ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా? `సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా? `రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు? `వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? `‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు? `వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా? `హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా? `‘‘రోహిణి’’ ఆసుపత్రికి…

Read More

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా మహా ఘనంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి కుంకుమపూజ కార్యక్రమం. నిర్వహించారు ఆలయ అర్చకులు కందాలే వెంకటరమచార్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమం శ్రీ గోదాదేవి అమ్మవారికి నిర్వహించడం జరిగిందని తెలిపారు జనవరి 12 నా శుక్రవారం రోజున లక్ష…

Read More

జమ్మికుంట నూతన ఎంఈఓ కు ఘనసన్మానం.

జమ్మికుంట: నేటి ధాత్రి జమ్మికుంట మండల విద్యాధికారి గా బాధ్యతలు తీసుసుకున్న శ్రీమతి మంతెన.హేమ లత ను ఎస్ టి యు జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రజాక్ పాషా ప్రధానకార్యదర్శి పురుషోత్తం మూర్తి, అదనపు ప్రధానకార్యదర్శి శ్రీ కోట శ్యామ్ కుమార్ , జిల్లా నాయకులు శెట్టి రాజమౌళి,దేవునూరి రఘు , మండల అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ మెడుదల నాగరాజు, నాయకులు కుర్ర సమ్మయ్య, లోకిని…

Read More

గుడుంబాస్తావరాలపై ఉక్కు పాదం మోపిన పోలీసులు.

చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే పీడి యాక్ట్ నమోదు. మండల ప్రజలకుఎస్ఐ హెచ్చరిక. మహా ముత్తారం నేటి ధాత్రి. ఉదయం నిమ్మగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిమ్మగూడెం గ్రామానికి చెందిన కొందరు గుడుంబా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో గుడుంబా తయారుచేస్తారని సమాచారం మేరకు సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బందితో దాడులు చేయగా సుమారు 2700 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం చేసి 70 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి పలువురు పైన…

Read More
Party

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్.

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్ గణపురం నేటి ధాత్రి: గణపురం మండలం మైలారం గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ సర్పంచులు ఎస్ వరుణ కుమారి పబ్బ సదయ్య వారి ఆధ్వర్యంలో మైలారం గ్రామంలో భూక్య సమ్మయ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సమ్మయ్య నాయక్ మాట్లాడుతూ గ్రామ కమిటీ…

Read More

మీ కోరిక మేరకే..!

`త్వరలోనే కేటిఆర్‌ ను సిఎం చేద్దాం! `కేసిఆర్‌ నేడు చెప్పనున్న మాట? `నాతో కొందరు జాతీయ రాజకీయాలకు,  `కేటిఆర్‌తో తెలంగాణ రాజకీయాలలో…నవతరం నాయకులు. `టి(బి)ఆర్‌ఎస్‌ మరింత సరికొత్తగా… `యువకుడు కేటిఆర్‌ ప్రభుత్వ సారధ్యం… `వివాదాల జోలికి పోకండి `ప్రజలతో మమేకం కండి. `టిఆర్‌ఎస్‌ తెలంగాణలో బలమైన పార్టీ. `ఎంతో బలంగా వుంది. `బలహీన పర్చే దుశ్చర్యలు వద్దు. `ఆవేశం వద్దు-ఆలోచన కావాలి. `ఎమ్మెల్యేలు తొందరపాటు పనికి రాదు. `తొందరపడి మాటలు జారకండి. ` రెచ్చగొట్టే వారు ఎప్పుడూ…

Read More
Occasion of Thalassemia Day

తలసేమియా దినోత్సవం .

తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ మరిపెడ నేటిధాత్రి.       మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది తో కలిసి అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి…

Read More

ఎంఎఫ్ఎఫ్ మండల అధ్యక్షులుగా కోగిల అరవింద్

ప్రధాన కార్యదర్శిగా బొచ్చు నవదీప్ పరకాల నేటిధాత్రి మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు పట్టణ కేంద్రంలోని అమరధామంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్ష కార్యదర్శులను ఏకు శంకర్ మాదిగ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ పిబ్రవరి 7న జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుల ప్రదర్శన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంఎఫ్ఎఫ్ మండల అధ్యక్షునిగా కోగిల అరవింద్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా బొచ్చు నవదీప్ మాదిగలను ఏకగ్రీవంగా ఎనుకున్నట్టు తెలిపారు.రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చిన…

Read More
TPCC member Nallapu Durga Prasad.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్. చర్ల,నేటిధాత్రి:   దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

Read More
MRPS

ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి. జహీరాబాద్ నేటి ధాత్రి:           జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు  మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ  తన పేరు…

Read More
Medical Education.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం. వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:       వరంగల్ జిల్లాలో గల దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వము కళాశాల స్థాయిలో (ఇంటర్ మీడియట్) (ఎంఎల్టీ) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నూతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.ప్రతీ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ వైద్య విద్య పట్ల…

Read More
MLA

*ఎమ్మెల్యేకు పలువురి వినతి..

*ఎమ్మెల్యేకు పలువురి వినతి.. పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 16:     తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై…

Read More

డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచెయాలి

వనపర్తి నేటిదాత్రి : డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్ర మోహన్ అన్నారు గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్బంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుం డి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి చేరకుండా…

Read More
Indiramma House.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస పార్టీకి మచ్చ తెస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు లబ్ధిదారుల్ని ఎంపిక చేయమంటే వాళ్లే లబ్ధిదారులైన వైనం. లబ్ధిదారులు ఎంపికపై సొంత పార్టీ నాయకులే విమర్శ గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందించిన అఖిలపక్ష నాయకులు నేటి ధాత్రి ఐనఓలు:- ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అర్హులైన లబ్ధిదారుల కంటే ఇందిరమ్మ కమిటీ సభ్యుల యొక్క సిఫారసులే ఎక్కువ ఉన్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు….

Read More

మైనార్టీ నాయకులు బిజిగిరిషరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : హుజురాబాద్ పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు జమ్మికుంట మండలం బిజిగిరిషరిఫ్ దర్గాలో కాంగ్రెస్ పార్టీ హజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ గెలువాలని దర్గాలోని సమాదుల వద్ద చాదర్లు సమర్పించి ఆయన గెలుపుకు అల్లా ఆశీస్సులు ఉండాలని ముస్లిం, మైనారిటీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అలీం, నవాబ్, తౌసిఫ్, రఫిక్, సల్మాన్, ఫర్మాన్, రియాజ్, రఫీ, అన్ను, సాదిక్, చాంద్,…

Read More
MLA

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.!

‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు’ ‘పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం’ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మహబూబ్ నగర్/నేటి ధాత్రి అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…..

Read More

నీటి ఎద్దడి నివారణకు చర్యలు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణకాలని కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ అన్నారు. అందులో భాగముగా శనివారం మున్సిపల్ సిబ్బందిచే మంచి నీటి బోర్లకు మరమ్మత్తులు చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులచే సైడ్ కాలువలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More

ప్రకృతి రక్షకుడు రేవంతుడు!

https://epaper.netidhatri.com/view/373/netidhathri-e-paper-10th-september-2024%09 `విధ్వంసమైన ప్రకృతి కాపాడుతున్నాడు. `చెరపట్టిన చెరువులను విడిపిస్తున్నాడు. `చెరువుల హద్దులు చెరిపిన వారి బరతం పడుతున్నాడు. `చెదిరిన చెరువులకు పూర్వ వైభవాన్ని తేనున్నాడు. `అందమైన హైదరాబాదుకు ప్రకృతి శోభను అద్దనున్నాడు. `కబ్జా కోరుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నాడు. `చెరువుల జోలికి రావాలంటే వణుకు పుట్టేలా చేస్తున్నాడు. `అక్రమార్కులను పారద్రోలే యజ్ఞం చేస్తున్నాడు. `ప్రకృతి సంపదకు జీవం పోయనున్నాడు. `నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించనున్నాడు. `మంచినీటి కొరత తీర్చే భగీరధ ప్రయత్నం మొదలు పెడుతున్నాడు. `చెరువుల…

Read More
error: Content is protected !!