ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కాలేజ్ డే వేడుకలు

 లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటి దాత్రి: స్థానిక లక్షెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరికీ భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని, కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఏలాంటి చెడు వ్యసనాలకులోను కావద్దని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ అజిత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Read More

వైరా బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఆకాంక్షిస్తూ.గౌసుద్దీన్.ఆద్వర్యంలో సంబురాలు జరుపుకున్న నాయకులు.

ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మండల నాయకులు ప్రజాప్రతినిధులు. కారేపల్లి నేటిధాత్రి. కెసిఆర్ చేతుల మీదుగా బి ఫారమ్ అందుకుంటున్న వైరా బి అర్ యస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ భారీ మెజారిటీతో గెలుపొందాలని బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు గౌసుద్ధీన్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్ ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇంటింటికి…

Read More

శ్రీ కుంకుమశ్వర ఆలయంలో అమ్మవారి అలంకరణ

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీకుంకుమేశ్వర స్వామి దేవస్థానములో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగా వైభవముగా నిర్వహించబడునని,ఉదయం 5గంటలకు సుప్రభాతసేవ,ఉత్సవఅనుజ్ఞ,సుగంధపరిమళద్రవ్యములతో అభిషేకం,ప్రధానకళశస్థాపన, దీక్షాధారణ,అంకురారోపణ, అఖండదీపస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన శైలపుత్రి క్రమములో బ్రహ్మా చారిణీ శ్రీ గాయత్రి దేవిగా అలంకరించడం జరిగింది. తెలిపారు.మంగళవారం అమ్మవారిని చంద్ర ఘంటా క్రమంలో శ్రీఅన్నపూర్ణా దేవిగా అలంకరించబడునని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనలని దేవి ఆశీస్సులు పొందుకోవాలని ఆలయ చైర్మన్…

Read More

నిషేధిత గుడుంబా పట్టివేత

గుడుంబా తయారీ చట్ట రీత్యా నేరం, చట్ట పరమైన చర్యలు తప్పవు – వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ! వేములవాడ రూరల్ నేటి దాత్రి వేములవాడ రూరల్ మండల పరిధిలో ని నూకల మర్రి గ్రామం లో వ్యవసాయ పొలాల వద్ద గుడుంబా తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు గుడుంబా తయారు చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్టు ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ…

Read More

మూడోసారి సారి చల్లా దే విజయం

మార్క రఘుపతిగౌడ్ బిఆర్ఎస్ నాయకులు పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణ ప్రజల హృదయాల్లో గులాబీ జెండా ఉంటుందని పరకాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని పరకాల బిఆర్ఎస్ నాయకులు మార్క రఘుపతి గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పట్టణాన్ని గతంలో గెలిచినా నాయకులు ఎవ్వరు పట్టించుకున్న సందర్బం లేదని చల్లా ధర్మారెడ్డి కి ప్రజలు పట్టం కట్టినప్పటినుండి పట్టనాన్ని రేవన్యు డివిజన్ గా,నూతన మున్సిపల్…

Read More

మందకృష్ణ మాదిగను కలిసిన. పెరుమాళ్ళ సాయికుమార్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సోమవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలకేంద్రంలో యం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ని.రాజాపూర్ మండలం మాదిగ చైతన్య కమిటీ అధ్యక్షులు పెరుమాళ్ళ సాయి కుమార్, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ,, తెలంగాణా రాష్ట్రముతో పాటు,,, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న మాదిగ & ఉపకులాలకు చెందిన సామాన్యుల జీవన విధానాల గురించి కొన్ని సలహాలు సూచనలు అందివ్వటం జరిగింది,…

Read More

యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే అడుగులు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడి శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే వడివడిగా అడుగులు వేస్తున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. సోమవారం లింగంపల్లి డివిజన్ బాపునగర్ లో ఎన్ ఎన్ రెడ్డి టెక్స్ట్ టైల్స్,(మేన్స్ బోటిక్ )ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతున్న పరిస్థితి…

Read More

బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన వారికి బీడీ కార్మికుల ఓట్లు

తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ డిమాండ్ కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన బీడీ కార్మికుల తో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర అజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీడీ కార్మికులకు 2000 రూపాయల జీవన…

Read More

ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన : ఎమ్మెల్యే వనమా

పాత పాల్వంచ. వెంకటేశ్వర స్వామి గుడి. పెద్దమ్మతల్లి గుడిలో పూజలు చేసిన వనమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి పాల్వంచ టౌన్.తన ఇష్ట దైవమైన పాత పాల్వంచ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేసి, దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని పాల్వంచ మండలం రంగపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన కొత్తగూడెం ఎమ్మెల్యే.వనమా వెంకటేశ్వరరావు

Read More

మాదిగ రాజకీయ పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గుర్రపు శ్యామ్

ఎమ్మార్పీఎస్,ఎంపిఎస్ సికింద్రాబాద్ జాతీయ కార్యాలయం నందు నియామక ఉత్తర్వులు జారీ చేసిన బి.ఎన్.రమేష్ కుమార్ వరంగల్, నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గం, కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన గుర్రపు శ్యామ్ మాదిగ, ఎం.ఆర్.పి.ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు. సోమవారం రోజున ఎమ్మార్పీఎస్,ఎంపీఎస్ జాతీయ కార్యాలయం సికింద్రాబాద్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు మోదుగు లాజర్ మాదిగ అధ్యక్షతన, ఎమ్మార్పీఎస్, ఎంపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆశాజ్యోతి బి.ఎన్…

Read More

కవరేజ్ పాసులు అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా జారీ చేయాలి..!

వేములవాడ నేటి దాత్రి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్క జర్నలిస్టులకు ఎన్నికల కవరేజ్ మరియు కౌంటింగ్ కవరేజ్ పాసులు జారీ చేయాలని వేములవాడ నియోజకవర్గ నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ (ఇండియా) అధ్యక్షుడు కోడం కనుకయ్య, ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి తాటిపల్లి నరసింహస్వామి, ఉపాధ్యక్షులు ఏనుగు శ్రీనివాస్, కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీపీ ఆర్ ఓ మామిండ్ల దశరథంకు వినతిపత్రం అందజేశారు. 2018 ఎన్నికల్లో…

Read More

బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తెలంగాణలో కార్యకర్తల సంబరాలు

గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్ఛ యాదగిరి రావు, మండలం ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్ రెడ్డి సర్పంచ్ కవిత రవి ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండల వ్యాప్తంగా నిన్న కెసిఆర్ సార్ మేనిపెస్టో విడుదల చేసిన సందర్భంగా, మండలం వ్యాప్తంగా, మరియు అశోక్ నగర్ గ్రామ పార్టీఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులుమాట్లాడుతూ సోమవారం అశోక్ నగర్ గ్రామ బి ఆర్…

Read More

బీఆర్ఎస్ మెనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు

కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు అమరజ్యోతి వద్దకు వచ్చి రాహుల్ గాంధీ నివాళులర్పించగల ధైర్యం ఉందా ? అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు కొన్నయినా తొలుగుతాయి ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్ అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ? రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది ? గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం…

Read More

బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్

విపక్షాల మైండ్ బ్లాక్… తెలంగాణలో మూడోసారి కూడా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఇతర పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు…

Read More

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి నియోజకవర్గం లో మహిళలతో బతుకమ్మ ఆడి పాడి కోలాటం వేసిన మంత్రి. రాయపర్తి మండలం కొండూరు, కొలన్ పల్లి, పాలకుర్తి మండలం దర్దేపల్లి, దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల సహా పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడారు. కొన్ని చోట్ల కోలాటం ఆడారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, నియోజకవర్గం లో కలియ తిరిగిన మంత్రి. మహిళలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మహిళలు,…

Read More

ఐదు లక్షల విలువ గల ఆభరణాలు సీజ్ చేసిన ఎస్సై ఎన్ శ్రీధర్

ఓదెల పెద్దపల్లి జిల్లా నేటిధాత్రి: ఓదెల మండలం గుంపుల శివారు చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కాల్వ శ్రీరాంపూర్ నుండి జమ్మికుంట వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా కారు యజమాని బిక్షపతి వద్ద ఎలాంటి రసీదులు పత్రాలు లేనటువంటి 3040 గ్రమ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ మరియు 58 గ్రమ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ మొత్తం విలువ Rs. 5,02,800/- ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్. శ్రీధర్ తెలిపారు ఎన్నికల నిబంధన మేరకు సీజ్ చేసినట్లు…

Read More

పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. రఫ్ఫాడించిన రోహిత్ శర్మ

వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగింది. హైవోల్టేజ్ మ్యాచ్‍లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్‍ 2023లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది రోహిత్ సేన. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై అలవోక విజయం సాధించింది. స్వల్ప లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో…

Read More

ఆనందంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలను హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ మొదలవుతుంది. తంగేడు పూలతో పాటు రకరకాల పూలనే పూజించడం మన తెలంగాణ సాంప్రదాయం.చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో మహిళలు,చిన్నారులు బతుకమ్మ పండుగను వైభవంగా ఆట పాటలతో ఆడి పాడి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకరకాల పువ్వులు గుమ్మడి పూలు,తంగేడు పువ్వులు,సీతా జడపూలు, బంతి, చామంతి పూలు,…

Read More

బిఆర్ఎస్ లో చేరికల జోరు..

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 200 మందికి పైగా చేరిక.. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది… వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారు. జడ్చర్ల చంద్రఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండలపార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో కొడంగల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. చిన్న ఆదిరాల…

Read More

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నారు అనంతరం చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు,

Read More
error: Content is protected !!