ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వరంగల్/ గీసుకొండ, నేటిధాత్రి : గీసుకొండ మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఎస్సెస్సీ 1991-92 బ్యాచ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులను విద్యార్థులు పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు ఇరుకుళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సయ్యద్ అలీ అక్బర్,దశరథం, దేవేంద్రాచారి, రమణాచారి, మోహన్ రెడ్డి, జ్ఞానకుమారి,సత్యనారాయణ మరియు తాబేటి వెంకటేశ్వర్లు, హాజరు కాగా వారిని పూర్వ విద్యార్థులు ఎంతో ఆత్మీయంగా సన్మానించి సత్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో…

Read More

భూ ఆక్రమణదారులకు సంబంధించి ఆర్టికల్ 226ను అమలు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది

హైదరాబాద్: భూ ఆక్రమణదారుల కోసం ఆర్టికల్ 226 ప్రకారం రాజ్యాంగంలోని అసాధారణ అధికార పరిధిని ప్రయోగించే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే మరియు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన జి ఓ 59ని కఠినంగా వర్తింపజేయాలని కోరుతూ చేసిన అప్పీల్‌ను విచారించింది. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేందుకు జీఓ 59 జారీ చేశారు. నాన్-బిపిఎల్…

Read More

బీసీ నేతలు వద్దిరాజు రవిచంద్ర. గంగుల కమలాకర్ లపై ఐటీ. ఈడి దాడులను ఖండించిన

వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణులు.. వద్దిరాజు రవిచంద్ర యువజన విభాగం సభ్యులు.. వరంగల్ తూర్పు: నవంబర్11 మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించి. రాష్ట్రలోని మున్నూరు కాపులను ఏకం చేసి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయంలో పదివేల ఓట్ల పైన ప్రభావితం చూపిన బీసీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి మీద మరియు మంత్రి గంగుల కమలాకర్ గారి మీద.బిజెపి నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు కేంద్ర దర్యాప్తు సంస్థలను…

Read More

చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు

అంగన్వాడి ఉద్యోగుల గ్రాట్యూటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఇతర సమస్యలు పరిష్కరించాలి.సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జూలూరుపాడు.అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యుటీ చేయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలి.వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. 3 సంవత్సరాల రేషన్ షాప్ ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేసిన అంగన్వాడి…

Read More

బీ ఆర్ ఎస్ కార్యకర్త ధనుంజయ పాడే మోసి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మేయర్ రామ్మోహన్,కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్

కాప్రా నేటి ధాత్రి జనవరి 06 చర్లపల్లి డివిజన్ బీ ఆర్ ఎస్ నాయకుడు భువనగిరి ధనుంజయ ఈరోజు ఉదయం పరమదించారు.చర్లపల్లి వారి నివాసంలో భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం స్వగ్రామం రామచంద్రాపురం లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి,ఓదార్చి ఎల్లవేళలా ధనుంజయ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసిన హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ధనుంజయ మృతి చాలా బాధాకరమని,బీ…

Read More

మంత్రి కేటీఆర్ ని కలసి ఎమ్మెల్యే గండ్ర దంపతులు

మంత్రి కేటీఆర్ ని కలసి ఎమ్మెల్యే గండ్ర దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు కుటుంబ సమేతంగా రావాలని కోరిన గండ్ర దంపతులు భూపాలపల్లి నేటిధాత్రి హైదరాబాద్ మెట్రో భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోత గండ్ర గౌతమ్ రెడ్డి కలిశారు ఈ సమావేశంలో…

Read More

అన్ని రాజకీయ పార్టీలు ఎంపీ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలి

– మంద కుమార్ మాదిగ ఎమ్మెస్సీ జాతీయ అధికార ప్రతినిధి. హన్మకొండ, నేటిధాత్రి: ఈ రోజు హంటర్ రోడ్ దీన్ దయాళ్ నగర్లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్ధల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెస్సీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ త్వరలో జరుగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదిగలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలో అత్యధికంగా ఉండే జనాభా…

Read More

పోలీస్ అమరవీరులకు జోహార్.

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం మంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఓకే ఒక్కడు…. పోలీస్. ప్రపంచ మంతా నిద్రలో ఉండే పోలీస్ మేల్కొని. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు ఎండ. వాన. పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. పబ్బాల్ని కూడా త్యజించి. ప్రజల కోసం జీవించి. మరణించిన…

Read More

మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుంది

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం, మంగళవారం నుండి వర్షాలు వెనక్కి తగ్గుతాయని నివాసితులు భావిస్తున్నారు. హైదరాబాద్: వారం రోజుల పాటు అడపాదడపా వర్షాలు మరియు మేఘావృతమైన పరిస్థితుల రూపంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అనుభవించిన తరువాత, హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు రాబోయే కొద్ది రోజుల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. సోమవారం, రాష్ట్ర రాజధాని పగటిపూట పాదరసం 30.9 డిగ్రీల సెల్సియస్‌కు పెరగడంతో ఎండ పరిస్థితులను చూసింది….

Read More

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ పేరుతో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలను ఎట్టి పరిస్థితిలోను వదలొద్దని, వారి అవినీతిని బయట పెట్టడానికి తక్షణమే విచారణ కమిటిని వేసి కాజేసిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లా ప్రజలు, ప్రజిసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్‌సిటిజన్లు, మేధావి వర్గం కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు అన్ని ఆదారాలు…

Read More

కల్వల గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహఆవిష్కరణ

శంకరపట్నం నేటిధాత్రి కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కల్వల గ్రామం లో, ఆదివారం రోజున, ఆ గ్రామ సర్పంచ్, దాసారపు భద్రయ్య, మరియు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో,రాజ్యాంగ నిర్మాత,డాక్టర్, బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మానకొండూర్, నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరైనారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఈరోజు మన కల్వల గ్రామంలో బాబా సాహెబ్ డాక్టర్…

Read More

బతుకమ్మ పండగ కు ఆటంకం కలిగిస్తున్న సర్పంచ్

తెలంగాణ బతుకమ్మ పండుగ సంస్కృతిని ఆగం చేస్తున్న గ్రామ సర్పంచ్ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకునే స్థలంలో  నిర్మించ బోయే బిల్డింగ్ ను, -వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలి. -బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు -ఆబోతు రాజు యాదవ్  ఆడపడుచులు బతుకమ్మ ఎక్కడ ఆడాలి అని గ్రామ మహిళలు అంటున్నారు ఖానాపురం నేటిధాత్రి   మనబోతులగడ్డ గ్రామంలో తెలంగాణ సంస్కృతి పడుచుల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ జరుగు స్థలము లో బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ నిర్మించడం…

Read More