సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి – సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్‌ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌…

Read More

లలిత జ్యువెలర్స్ లో బంగారం దొంగతనం చేసిన దొంగకు రిమాండ్

కూకట్పల్లి, నేటి ధాత్రి త్రి ఇంచార్జ్ యాంకర్:- దృష్టి మలచి బంగారం దొంగతనం చేస్తున్న బానోతుభాస్కర్ అనే దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసిపి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధి లలిత జ్యువెలరీ షాప్ లో బంగారం కొనుగోలు చేసినట్లే చేసి సేల్స్ను గర్ల్స్ను దృష్టి మరల్చి 28 .405 గ్రాముల బంగారాన్ని దొంగిలించి సుమారు రెండు లక్షల 10 వేల…

Read More

పౌష్టికాహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : పౌష్టికాహారంతోనేసంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించి,ఇంటింటా వెలుగులు నింపాలని ప్రధానోపాధ్యాయులుభూతం ముత్యాలు,కొండాపురం పంచాయతీ సెక్రెటరీపాండు రంగంఅన్నారు.చండూరు మండల పరిధిలోనికొండాపురం గ్రామంలోపోషణ మాసోత్సవాలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని వాళ్లు రక్తహీనతకు గురికాకుండాసరైన పోషకాహారాలు,ఆకుకూరలు,పండ్లు పోషకాహారం తీసుకోవాలనివారు అన్నారు.అంగన్వాడి కేంద్రంలోప్రతిరోజు ఒక పూట భోజనం,అన్నం,పాలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందనివారు వివరించారు.అలాగే పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే ముర్రుపాలుఅమృతంతో సమానమన్నారు.బాలింతలుపిల్లలనుఆరోగ్యవంతంగా పెంచుకునేందుకుకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలనుసద్వినియోగం…

Read More

సిఎం రేవంత్ రెడ్డి కి “నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలిపిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

నేటిధాత్రి, వరంగల్ హైదారాబాద్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో, నూతన సంవత్సర సంధర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి, ఎమ్మేల్సీ బస్వరాజు సారయ్య, ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి

Read More

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా? `సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా? `రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు? `వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? `‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు? `వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా? `హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా? `‘‘రోహిణి’’ ఆసుపత్రికి…

Read More
CPI

మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ మరిపెడ నేటిధాత్రి.     తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది….

Read More

మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడప ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాడ వాడల గడపగడప ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కల్పించారనికళ్యాణ లక్ష్మి గాని రైతుబంధు గాని బీసీ బందు గాని మైనార్టీ బంద్ గాని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమముఖ్యమంత్రి కేసీఆర్…

Read More

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

మంగపేట నేటి ధాత్రి శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా సరిహద్దు గ్రామమైన అకినేపల్లి మల్లారం గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వందలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అకినేపల్లి మల్లారం…

Read More

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎస్సార్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కోసూరు పల్లి గ్రామానికి చెందిన గుమ్మడి శంకర్-సరళ దంపతుల కుమారుడి అన్నప్రాసన్న కార్యక్రమంలో సోమవారం రోజున పాల్గొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నారిని ఆశీర్వదించినఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం చిట్యాల మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తండ్రి సారయ్య మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అదేవిధంగా చిట్యాల మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బొనగాని…

Read More

దుర్గా మాతను దర్శించుకున్న బాల్క సుమన్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి; శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని చెన్నూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణ సాక్షి దినపత్రిక పాత్రికేయులు పొన్నాల సుమన్ తండ్రి పొన్నాల విజయరావు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.12వ వార్డు బిఆర్ఎస్ నాయకులు ఓదెలు ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో…

Read More

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్             నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది త్రిష. అయితే విజయాలు మాత్రం ఆమెను చూసి ముఖం చాటేస్తున్నాయి. ఆమె వరుసగా ఆరు పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.           త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఫినిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తూ వస్తోంది. నాలుగు…

Read More

దిల్‌ రాజు మీద సీ(సిని)మాంధ్ర కుట్ర!

https://epaper.netidhatri.com/ `చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం. ` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు. `దిల్‌ రాజుకు దిల్‌ లేదంటూ గతంలోనూ కథనాలు. `దిల్‌ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు. `బిఆర్‌ఎస్‌ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్‌! `కాంగ్రెస్‌ రాగానే కొత్త పైత్యం షురూ! సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి…

Read More
MLA

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాలకుర్తి నేటిధాత్రి     పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో అక్కడ ఉన్న రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, మిల్లులకు…

Read More

మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

నర్సంపేట,నేటిధాత్రి : నూతనంగా ఎన్నికైన నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన అరు నెలల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా మరోసారి ఎన్నికైన పాలాయి శ్రీనివాస్ ను నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్, నియోజకవర్గ…

Read More

ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా సహించేది లేదు..

అర్హత కలిగినవారందరికీ ఇళ్లు, కార్డులు రావాల్సిందే.. అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు.. పదేళ్లలో రోడ్ల కోసం బీఆర్ఎస్ ఇచ్చింది రూ.93 కోట్లు.. ఏడాదిలో నేను తెచ్చింది రూ.200 కోట్లు.. చెప్పింది చేస్తా.. చేయగలిగిందే చెప్తా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు….

Read More

ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి    ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రావడం జరిగింది.  ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని…

Read More

సాగు సల్లగుండాలే- రైతు సంతోషంగుండాలే!

`రైతు సుభిక్షమే కేసిఆర్‌ లక్ష్యం `ఒకనాడు ఎండిన తెలంగాణను చూసి తల్లడిల్లిన కేసిఆర్‌ `ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్‌. `చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే! `తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్‌ `రైతు బంధు అందులో భాగమే `ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌ కోసమే `తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ…

Read More

రైతులకు న్యాయం చేసేవరకు పోరాటం మరింత ఉధృతం చేస్తాం

బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం ఎకరాకు 15000/- రైతుబందు ఇవ్వాలి…. రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలో మండల పార్టీ…

Read More
error: Content is protected !!