ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వరంగల్/ గీసుకొండ, నేటిధాత్రి : గీసుకొండ మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఎస్సెస్సీ 1991-92 బ్యాచ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులను విద్యార్థులు పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు ఇరుకుళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సయ్యద్ అలీ అక్బర్,దశరథం, దేవేంద్రాచారి, రమణాచారి, మోహన్ రెడ్డి, జ్ఞానకుమారి,సత్యనారాయణ మరియు తాబేటి వెంకటేశ్వర్లు, హాజరు కాగా వారిని పూర్వ విద్యార్థులు ఎంతో ఆత్మీయంగా సన్మానించి సత్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో…