి ఉద్యోగిపై సభ్యుడి పెత్తనమేమిటి? `విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలసత్వమేమిటి! `తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆ అవమానమేమిటి? హైదరాబాద్‌,నేటిధాత్రి:  వాటీస్‌ దిస్‌ నరేష్‌…

Read More

గ్రూప్ 2 పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని ధర్నా: బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్

సిద్దిపేట నేటిధాత్రి… బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. నిన్న రాత్రి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ గ్రూప్-2 పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని శాంతియుతంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర సత్యాగ్రహం చేస్తా అనగానే గృహనిర్బంధం చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్…

Read More

నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి తెలుగువారి సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ అంద‌రి కుటుంబాలల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగృహం హన్మకొండ లోని మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా…

Read More

డి ఎస్ పి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పొనగంటి సతీష్

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన పోనగంటి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ఆ పార్టీ రీజినల్ ఇన్చార్జి మేకల సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు సతీష్ మాట్లాడుతూ నాకు సోషల్ మీడియా ఇచ్చినటువంటి డి ఎస్ పి రీజినల్ ఇన్చార్జి మేకల సుమన్ కు మరియు నాకు సహకరించిన మీడియా మిత్రులకు డి ఎస్ పి కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు అని…

Read More

కొప్పుల ఈశ్వర్ సమక్షం లో బారాస లో బారీ చేరికలు

తరలి వచ్చిన ప్రజానీకం,!!! కొప్పుల ఈశ్వర్ కె మా మద్దతు అంటూ హామీ!! ఎండపల్లి, నేటి ధాత్రి, ధర్మపురి.నియోజక వర్గం ధర్మారం మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ధర్మారం కు చెందిన ఎన్ఆర్ఐ లు దాయేటి ఉదయ్ కుమార్, పవన్ రావు, పెరుమాల్ల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సొంత ఊరు పై ఉన్న మమకారంతో అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు…

Read More

అవార్డు గ్రహీతలకు ఎమ్మార్వో శుభాకాంక్షలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో ఎమ్మార్వో కార్యాలయం లో నలుగురికి 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, గణపురం మండలమునకు సంబంధించి ఉత్తమ బి ఎల్ ఓ అవార్డు గా మైలారం గ్రామానికి చెందిన రంజిత్ (కారోబార్) గణపురం గ్రామానికి చెందిన O. మౌనిక (ఆశ వర్కర్) ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా పేర్ల హరీష్ కుమార్ మరియు ఉత్తమ బి ఎల్ ఓ సూపర్ వైజర్ గా ఏ ఆర్ ఐ మమ్మద్…

Read More
Birth anniversary

రామారావు గారి జయంతి వేడుకలు.

ఘనంగా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు.. జహీరాబాద్ నేటి ధాత్రి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు జహీరాబాద్ పట్టణం రాంనగర్ కాలనీ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు బండమీది శ్రీనివాస్, సురేష్, రాంచందర్, టి.శివన్న,శికారి గోపాల్,…

Read More

విద్యార్థులను, తల్లిదండ్రులను, మండుటెండలో గేటు బయట నిలబెట్టిన టీ ఎస్ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్..

> గట్టు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి.. > తల్లిదండ్రుల ఆందోళన. మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి గట్టు మండలం టీ ఎస్ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్.. విద్యార్థులు దసరా పండుగ సెలవుల్లో భాగంగా విద్యార్థిని తల్లిదండ్రులు వారి పిల్లలను వారి స్వగ్రామాలకు తీసుకువెల్లగా దసరా సెలవులు అయిపోయిన సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం తిరిగి గట్టు మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించడానికి వచ్చిన సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్…

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన మైనార్టీ నాయకులు కరీం

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డిని గెలిపించాలి భూపాలపల్లి నేటిధాత్రి మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించాలని భూపాలపల్లి రూరల్ గ్రామాలలో నాగారం రాంపూర్ ,కమలాపూర్ గ్రామాలలో ముస్లిం మైనార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు భూపాలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పలు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనారిటీ ప్రజలకు జరిగినటువంటి లాభాన్ని గెలవడం ద్వారా రాబోయేటువంటి ప్రయోజనాలను ప్రజలకు సంక్షిప్తంగా వివరించడం జరిగింది…

Read More
World Cup

వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం నిజం బయటపెట్టిన రోహిత్.

 వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం నిజం బయటపెట్టిన రోహిత్…   జూన్ 29. టీమిండియా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా ఏడాది కింద ఇదే తేదీ నాడు టీ20 ప్రపంచ కప్-2024ను కైవసం చేసుకుంది భారత జట్టు. కప్పు కలను తీర్చుకొని కోట్లాది మంది అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది. జూన్ 29, 2024.. ఈ తేదీ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ రోజునే టీ20 వరల్డ్ కప్-2024ను గెలుచుకుంది టీమిండియా. సరిగ్గా…

Read More

సైకిల్ యాత్రతో భద్రాచలం బయలుదేరిన హనుమాన్ స్వాములు.

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములు దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడితో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరారు.41 రోజుల మండల దీక్షలు నియమనిష్ఠలతో చెప్పట్టిన హనుమాన్ మాలధారణ స్వాములు గుజిలే రాము, తాటికొండ వెంకన్న చారి, ఐలాపురం శ్రీకాంత్ చారి, మనోజ్ చారి ముసుకు మధుకర్ లు గురువారం దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడులతో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరినట్లు వారు పేర్కొన్నారు.వచ్చే నెల 1 న హనుమాన్ జయంతి…

Read More

సైకిల్‌ తో కాంగ్రెస్‌ కిల్‌!?

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ ను ఆదరిస్తే చంద్రబాబు గెలిచినట్లే!? `చంద్రబాబు ను మళ్లీ నెత్తిమీద పెట్టుకున్నట్లే! `కమ్మల తీర్మానంలో అంతరార్థమదే! `తెలంగాణ సెటిలర్లు అంటే కమ్మలేనా? `సీనియర్‌ నేతల అంతర్మధనం. `రేవంత్‌ ను నమ్మి ఇప్పటికే నిండా మునిగాం. ` అధికారంలోకి వస్తే ఆ మాత్రం గాంధీభవన్‌ కు వెళ్లలేం. `మొదటి లిస్ట్‌ లో తెలంగాణ ఉద్యమం చేసిన వారికి టిక్కెట్‌ రాలేదు? `రెండో లిస్ట్‌ లో వస్తుందో లేదో తెలియదు! `రేవంత్‌ ఒంటెద్దు పోకడ తో ఇబ్బందులు!…

Read More
Education

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య… జహీరాబాద్ నేటి ధాత్రి: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

Read More

టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బుర్ర శ్యామ్ మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది

పర్వతగిరి నేటి ధాత్రి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోనే తను విద్యాబోధన చేసిన రాయపర్తి మండలం పేర్కవేడు గ్రామ నివాసి అయిన గారే కమలాకర్, ఎన్ హెచ్ ఆర్ సి గారే జయరాజ్ సోదరుడు, ఇటీవల క్యాన్సర్ తో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఈరోజు కలిసి పరామర్శించడం జరిగింది. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాము. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పర్వతగిరి మండల యూత్…

Read More

సీఎంఆర్ఎఫ్ పేదల పాలిటి అపర సంజీవిని

ఎమ్మెల్యే డా.రాజయ్య స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య ప్రత్యేక చొరవతో మంజూరు అయిన నాలుగు లక్షల ఏనుబై ఒక్క వెయ్యి రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు మరియు లబ్ధిదారులు…

Read More

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ…

Read More

భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్

జంబుల రవీందర్ బిజెపికి రాజీనామా మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 07 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రైస్ మిల్ ఓనర్, బిజెపి పార్టీ సీనియర్ నేత జంబుల రవీందర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను జిల్లా అధ్యక్షులు కన్నం యుగంధర్, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు చదువు రామచంద్రారెడ్డిలకు వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిపారు. జంబుల రవీందర్…

Read More

కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉండి లెక్కింపు

భూపాలపల్లి నేటిధాత్రి కొడవటంచ గ్రామం రేగొండ మండలం శ్రీ లక్ష్మినృసింహ స్వామి దేవస్థానము, స్వామివారి హుండీలను విప్పి లెక్కించగా నోట్లు రూ. 10,99,235-00 లు గా నాణెములు రూ. 58,776-00 మొత్తం రూ. 11,58,011-00 లు గా ఆదాయం వచ్చినది. 2024 సం.రము జాతర సందర్బంగా జరిగిన బహిరంగ వెలములో కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అమ్ముకోను హక్కునకు 4,24,000-00 లు, పూల దండాలు, విడి పూలు అమ్ముకోను హక్కునకు 11000-00 ఆదాయం వచ్చినది. ఈ కార్యక్రమములో డి….

Read More

పరకాలలో ఓటు అడిగే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదు

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : పరకాల నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపన్ని ధర్మారెడ్డి ఎలాగైనా ఓడించాలని, లేకుంటే మనకు నియోజవర్గంలో రాజకీయాసన్యాసం తప్పదని తోడేళ్లగుంపు ఒక్కటై ఎదురుచూస్తున్నారని,అసలు పరకాలలో ఓటు అడిగే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదని బిఅర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ ఆరోపించారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఅర్ఎస్ యూత్ సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో గుంటనక్కలు ఒకవైపు ధర్మాన్ని నమ్ముకున్న ధర్మన్న ఒకవైపు అన్నట్టుగా నియోజకవర్గం పరిస్థితి ఉన్నదన్నారు.2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్…

Read More
error: Content is protected !!