నూతన పల్సర్ ఎన్ 150 బైక్ లాంచ్ చేస్తున్న నవీన్ రావు

వినియోగదారులకు నచ్చేలా బజాజ్ ఎన్ 150బైక్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు మరిపెడ నేటి దాత్రి. మోటార్ బైకు రంగంలో బజాజ్ కంపెనీ ప్రజలను, వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ మోడళ్లను లాంచ్ చేస్తోందని,నూతనంగా లాంచ్ చేసిన పల్సర్ ఎన్150 యువతను అత్యధికంగా ఆకట్టుకునేలా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. సోమవారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని నాని మోటార్స్ షోరూంలో బజాజ్ పల్సర్ నూతన…

Read More

మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత

నర్సంపేట నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర చిన్న సూరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషులకు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా భీమా డబ్బులను అందజేశారు. సామూహిక సహాయం నుండి రూపాయలు 60 వేలు, ఆభయానిధి పథకం నుండి రూ.10 వేలు, మొత్తం 70 వేల రూపాయలు మృతుని…

Read More

మన జడ్చర్ల వెల్కమ్ బోర్డు ను ప్రారంభించిన ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల మున్సిపల్ పరిది 09 వ వార్డు కావేరమ్మపేట నేషనర్ హైవే పక్కల ఉన్న నల్ల చెరువు ( మినీ టాంక్ బండ్ ) కట్ట కు నేషనల్ హైవే రోడ్ లో వెళ్ళే వారికి కనిపించేలా నిర్మంచిన మన జడ్చర్ల అనే పేరు బోర్డు ను జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకొల్ల లక్ష్మారెడ్డి, సూచనల మేరకు, జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ మహమూద్ షేక్…

Read More

సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కాన్కూర్ సర్పంచ్

జైపూర్, నేటి ధాత్రి: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతో సోమవారం రోజు కాన్కూర్ గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధులతో మంజూరైన సిసి రోడ్లు మరియు నాలిలు ఎస్సీ కాలనీలోని రేగుంట మధునయ్య ఇంటి నుంచి రేగుంట సంపత్ ఇంటి వరకు రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ జక్కుల లక్ష్మి, వెంకటస్వామి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాదన వేణి రమేష్, రైతు అధ్యక్షులు…

Read More

నియోజవర్గానికి మరో 350 దళితబందు యూనిట్లు.

# ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా నియోజకవర్గానికి మరో రూ.6 కోట్ల నిధులు మంజూరు # జి.వో. నెంబర్ 69 ద్వారా ఉత్తర్వులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం # వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గ దళితులకు,వివిధ కమ్యూనిటీ ప్రజలకు,పలు రోడ్ల నిర్మాణాల పట్ల అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త అందించింది. నియోజవర్గానికి మరో 350 దళితబందు యూనిట్ల మంజూరు చేస్తూ జి.వో. నెంబర్ 69 ద్వారా…

Read More

బిసి సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బత్తుల రాజన్ బాబు నియామకం

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బీసీ నాయకులు బత్తుల రాజన్ బాబు నియామకమయ్యారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ దూడల సిద్ధయ్య గౌడ్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గంటే ఉపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిల్పూర్ మండల నూతన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ మండలంతోపాటు జిల్లాలో కూడా బీసీ కులాల…

Read More

నూతన గ్రామపంచాయతీ భూమి పూజ

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావ్ పల్లి గ్రామం లో సోమవారం ఉదయం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చెయ్యడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూరుగుల నందయ్య , ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య , జెడ్పీటీసి కత్తెరపాక ఉమా కొండయ్య, ఉప సర్పంచ్ మల్లయ్య, వార్డ్ సభ్యులు , సెక్రెటరీ షబానా , గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ…

Read More

ఘనంగా మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షి రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంఘం నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఓట్లు మావి సీట్లు మీవా ఓట్లు మావే సీట్లు మావే అని బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన అసలు సిసలు బహుజన నాయకుడు కాన్షిరాం ఒక్కరే అని అన్నారు.దళిత మహిళ ముఖ్యమంత్రిని చేసిన…

Read More

చేర్యాలలో కాసులవారు ఆత్మీయ సమ్మేళనం

చేర్యాల నేటిధాత్రి విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడి పుత్రులు ఆవుసుల కులానికి చెందిన కాసుల వంశస్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని చేర్యాలలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు చేర్యాల లో 600 సంవత్సరాల పైబడి మన పూర్వికులు ఉన్నట్టు వారి స్వస్థలం చింత చెట్టు బావి వద్ద సమాధులు ఉన్నాయని వాటిని శుద్ధి చేసి వాటిపై పూలుచల్లి వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా సమ్మేళనం నిర్వహించుకున్నారు వారు మాట్లాడుతూ కాసుల వంశస్తులమైన మనం చేర్యాల నుండి…

Read More

గరిమిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం

మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి మంచిర్యాల లోని గరిమిళ్ల లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి, కరీంనగర్ వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం ను తేది 13.10.2023 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచిర్యాలలోని రాంనగర్ లో గల నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు గరిమిళ్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, జోన్ చైర్మన్ లయన్ సద్దనపు రాంచందర్,క్లబ్…

Read More

ఐ ఎఫ్ టి యూ అధ్వర్యంలో లో ఘంగా చేగువేరా, కన్షిరాం వర్ధంతి వేడుకలు.

చెన్నూర్,నేటి ధాత్రి: చెన్నూరు మండల కేంద్రం లోని మోటార్ వర్క్స్ యూనియన్ ఆఫీస్ లో ఎర్నేస్తో చేగువేరా 56వ వర్ధంతి మరియు మహనీయుడు కాశీరాం 17వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యూ జిల్లా సహాయ కార్యదర్శి బి గోపీనాథ్ మాట్లాడుతు..ఎర్నేస్తో చేగువేరా ప్రపంచ యూత్ ఐకాన్ అర్జెంటీనాలో పుట్టి చీలి,బోలివియా, పేరు,గతేమలా, ఇలా ఎన్నో దేశాలు దాటిపోయి క్యూబా దేశంలో విప్లవం విజయవంతం చేశారు అన్నారు….

Read More

ఆధార్ సెంటర్ క్యాంపులు మండలంలో ఏర్పాటు చేయాల

*అదనపు కలెక్టర్ కి వినతి పత్రం బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ క్యాంపులు మండలంలో మూడు ఏర్పాటు చేయాలి.1, బోయినిపల్లి, 2, విలాసాగర్, 3, కొదురుపాక ఈ మూడు గ్రామాలలో ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. బోయినిపల్లి మండల కేంద్రంలో గత రెండు నెలల నుండి ఆధార్ సెంటర్ క్యాంపు కార్యాలయం ఎత్తివేయడం వల్ల, మరి అందుబాటు లేకపోవడంతో బోయినిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర…

Read More

ములుగు కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

ములుగు నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన పేదింటి ఆడబిడ్డ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,ములుగు జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక…

Read More

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం పై అవగాహన సదస్సు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తేది:09-10-2023,సోమవారము రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము సందర్భంగా విద్యార్థీనీ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము ప్రతి ఏటా అక్టోబర్ 10 న అన్ని దేశాలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బి.రాజగోపాల్ అధ్యక్షత వహించగా రాజన్న సిరిసిల్ల…

Read More

నేతకానీ నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్నిక

జిల్లా అధ్యక్షులు ఆదేశాల తో -నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గా బడిశా కుమారస్వామి ఖానాపూర్ నేటిధాత్రి నర్సంపేట డివిజన్ నేతకానీ కుల సంఘము ప్రధాన కార్యదర్శి గా నల్లబెల్లి మండలం రాంతీర్థం కు చెందిన బడిశా కుమార్స్వామి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు జిమ్మిడి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బడిశా కుమార్స్వామి మాట్లాడుతూ…

Read More

మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేసిన గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో ప్రగతినివేదన సభకు వచ్చిన జనానికి బి ఆర్ ఎస్ కార్యకర్తలకు నాయ కులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పరకాల లో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమశ్వర దేవస్థానం చైర్మన్ గందే వెంకటేశ్వర్లు వారికీ నీటి సదుపాయాన్నిమరియు మజ్జిక సదుపాయాలను కలిగించారు.

Read More

కోరెం కొండ పోచమ్మ రోడ్డు- కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో కొండ పోచమ్మ దేవాలయం వద్ద రోడ్డుకు భూమి చేసిన స్థానిక ఎంపిటిసి డబ్బు మమత-సుజన్ రెడ్డి.కోరెం గ్రామంలో కొండ పోచమ్మ దేవాలయంకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా మారడంతో, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి, ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ కి దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే 8లక్షల రూపాయలను సీసీ రోడ్డు మంజూరు చేశారు. మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల…

Read More

సరైన మార్గంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి; ఆదాయం ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,59,861,91 కోట్లలో దాదాపు 38.14 శాతంగా ఉంది మరియు గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే దాదాపు రూ.19,099 కోట్లు…

Read More

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

*మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి* నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్వి నగర్ కాలనీ రోడ్ నెంబర్ : 3 లో స్థానిక కౌన్సిలర్ కోమీరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 28 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో నిర్మిస్తున్న నూతన సి సి రోడ్ పనులను నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ…

Read More

వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ ఎంసీపి ఐ (యు) అభ్యర్థిగా కామ్రేడ్ గడ్డం నాగార్జున

హన్మకొండ, నేటిధాత్రి: ఓంకార్ భవన్ హైదరాబాదులో జరిగిన సమావేశంలో బిఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాలు బలపరిచిన వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ ఎంసీపి ఐ(యు) అభ్యర్థిగా కామ్రేడ్ గడ్డం నాగార్జున గారిని ఎo సి పి ఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ధి కాయల అశోక్ ఓంకార్ గారు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ గారు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎంసీపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు…

Read More
error: Content is protected !!