డిపిఆర్ఓ కు వీడ్కోలు పలికిన పద్మశాలి సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పౌర సంబంధాల అధికారి గా ఉత్తమ సేవాలoదించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ పై వెళ్తున్న వంగరి శ్రీధర్ ని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంగం మార్కండేయ మహర్షి మెమంటో, నేత వస్త్రం తో సన్మానించినారు ఈ కార్యక్రమం లో అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఉపఅధ్యక్షులు దుంప రాజు,ఆర్గనైసింగ్ సెక్రటరీ దాసి విశ్వనాధo, కార్యవర్గ సభ్యులు మోతుకూరి ప్రశాంత్, హెల్త్ డిపార్ట్మెంట్ డిడిఎం మధు తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా సాగిన డాక్టర్ బరిగెల రమేష్

వరంగల్ పార్లమెంట్ బరిలో నిఖార్సయిన ఉద్యమ నాయకుడు డాక్టర్ బరిగెల రమేష్ వెల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబం నుండి హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఎదిగిన నేత వరంగల్ పార్లమెంట్ బరిలో తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులను ఉద్యమం లో భాగస్వామ్యం చేసిన ఉద్యమ నేత వరంగల్ ముద్దు బిడ్డ ఉద్యమ పోరు కెరటం రమేష్ తెలంగాణ ఉద్యమంలో కేసులు, సస్పెండ్ లను పట్టించుకోకుండా ఉద్యమాన్ని నడిపించుటకు మెడికల్ జాక్…

Read More

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ _

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో క్రీడాకారులకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు గురువారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత, క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పై దృష్టి సారించాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Read More

పులి తిరుగుతున్న ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారుల పర్యటన

పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి… ఎఫ్ ఆర్ ఓ వజహత్ కొత్తగూడ, నేటిధాత్రి : గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ అటవీ ప్రాంతాలలో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజహత్ ఆధ్వర్యంలో శనివారం నాడు తిమ్మాపురం, ఆదిలక్ష్మిపురం, ఎంచగూడెం, కోనాపూర్, ఓటాయి ,సాదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో డిఆర్ఓ కరుణ, సెక్షన్ ఆఫీసర్లు రాజేష్, పద్మారావు, లతో కలిసి పులి కదలికలపై క్షున్నముగా పరిశీలిస్తూ,ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు… ఈ…

Read More

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పజెప్పిన ఎస్ఐ

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపక గ్రామానికి చెందిన కుర్ర సతీష్ సతీష్ తన పని నిమిత్తం తన గ్రామం నుండి చల్లగరిగ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై 20 రోజుల క్రితం వెళుతుండగా ఎక్కడో తన వివో వై 30 మొబైల్ పడిపోయిందని చిట్యాల పిఎస్ లో దరఖాస్తు ఇవ్వగా సోమవారం రోజున అట్టి మొబైల్ ని సీఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి సతీష్ కి అప్పజెప్పడం జరిగింది, మొబైల్…

Read More

కల్వ సుజాత నియామకం తో బీద వైశ్యుల కల సాకారం

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాత నియామకం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పూర్వ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర వైశ్య రాజకీయ శిక్షణ కమిటీ ఉపాధ్యక్షులు తాటిపల్లి రాజన్న హర్షం ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బీద వైశ్యులకు గొప్ప వరం అన్నారు. మొదటి నుండి బీద వైశ్యుల కోసం ముందుండి పోరాటం చేసిన కల్వ సుజాతను కార్పొరేషన్…

Read More

నూతన దంపతులను ఆశీర్వదించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి సోదరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓర్సు వెంకన్న-సాయమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్-త్రివేణిల వివాహనికి టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ,…

Read More

బైరి నరేష్ అరెస్టు

కొడంగల్ తరలించే ఛాన్స్ అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న స్వాములు నేటి ధాత్రి కమలాపూర్: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను వరంగల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కొడగల్‌లో జరిగిన ఓ సభలో బహిరంగంగా అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ సభలో అందరి ముందు అయ్యప్పస్వామిని కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం…

Read More

కొప్పుల ఇలాకాలో కోరలు చాచుతున్న కాలుష్యం

ధర్మపురి, (నేటి ధాత్రి): దక్షిణ కాశీగా పేరు గాంచిన ప్రముఖ శ్రీ లక్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం, ప్రక్కనే పవిత్రమైన గోదావరి నదీ తీరం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకా అయిన ధర్మపురిలో కాలుష్యం కోరలు చాచుతోంది. ఈ ప్రాంత వాసులు బయటకు రావాలంటే కరోనా వైరస్ కంటే ఎక్కువగా జంకుతున్నారు. జగిత్యాల జిల్లా లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ముందర…

Read More

గణనాథుని మండపాల లో అన్నదాన కార్యక్రమాలలో

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉప్పల్ నేటిధాత్రి 11: శ్రీ వినాయక చవితి ఉత్సవాలల్లో భాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్, భవాని నగర్ కాలనీ, అన్నపూర్ణ కాలనీ, బాబానగర్, ఒడియా అసోసియేషన్, నెహ్రు నగర్ కాలనీ, సూర్యనగర్ కాలనీ లోని వివిధ మండపాల వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మండపల నిర్వాహకులు, స్థానిక ప్రజలు…

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘన తంత్ర దినోత్సవం.

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జెండాను ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ హాజరైన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఆదివారం భారత గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం జాతీయతను ప్రతిబింబించింది. ముందుగా రంగు కాగితాలతో అందంగా అలంకరించిన కళాశాల పరిసరాల మధ్య మువ్వన్నెల భారత జాతీయ జెండాను ప్రిన్సిపాల్…

Read More

నాసిరకం అసంపూర్తి తో “న్యాక్” గ్రేడ్ ఎలా పొందుతుంది.

ఎవరి నిర్లక్ష్యం విద్యార్థులకు ” నాక్” సదుపాయం లేకుండా చేసింది. మారుమూల ప్రాంత డిగ్రీ విద్యార్థులకు “న్యాక్” ఒక వరం. 350 మంది విద్యార్థులకు “న్యాక్” నుండి దూరం చేసినట్లే. కళాశాల అసంపూర్తి పై ఉన్నత విద్యా నిశ్శబ్దం ఎందుకు.!? రాష్ట్ర ఐటీ మంత్రి తక్షణమే స్పందించాలి . మహాదేవపూర్- నేటి ధాత్రి: దేశం ఎదగడానికి అభివృద్ధి దశలో ప్రయాణించడానికి విద్యాభ్యాసం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వాటిలో ఉన్నత విద్య పరిమాణం పెరిగిన యాక్సెస్ నాణ్యత…

Read More

మార్చి3న విలీన బహిరంగ సభ విజయవంతానికి విస్తృత ప్రచారం

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : మార్చి3న ఖమ్మం నగరంలో జరిగే విలీన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పోతిరెడ్డిగూడెం ,జగ్గాయి గూడెం, గుండాల గ్రామాలలో బహిరంగ సభ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లను విస్తృతంగా గోడలకు అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ పార్టీ నేతలు వాంకుడోత్ అజయ్, మోకాళ్ళ ఆజాద్, తేల్లం రాజు లు మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా, పిసిసి సిపిఐ (ఎంఎల్), సిపిఐ(ఎంఎల్)ఆర్ఐ మూడు పార్టీలు…

Read More

2008 డీఎస్సీలో సెలెక్ట్ అయిన బీఈడి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వనీకి టిటిఎఫ్ సంఘం విజ్ఞప్తి టీటీఎఫ్ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షులు రాములు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్ .ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు భానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ 2008 డీఎస్సీలో అర్హత సాధించిన బీఈడీ 1200 మంది అభ్యర్థులను తక్షణమే నియామక ఉత్తర్వులు అందించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు ఈ…

Read More

అక్టోబర్ 9న జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  మహబూబాబాద్,నేటిధాత్రి: యువత మేఘా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని తేజస్వి అన్నారు.మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు బాణోత్ శంకర్ నాయక్ – సీతా మహాలక్ష్మి ల ఆధ్వర్యంలో అక్టోబర్ – 09 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా సమైక్య డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంద్భంగా విద్యార్థులను ఉద్దేశించి కుమారి తేజేస్వి మాట్లాడుతూ యువత అందివచ్చిన ప్రతి అవకాశాలను వినియోగించుకోవాలనీ,జీవితంలో కష్టపడే వారికి ఎన్నటికైనా…

Read More

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన రోడ్డు షోకు తరలి వచ్చిన మున్నూరు కాపులు

నారాయణ పురం కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నారాయణ పురంలో నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన మున్నూరుకాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డు షో ప్రారంభానికి ముందు…

Read More

లయన్స్ క్లబ్ ఆఫ్ సేవభారతిచే స్టేషనరి, బ్యాగ్స్ పంపిణి

పాలకుర్తి నేటిధాత్రి జిల్లా గవర్నర్ లయన్ ఎన్. వెంకటేశ్వర్ రావు సతీమణి, లయన్స్ జిల్లా ప్రధమ మహిళా నడిపెల్లి లక్ష్మి, పూర్వ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి పుట్టిన రోజుల సందర్బంగా, సేవభారతి మహిళా క్లబ్ ధత్తత గ్రామమైన తీగారం గ్రామ ప్రాధమిక పాఠశాల లోని విద్యార్థిని, విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు చెన్నూరి అంజలి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రీజియన్ చైర్మన్ రాపాక విజయ్, రీజియన్ కార్యదర్శి బజ్జురి వేణుగోపాల్, సర్పంచ్ పోగు రాజేశ్వరి శ్రీనివాస్, ఉప…

Read More

నారా పాక శంకర్ కు మాతృవియోగం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు నారాపాక శంకర్ మాతృమూర్తి వల్లమ్మ (76) అనారోగ్యంతో కన్నుమూశారు. నల్లగొండలోనిఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం 7 గంటలకుఆమె తుది శ్వాస విడిచారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చండూరు మండల కమిటీ ( సిఐటియు) ఆధ్వర్యంలో పూలమాలలు వేసినివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ మాట్లాడుతూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి…

Read More

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు టికెట్ మాదిగలకు ఇవ్వాలి

రోడ్డుపై రాస్తారోకో చేసిన దళిత సంఘాల నాయకులు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగలకు ఇవ్వాలని దళిత సంఘాలు ధర్నా చేయడం జరిగింది పోలీసులు దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం జరిగింది అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా చాలా ఉన్నది అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో…

Read More

ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలి

ఎంవిఐ సంఘం వెంకట పుల్లయ్య భద్రాచలం నేటి ధాత్రి రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం భద్రాచలం రవాణా శాఖ యూనిట్ ఆఫీస్ భద్రాచలం కార్యాలయంలో. లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్, ఆటో రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ కు వచ్చిన వాహన దారులకు రోడ్ సేఫ్టీ భద్రత ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై రవాణా శాఖ అధికారి సంఘం వెంకట పుల్లయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించడం, వినియోగించడం,…

Read More
error: Content is protected !!