సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు

వనపర్తి నేటిదాత్రి : మదనాపురం మండలం అజకోల్ గ్రామానికి చెందిన 20 మందికి సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఆపరేషన్ చేయించుకున్న వారికి ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా వారిని వారి నివాసానికి చేర్చమని ఆయన పేర్కొన్నారు

Read More

జైపూర్ లో ఏపీవోగా విధులు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్

  జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఎం పి ఓ గా బాధ్యతలు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్ కి సోమవారం రోజున ఘనంగా సత్కరించి శాలువా కప్పారు. మండలానికి వీరు చేసిన సేవలు చాలా అమోఘం ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ, ఎంపీఓ, సూపర్డెంట్, ఏపీవో , పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.

# జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. పి.ప్రావీణ్య # జిల్లాలో మొత్తం 7,33,454 మంది ఓటర్లు.. # ఎన్నికల ఉల్లంఘన ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. # టోల్ ఫ్రీ నంబర్ 1950, 0870 2530811, వాట్స్ అప్ నెం. 9154252936. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : జిల్లాలో అసంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించుటకుఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించుటకు అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. పి.ప్రావీణ్య పేర్కొన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ…

Read More

మైనంపల్లి కి డిపాజిట్ కూడా దక్కదు: మంత్రి మల్లారెడ్డి

చెప్పిన పని చేయకపోతే ఇంటి ముందుకి చెప్పు తీసుకొని రండి: మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి 09 అక్టోబర్ (నేటిధాత్రి): మల్కాజ్గిరి నియోజకవర్గం,ఆనంద్ బాగ్ పరిధిలోని బృందావన్ గార్డెన్స్ లో సోమవారం బిఆర్ఎస్ పార్టీ అత్మియ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై తీవ్రంగా విరుచుక పడ్డారు.మల్కాజిగిరి కి నాలుగున్నర సంవత్సరాలుగా పట్టిన గ్రహణం వీడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అభివృద్ధి…

Read More

కాటారంలో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్

కాటారం నేటి ధాత్రి కాటారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటారం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఇన్నాళ్లకు తీర్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కాటారం రెవిన్యూ డివిజన్ అధికారిగా…

Read More

మరిపెడ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు,డ్రైనేజీ లకు శంకుస్థాపన

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు. మరిపెడ నేటి ధాత్రి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ 20 కోట్ల రూపాయలు ఇవ్వడంతో సోమవారం ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సందర్భంగా ముందస్తుగా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో 1 వార్డు నుండి 15 వ వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీ…

Read More

ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించాలి

ఏరియా జిఎం ఏ మనోహర్ మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించూ ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ సంబరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం ఏ మనోహర్ సూచించారు. సోమవారం ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించి, సంబంధిత అధికారులకు తగ్గు సలహాలు, సూచనలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్యామిలీడే, బతుకమ్మ ఆటపాట కార్యక్రమాలలో సింగరేణి సేవా సమితి, లేడీస్…

Read More

కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలి

  మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ క్రీడాకారులు ఏరియా, కంపెనీ, కోలిండియా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని, కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా సర్వే అధికారి ఉజ్వల్ బందోపాధ్యాయ పిలుపునిచ్చారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 59 వ వార్షిక క్రీడల్లో భాగంగా సోమవారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ…

Read More

శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

  కాటారం నేటి ధాత్రి: చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన కాటారం గారెపల్లిలో జాతీయ రహదారిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా గల చౌరస్తాలో సోమవారం సర్పంచ్ తోట రాదమ్మ, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట కోటేశ్వర్ భూమి పూజ నిర్వహించారు. చత్రపతి శివాజీ ఆదర్శ పరిపాలన కొనసాగించాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మనం రాజబాబు గోనె రవి…

Read More

సమానత్వ ధర్మం రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి

హన్మకొండ జిల్లా:నేటిధాత్రి సనాతన ధర్మం లో సమానత్వం లేదని సాటి మనిషిని మనిషిగా చూడని ఆధిపత్య అశాస్త్రీయ సంస్కృతి ఉందని సమానత్వ ధర్మం రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించటం నేటి తరం కర్తవ్యం కావాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు సోమవారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవీపీఎస్25వసంతాల ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సనాతన ధర్మమా రాజ్యాంగ ధర్మమా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు కేవీపీఎస్…

Read More

*65వ డివిజన్ కార్పొరేటర్ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  హసన్పర్తి (నేటిధాత్రి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని దేవన్నపేట లో కార్పోరేటర్ దివ్యరాణి రాజు నాయక్ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే రజక కమ్యూనిటీ హల్ కి భూమి పూజ చేశారు . ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్ పంజాల భూపాల్ గౌడ్, రాజు నాయక్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోలేపల్లి రాజు (మైకల్),చుంచు రవి,విజేందర్, పోలేపల్లి రాజశేఖర్,శ్రీను, ప్రవీణ్, సుమన్,అనిల్,ప్రశాంత్ ,సాంబ రాజ్, రవి,సతీష్, కిరణ్…

Read More

9 ఏండ్ల పరిపాలనలో 50ఏండ్ల అభివృద్ధి

పిచ్చికూతలు కూసే ప్రతిపక్షాలను తరిమికొట్టాలి-కేటీఆర్ ధర్మారెడ్డి కి బ్రాహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణ కేంద్రంలోని పశువుల సంతలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బి ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం వెన్ని తిరిగి చూసేలా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ…

Read More

టిప్పర్ లారీలకు గిట్టుబాటు ధర కల్పించాలి

  మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణిలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ చేసే టిప్పర్ లారీలకు కాంట్రాక్టర్లు పోటీపడి తక్కువకు టెండర్లు వేయడంతో సింగిల్ టిప్పర్ లారీలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో లారీ ఓనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, లారీ ఓనర్లకు గిట్టుబాటుగా కల్పించాలని బెల్లంపల్లి టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షుడు ఐ తిరుపతి, కార్యదర్శి బంక రాజేంద్రప్రసాద్, కోశాధికారి బి సుధాకర్ రెడ్డి లు డిమాండ్ చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ కార్యాలయాన్ని…

Read More

ఉపాధి కోల్పోయిన మిత్రులకి అండగా ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

  1979-80పూర్వ విద్యార్థులు మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణంలో పాత బస్టాండ్ లో ఉన్న పంచర్ షాప్ తొలగించడంతో ఉపాధి కోల్పోయిన మిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు నిలిచారు. పట్టణంలోని ఒర్రెగడ్డ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1979-80 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు వారి మిత్రుడైన సర్దార్ సుర్జీత్ సింగ్ కు 25వేల రూపాయలతో షాపు కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు సామాగ్రి కొనుగొలు కొరకు 25 రూపాయలు ఆర్థిక సహాయాన్ని…

Read More

ఆసుపత్రి లో చిన్నారులను పరామర్శించిన ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ రోడ్ మయూరి పార్క్ దగ్గర మౌంట్ బేసిల్ స్కూల్ బస్ ను లారీ ఢీ కొనడంతో స్కూల్ బస్ కిందపడడం జరిగింది, బస్ లో ఉన్న విద్యార్థులకు చాలా గాయాలు కావడం వాల స్థానిక ఎస్ వి ఎస్,ఆసుపత్రికి తరలించగా,విషయం తెలిసిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల పట్టణ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులకు, సమాచారం తెలియజేయగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ…

Read More

ఎస్ఏ 1 పరీక్ష కేంద్రంను పరిశీలించిన జిల్లా అసిస్టెంట్ కార్యదర్శి .

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంగ్రాణాత్మక మూల్యాంకనము – ఎస్ ఏ -1) చిట్యాల మండలంలోని వివేకానంద హై స్కూల్ ఓడితల పరీక్ష కేంద్రమును జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భయం లేకుండా సంకోచించకుండా పరీక్షలు రాయాలని. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు అంటే భయం కల్పించకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూడాలని.పరీక్షలు అయిన వెంటనే మూల్యాంకనం చేయాలని మార్కులను…

Read More

వీరుని తండాలో లింక్ రోడ్డు పనులు ప్రారంభం

రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరుని తండా గ్రామంలో మెయిన్ రోడ్డు నుండి ప్రధాన రహదారి లింకు cc రోడ్డు పనులను సోమవారం వీరుని తండా సర్పంచ్ గూగుల్ మీనా మోహన్ ఉప సర్పంచ్ రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేగావత్ తిరుపతి తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితోనే ఉమ్మడి మానాల గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని, ఆయన తన సొంత గ్రామంగా గిరిజన…

Read More

రైతుల పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామం రైతుల పొలాలని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో విలాసాగర్ గ్రామములో వరి మరియు ప్రత్తి పంట చేనులని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వరిలో మోగిపురుగు మరియు కంకి నల్లి గమనించడం జరిగింది. మోగి పురుగు నివారణకు క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకి నల్లి నివారణకు…

Read More

167 వ జాతీయ రహదారిపై స్కూలు బస్సు బోల్తా.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్త తండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో జడ్చర్ల వైపు నుండి పాఠశాలకు వెళుతుండగా మలుపు వద్ద వెనక నుండి ఓ లారీ బస్సును బలంగా ఢీకొనడంతో డివైడర్ కు ఢీకొన్న బస్సు ఒకసారి గా బోల్తా పడింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా భయంతో గురయ్యారు. కాగా ఈ…

Read More

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య గౌడ్ కు సన్మానం వీణవంక (కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో సోమవారం గౌడ సొసైటీ సభ్యులందరూ కలిసి ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు మ్యాడగొని సదయ్య గౌడ్ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగోని బుచ్చయ్య గౌడ్ ని శాలువా కప్పి గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు . వారు మాట్లాడుతూ.. సంఘానికి కులస్తులకు అభ్యున్నతకై పనిచేస్తానని…

Read More
error: Content is protected !!