వాహనాల తనిఖీల్లో 1లక్ష 15 వేల నగదు సీజ్..

నర్సంపేట నేటిధాత్రి : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల విస్తృత తనిఖీల్లో ఒక లక్ష 13 వేల రూపాయల నగదు పట్టుబడింది ఈ సంఘటన నర్సంపేట పట్టణ సమీపంలోని మహబూబాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నర్సంపేట పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ…

Read More

లయన్స్ క్లబ్ ఆఫ్ సేవభారతిచే స్టేషనరి, బ్యాగ్స్ పంపిణి

పాలకుర్తి నేటిధాత్రి జిల్లా గవర్నర్ లయన్ ఎన్. వెంకటేశ్వర్ రావు సతీమణి, లయన్స్ జిల్లా ప్రధమ మహిళా నడిపెల్లి లక్ష్మి, పూర్వ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి పుట్టిన రోజుల సందర్బంగా, సేవభారతి మహిళా క్లబ్ ధత్తత గ్రామమైన తీగారం గ్రామ ప్రాధమిక పాఠశాల లోని విద్యార్థిని, విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు చెన్నూరి అంజలి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రీజియన్ చైర్మన్ రాపాక విజయ్, రీజియన్ కార్యదర్శి బజ్జురి వేణుగోపాల్, సర్పంచ్ పోగు రాజేశ్వరి శ్రీనివాస్, ఉప…

Read More

పరేషాన్ అవుతున్న పాడి రైతులు.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని విజయ డైరీ ద్వారా మండలంలోని కూచూరు, దొడ్డిపల్లి గ్రామాల పాలబూతుల నుండి పాలను జడ్చర్ల సెంటర్ ద్వారా ఇకనుండి స్వీకరించబోమని డైరీకి సంబంధించిన అధికారులు తెలుపడంతో మండలంలోని ఆయా గ్రామాల పాడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాడివృత్తిని జీవనాధారంగా చేసుకుని ఉపాధి పొందుతున్న రైతులను అధికారుల ప్రకటన తీవ్ర ఆందోళనకు,మనస్థాపానికి గురిచేసింది. ఆయా గ్రామాల్లో రెండు,రెండు సెంటర్లు ఉండడంతో వర్షాబావ…

Read More

బిఆర్ఎస్ గణపురం మండల పార్టీ అధ్యక్షునిగా మోతే కర్ణాకర్ రెడ్డి

  గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డిని నియమించి, నియామకాపత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి…

Read More

బిఆర్ఎస్ గూటికి చేరిన సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్,మధు యాదవ్

మల్కాజ్గిరి, అక్టోబర్ 10 (నేటి ధాత్రి) : సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, మధుయాదవ్ వారి అనుచరులు మంగళవారం ప్రగతి భవనంలో మర్రి రాజశేకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్కాజ్గిరిలో వివిధ పార్టీల నుంచి డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారన్నారు.మరింత ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు పనిచేసి అత్యధిక మెజారిటీతో రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని సూచించారు.గతంలో…

Read More

రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం!

https://epaper.netidhatri.com/ బావిబడి జీవితం బంగారుమయం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు..ఆయన మాటల్లోనే.. తెలంగాణలో విద్యా విప్లవం. `ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం. `త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు మహార్థశ. `పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తారా?   `ఇదేనా ప్రతిపక్షాలు విధానం! `బడి పిల్లల ఉపాహారం మీద విమర్శలా? `గురుకుల విద్యార్థులకు చేపల కూరతో భోజనం పెట్టడాన్ని ఎన్నికలకు ముడిపెడతారా?  …

Read More

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన మానసిక వికలాంగుడు రహీమ్, రెహమాన్ ల ఆర్థిక పరిస్థితి బాగోలేక తిండికి కూడా లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు వారిని పరామర్శించి 25కిలోల బియ్యం, నెల సరిపడా నిత్యావసరాలను ముచ్చింతల కిరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అందించిన అమ్మచారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్, ఇరుగు ఎల్లేష్, జీడి యశ్వంత్ పాల్గొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్

లక్షెట్టిపేట మండలం: మంచిర్యాల జిల్లా:నేటి దాత్రి: తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్ ను మంగళవారం లక్షెట్టిపేట రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. నామమాత్రం ఫీజుతో ఆరు రోజులు చికిత్స నిర్వహిస్తామని థెరపిస్ట్ మలాం సింగ్. జేపీ గోస్వామిలు తెలిపారు. ఈ క్యాంపులో అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, అసిడిటీ, మెడనొప్పి కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పి, కంటి సమస్యలు ,గుండె సమస్యలు థైరాయిడ్, చెవి, ముక్కు సంబంధిత వ్యాధుల…

Read More

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు జిల్లా సమీకృత కార్యాలయ భవనము సమావేశ మందిరం లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పీ పుల కరుణాకర్ లతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రెస్…

Read More

గుండాలలో పోలీస్ చెక్ పోస్ట్ ప్రారంభం

  గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విధంగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎస్పి వినీత్ జి ఐ పి ఎస్ ఆదేశాల మేరకు డిఎస్పి రమణమూర్తి సూచనల మేరకు గుండాల మండల కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు చేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా అనుమానితంగా అక్రమ డబ్బు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ…

Read More

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సోమన్న

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండలం విస్నూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న పెనుగొండ సోమన్నకు 2022-23 విద్యా సంవత్సరంకు గాను పాఠశాల విద్యకు విశేష కృషి చేసి, పాఠశాల విద్యార్థులు సుమారు 100 మంది చేరేలా చూసాడు. పక్క గ్రామాలు అయిన విస్నూర్, వడ్డెర కాలనీ, చీమలాభాయ్ తండా, కుంతవత్తు తండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బడికి రావడానికి రవాణా సౌకర్యం కల్పించి దాతల సహకారం తో వాహనం ఏర్పాటు చేసి పిల్లలు ప్రైవేట్…

Read More

ఎన్నికల ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

గుడాడ్ పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ గండ్ర జ్యోతి జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్య విద్య సాగర్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.గతంలో ఉండే పాలనకు,నేడు కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఆలోచించాలి.ఎన్నో పోరాటాల నడుమ ప్రత్యేక…

Read More

టీచర్స్ కాలనీకి సి సిరోడ్డు వేయాలి

#నెక్కొండ, నేటి ధాత్రి : నెక్కొండ గ్రామపంచాయతీ లోని 14 వ వార్డులోని సూర్య థియేటర్ వెనుక టీచర్స్ కాలనీ 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు జరిగినది దాని పక్కన బీసీ కాలనీ కూడా ఏర్పాటు జరిగినది ఈ రెండు కాలనీలకు నెక్కొండ సూర్య థియేటర్ పక్కన నుండి 21 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దారికి సిసి రోడ్డు వేయాలని అట్టి రోడ్డును కొందరు ప్రైవేటు వ్యక్తులు దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు కావున…

Read More

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని సర్ధార్ పాపన్న గౌడ్ సెంటర్ లో బడుగు బలహీన వర్గాల చక్రవర్తి, విప్లవ వీరుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడు అని అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని…

Read More

*అధికారులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిం చాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి నిజాయితీతో భేదాభావం లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఐ.డి.ఓ.సి ప్రజావాణి హాల్లో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సర్విలియన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారుఅక్టోబర్9 మధ్యాహ్నం నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున వనపర్తి నియోజకవర్గంలో సైతం నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు అధికారులకు మోడల్ కోడ్…

Read More

కేకే ఓసిపిని సందర్శించిన సంస్థ డైరెక్టర్

  మందమర్రి, నేటిధాత్రి:- ఏరియాలోని కేకే ఓసిపిని ఏరియా జిఎం ఏ మనోహర్ తో కలిసి మంగళవారం సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓసిపి కార్యాలయంలో ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓసిపి లోని యంత్రాల పనితీరును మెరుగుపరిచి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అందరు కలిసి కృషి చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా,…

Read More

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

  నెక్కొండ, నేటి ధాత్రి: రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం మంగళవారం మండలంలోని వరంగల్ రోడ్డు మరియు చెన్నారావుపేట రోడ్డు ల పై నెక్కొండ ఎస్సై జానీ పాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి

శాయంపేట నేటి ధాత్రి:  శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా ప్రతినిధి శాయంపేట ఏ కృష్ణమూర్తి, ఎస్సై దేవేందర్, ఎంపీఓ రంజిత్, ఏఆర్ఐ హుస్సేన్, బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులు అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరైనారు. అవగాహన సమావేశం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అందుకు…

Read More

సింగరేణి కార్మికుల జనరల్ బాడీ సమావేశం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి డివిజన్ జనరల్ బాడీ సమావేశం చంద్రగిరి శంకర్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది ఈ యొక్క జనరల్ బాడీకి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో 2222 కోట్ల రూపాయలు లాభాలు రావడం జరిగినది దీనికిగాను యాజమాన్యం పర్మినెంట్ కార్మికులకు 711 కోట్ల రూపాయలు బోనస్ గా ఇవ్వనున్నది ఈ…

Read More

మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలి

మందమర్రి, నేటిధాత్రి:- సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పదేపదే గొడవలు, అతిగా మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం, ఒంటరితనం, విచిత్రమైన ఆలోచనలు, నిద్రలేమి, తనపై చేతబడి చేస్తున్నారని, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని భయపడటం, ఎవరితోనూ కలవకపోవడం, తనలో తాను మాట్లాడడం, జంతువులను చూసి భయపడడం,…

Read More
error: Content is protected !!