బలమైన శక్తిగా బిఆర్‌ఎస్‌

  `దేశవ్యాప్తంగా మారుతున్న ప్రజల ఆలోచనా సరళి `భరించలేని పన్నుల భారం నుంచి బిఆర్‌ఎస్‌ తోనే విముక్తి ` రైతుకు పరిహారం పదివేలతో కేసిఆర్‌ నిర్ణయం అపూర్వం. `దేశ వ్యాప్తంగా కొనియాడుతున్న రైతాంగం. ` కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రైతులను ఆదుకుంటున్న వైనం. `రాజకీయ కక్ష సాధింపులపై ఎత్తిన పిడికిలి బిఆర్‌ఎస్‌. `ప్రభుత్వ రంగ సంస్థల దుర్వినియోగంపై గళం కవిత. `బిజేపిని ఎదుర్కొని నిలబడిన నాయకుడు కేసిఆర్‌. `కేంద్రాన్ని నిలదీయగల శక్తి కేసిఆర్‌  `మార్పు మొదలైంది……

Read More
Kanaka Someshwara Temple,

యూట్యూబ్ స్టార్ కు ఘన సన్మానం.

యూట్యూబ్ స్టార్ కు ఘన సన్మానం మల్లాపూర్ జూన్ 16 నేటి దాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, పాత దాంరాజుపల్లి, ముద్దుబిడ్డ అయినటువంటి జంగు రమ్య సుమన్ బావపూర్ (కే) విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు,వీరు మల్లాపూర్ కనక సోమేశ్వర టెంపుల్ కు వచ్చినారు, వాళ్లు ముఖ్యంగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి సంబంధించిన మంచి మంచి వీడియోలు చేస్తూ 3,46,000 సబ్స్క్రైబ్ ను సాధించి సిల్వర్ ప్లే బటన్ అనగా యూట్యూబ్ నుండి అవార్డు…

Read More
In-charge Dr.A.Chandrasekhar

నవరాత్రి చండి హోమం మహోత్సవంలో పాల్గొన్నా.

శ్రీ.వారాహి దేవి, నవరాత్రి చండి హోమం మహోత్సవంలో పాల్గొన్నా ◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ ◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ జహీరాబాద్ నేటి ధాత్రి:         న్యాలకల్ మండలంలోని ముంగి గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ. ఆదిలక్ష్మి ఆశ్రమం లో నిర్వహించిన శ్రీ.వారాహి దేవి నవరాత్రి చండి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్ మండల అధ్యక్షులు…

Read More

జిపి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

పాలడుగు సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో పి వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ…

Read More
Gopichand 33-working title

యుద్ధభూమిలో యోధుడు.

యుద్ధభూమిలో యోధుడు             గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు… గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూపొందించిన భారీసెట్లో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం చిత్రబృందం పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేసింది. గోపీచంద్‌…

Read More

దేశం ఆర్థిక సంస్కరణల పితామహుడిని కోల్పోయింది.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..భారతదేశం గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందని, మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా…

Read More

నవాబుపేట మండల కేంద్రంలో ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలను వివిధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జగ్జీవన్ రాం పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం…

Read More
Musham Ramesh's

చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె.

సిరిసిల్ల చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు ఏప్రిల్ – 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష చేపడతాం CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)     సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జోళి శాఖ ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ , వైపని కార్మికులకు…

Read More

గ్రామ గ్రామాన ఎగిరిన మువ్వన్నెల జెండాలు

ఉదారత చాటుకున్న వీర్ల రామడుగు, నేటిధాత్రి: 75 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఎమ్మార్వో, ఎంపిడిఓ కార్యాలయాల్లో, మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈకార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలలలో గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఈసందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు వివరించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామడుగు…

Read More
Using the names of Omkar and B.N. Reddy is not something to be ignored.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు. పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకే అధినాయకత్వంపై ఆరోపణలు. ఎంసిపిఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ వెల్లడి. నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి మద్దికాయల ఓంకార్,బి.ఎన్. రెడ్డిల పేర్లను ఉపయోగిస్తూ పార్టీ బహిష్కృత ఆరాచకవాదులు ఎంసిపిఐ పేరుతో చేస్తున్న అరాచక ఆగడాల పట్ల ఉపేక్షించేదిలేదని ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ హెచ్చరించారు.పట్టణం లోని పార్టీ కార్యాలయం ఓంకార్ భవన్ లో…

Read More

*ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా

*వెదురు ఉత్పత్తులనే వాడండి కాలుష్యాన్ని నివారించండి వీణవంక,( కరీంనగర్ జిల్లా) నేటిదాత్రి: వీణవంక మండల కేంద్రంలో మేదర కులస్తులు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ముఖ్యఅతిథిగా వీణవంక గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్ హాజరై ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మేదర్ కులస్తులు వెదురు బొంగులతో బతుకమ్మ పేర్చడానికి శిబ్బిలు, చాటలు, వస్తువులను తయారు చేసి వారి జీవనాన్ని సాగిస్తున్నారని అలాగే…

Read More

సీనియర్లను పక్కా పక్కనపెట్టుడే!?

` తెలుగు కాంగ్రెస్‌ చేయడమే లెక్క! `చంద్రబాబు చెప్పిందే జరిగేదక్కడ? ` కాంగ్రెస్‌ నిండా తెలుగు దేశం నేతలు నింపుడే…సీనియర్లకు రిటైర్మెంట్‌ ఇచ్చుడే! ` పైకి నవ్వుతూనే పక్కకు నెట్టేసుడే! `ఏఐసిసి ఎన్నికలే వేదికగా మొదలైన పర్ఫెక్ట్‌ స్కెచ్‌! `ఏఐసిసి ఎన్నికలలో సీనియర్లుకు అటు పిలుపు…ఇటు పులుపు! ` గాంధీ భవన్‌ సాక్ష్యిగా అవమానం! `పొమ్మనలేక పొగబెట్టడమే రేవంత్‌ రాజకీయం… ` పొన్నాల మనస్తాపం…. `దామోదర రాజనర్సింహా నారాజ్‌…. `ఒక్కొక్కరిగా బడుగు నేతలను బైటకు పంపుడే! `ఆత్మాభిమానం…

Read More

ప్రపంచానికి బహుమతిగా రామాయణ

ప్రపంచానికి బహుమతిగా రామాయణ   రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌… రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితీష్‌ తివారీ…

Read More
Grain

ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలి.!

ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద. నర్సంపేట మార్కెట్ యార్డ్‌ను సందర్శన. నర్సంపేట నేటిధాత్రి:   రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నుండి వేగవంతంగా మిల్లులకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు.ఇటీవల అకాల…

Read More

దొంగతనం కేసును చేదించిన పోలీసులు

నగదు మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగపేట నేటిధాత్రి డిసెంబర్ ఒకటో తారీకు మంగపేట మండలం కమలపూర్ లో జరిగిన దొంగతనం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న నేపద్యంలో శనివారం సాయంత్రం మంగపేట మండల కేంద్రంలో కోమటిపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలసులు వాహనాలు తనికీ చేస్తుండగా ఒక వ్యక్తి ని అనుమానస్పదంగ గుర్తించి విచారించగా అతను గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తిగా గుర్తించి విచారించగ అతని పేరు చెల. సందీప్…

Read More
BRS

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి.

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి జహీరాబాద్. నేటి ధాత్రి:   మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలా మాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సామాజిక సంఘ సంస్కర్త,సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు విద్య కోసం జీవితాంతం కృషి…

Read More

మొక్కుబడిగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ లు మెజారిటీ గా గైరాజారు నెక్కొండ, నేటి ధాత్రి: బుధవారం నెక్కొండ మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షుడు జాటోత్ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఎక్కువ శాతం గైరాజా కావడంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. 23 అంశాలపై సభ జరగాలని ఆయా శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వగ ఇందులో చాలా మంది అధికారులు గైరాజరయ్యారు. ముఖ్యమైన అంశాలలో ఒకటి ఎక్సైజ్ శాఖ…

Read More

అరుణమ్మకు అభినందనల వెల్లువ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణమ్మ విజయం సాధించిన సందర్బంగా.. హైదరాబాద్ లోని అరుణమ్మ నివాసం దగ్గర పండగ వాతావరణం నెలకొంది. సుమారు ఉదయం నుంచి మహాబూబ్ నగర్ పరిధిలోని పలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు ప్రజలు అరుణమ్మనను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాలువాలతో సత్కరించి తమ అభిమాన నేతకు అభినందనలు తెలిపారు. పాలమూరు నాయకులు, కార్యకర్తలు, సన్నిహితుల రాకతో హైదరాబాద్ లోని అరుణమ్మ నివాసం సందడిగా…

Read More

గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది పోలీస్ సిఐ

వనపర్తి నేటిధాత్రి; వనపర్తి పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలని వనపర్తి పోలిస్ సీఐ నాగభూషణరావు కోరారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద వినాయకుడు విగ్రహాన్ని శోభాయాత్ర ఆపి అంతరాయం కలిగించరాదని సీఐ తెలిపారు. వినాయకుడి ఊరేగింపు సమయంలో వినాయక…

Read More
error: Content is protected !!