అక్షరం చెక్కిన నిజాలు నేటిధాత్రి విశ్లేషణలు!

పాఠకుల కోరిక మేరకు అన్ని నియోజకవర్గాల రాజకీయ సమాచారం? విశ్లేషణలతో సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం ప్రజల్లో చైతన్యం కోసం` రేపటితరం భవిష్యత్తు కోసం… నిజం నిర్భయంగా ప్రజల ముందుకు  నియోజకవర్గాలలో పరిస్ధితులు అక్షరావిష్కారం చేస్తాం…. ప్రజాస్వామ్య మేలుకొలుపుకు వారధులౌతాం… సమాజంలో నిజం అన్న పదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా పోతున్న తరుణమిది. ఏది నిజం? ఏది అబద్దం? అన్నది తెలుసుకోవడం కష్టమైపోతోంది. హంస క్షణాల్లో పాలు, నీళ్లను వేరు చేసినా, నిజం, అబద్దం తెలుసుకోవడానికి కొంత…

Read More

తుప్పు పడుతున్న గ్రామ పంచాయతీ చెత్త తరలింపు బండ్లు!!

మరమ్మతులు చేయించి వాడుకుంటే ఉపయోగం అంటున్న ప్రజలు!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో గ్రామపంచాయతీ సంబంధించిన చెత్త తరలింపు బండ్లు ,ఏదైనా మరమ్మతులకు నోచుకుంటే అవి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండాలి కానీ అవి బస్టాండ్,సమీపంలో సంవత్సరాలకొద్దీ మూలన పడి ఉంటున్నాయి అని ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద స్వచ్ఛ సర్వేక్షన్ వివిధ కార్యక్రమాలు చేపడుతూ పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం చేస్తుంటే కిందిస్థాయి అధికారులు వాటిని మరచి మరమ్మతులు చేయకుండా…

Read More

చిన్నారి ఆశీర్వదిoచిన బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షులు

ముచ్చ యాదగిరి రావు ఖానాపూర్ నేటిధాత్రి బిఆర్ఎస్ యూత్ నాయకులు అశోక్ నగర్ గ్రామానికి చెందిన అంగిరేకుల స్వప్న-నాగరాజు దంపతుల ఏకైక కుమార్తె సారీ ఫంక్షన్ కు హాజరైన అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముచ్చ యాదగిరి రావు,మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుకు చిన్న దేవేందర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ 6 వార్డు సభ్యుడు ముద్దంగుల సంపత్ మరియు ఊడుగుల రాజు యాదవ్ తదితరులు పాల్గొని చిన్నారిని అశ్విర్వదించారు.

Read More

పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి, అంబేద్కర్ సెంటర్ లోని దేవి ఫంక్షన్ హాల్ నందు జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు, బోడ పద్మ మనుమరాలు చి.కశ్విక పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్ని చిన్నారిని ఆశీర్వదించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ కౌన్సిలర్ నూనె రాజు దేవేందర్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మోరంచపల్లి…

Read More

సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా నర్సయ్య

భూపాలపల్లి నేటిధాత్రి ఎమ్మార్పీఎస్ టిఎస్ అనుబంధ సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రేగుంట నర్సయ్య మాదిగను నియమించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నియామక పత్రం నర్సయ్య మాదిగకి అందజేశారు. ఈ సందర్బంగా నర్సయ్య మాదిగ మాట్లాడుతూ సంఘము ఏ బాధ్యతలు అప్పగించిన పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని,సంఘము బలోపేతం చేయడం కోసం కృషిచేస్తానని అన్నారు. అనంతరం నర్సయ్య మాదిగకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా…

Read More

మూడపల్లి -మర్రిపల్లి మధ్యలోని వంతెన నిర్మాణం పూర్తి చేయండి

ఆగిన బ్రిడ్జి పనులు _శివరాత్రి జాతరకు సజావుగా ప్రయాణం సాగేనా? ప్రమాద సూచికలు లేక వాహన చోదకులకు అవస్థలు చందుర్తి నేటిధాత్రి: వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ -కోరుట్ల ప్రధాన రహదారి వేములవాడ మండలం మర్రిపల్లి- మూడపెళ్లి గ్రామాల మధ్యలోని వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రధాన రహదారి మర్రిపల్లి లో హై లెవెల్ బిడ్జ్ నిర్మించేందుకు పాత రోడ్డు తొలగించి వంతెన ప్రారంభించినా పూర్తి కాలేక ప్రయాణికులు ఇబ్బందులకు…

Read More

తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా జి ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

3వ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే జి ప్రసాద్ కుమార్ పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్ ఆయనే. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో సహా 23 మంది సభ్యులు ప్రతిపాదించారని ఆయన గురువారం ఇక్కడ సభలో తెలిపారు. కొత్త స్పీకర్ ఎన్నికను ప్రకటించడానికి ముందు, డిసెంబర్ 9 వేడుకలకు హాజరుకాని సభ్యులతో…

Read More

కడుపు నింపుతున్న *కన్నతల్లి* ఫౌండేషన్

* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు * ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు *ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు వరంగల్ సిటి నేటిధాత్రి యావత్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మహమ్మారి కరోనా ఎవరి నోట విను కరోనా అలాంటిది కరోనా భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వరంగల్ పేద ప్రజలు కార్మికులు పని చేస్తే కానీ కుటుంబాన్ని పోషించని స్థితిలో ఉన్న ప్రజానీకానికి కడుపు నింపటానికి ముందుకొచ్చింది…

Read More

కమలాపూర్ మండల ప్రత్యేక అధికారిగా జి రామ్ రెడ్డి

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) తెలంగాణ వ్యాప్తంగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల పదవీకాలం బుధవారంతో ము గియడంతో జిల్లా స్థాయి అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. కమలాపూర్ మండల ప్రత్యేక అధికారిగా హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జి రామ్ రెడ్డి జిల్లా కలెక్టర్ నియమించారు. గురువారం కమలాపూర్ మండల పరిషత్ లో మండల ప్రత్యేక అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమములో మండల పరిషత్…

Read More

సకల హంగులు….అధునాతన సౌకర్యాలతో

ప్రారంభానికి ముస్తాబైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ నూతన భవన సముదాయపు భవనం … జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళు జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)  సిద్ధం అయినట్లు చెప్పారు….

Read More

కాలువలు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వారు కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకే తొమ్మిదవ ప్యాకేజీ పక్కనపెట్టి 11వ ప్యాకేజీ ద్వారా పనులు పూర్తి చేయలేదని అలాగే మండలంలో ఏ ఒక్క గ్రామానికి కాలువలను పూర్తి చేయలేదని బిఆర్ఎస్ పార్టీ నేతలవి అతి గతి లేని…

Read More

గంజాయి మత్తులో యువత గాయి గాయి

పట్టణంలో పోలీసుల నిఘా పెరగడంతో యువత పల్లెల వైపు పరకాల నేటిధాత్రి గంజాయి మత్తుకు పల్లె యువత చిత్తు అవుతోంది పట్టణ మరియు మండల సరిహద్దు గ్రామాలతో పాటు గ్రామాల్లోని శివారు ప్రాంతాలు,పడావు పడిన భూముల్లో,పాడుపడ్డ బావు ల సమీపాల్లో,చెరువు గట్టులవద్ద అడ్డాలుగా మార్చుకుని గంజాయి,బోనోఫిక్స్ ఇతర మత్తు పదార్థాలను సేవిస్తున్నారు.వాట్సాప్ లో ప్రత్యేక గ్రూపులు క్రియేట్ చేసుకొని సమాచారాన్ని చేరావేసుకుంటున్నారు.యువకులే లక్ష్యంగా దంద చేస్తున్నారు ముందు ఉచితంగా అలవాటు చేసి ఆక్రమార్కులు గంజాయి ఆశచూపి విద్యార్థులు,…

Read More

మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. 05-06-2024,బుధవారం రోజున గ్రామం తోనిగండ్ల , మండలం రామాయంపేట ,జిల్లా మెదక్ ,నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు,చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ వైద్య…

Read More

శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటా,నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలో

పేతానికి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజా నీకానికి అందేలా కృషి చేస్తాం:వి.జగదీశ్వర్ గౌడ్. శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. కూకట్పల్లి, డిసెంబర్ 4 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం ఉంచి ఒక్క నెలలోనే నాతో నడిచి ఒక లక్ష తొమిది వేల తొమిది వంద ల ముప్పై (109930) ఓట్లు వేసి న న్ను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళ లా రుణపడి…

Read More

ఓట్ల కోసం నోట్లు పంచిండ్లే కానీ మన గురించి ఆలోచన చేయలే నేటి ధాత్రి కాటారంలో ఏర్పాటు చేస్తే బాగుపడేవాళ్లం కాదా

  జాతీయ నాయకుడు వస్తే జనాలు లేని దుస్థితి కాంగ్రెస్‌ పార్టీది అభిమానం ప్రేమ అంటే మీలా నీరాజనాలు పలుకుతరు ప్రజల కోసం పనిచేస్తున్నానని ఆనాడు మీ నుంచి దూరం చేసిండ్లు నోట్ల కోసం కండువాలు మార్చుకునేటోళ్లు ప్రజలకు జవాబు చెప్పాలే అర్హులైన ప్రతి పేదకుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాదే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ ఎన్నికలు వచ్చాయంటే ఓట్ల కోసం కాంగ్రెస్సోళ్లు నోట్లు పంచిండ్లే కానీ ఏనాడు మన గురించి…

Read More

అక్రమ నిర్మాణాల గురించి ముందే హెచ్చరించిన నేటిదాత్రి

నస్పూర్ సర్వే నంబర్ 42లో అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవిన్యూ ,మునిసిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాల గురించి ముందే హెచ్చరించిన నేటిదాత్రి మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవా సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఎమ్మెల్యే ను అక్రమ నిర్మాణాల గురించి వరించిన కూడా మౌనం పాటించారు నస్పూర్ మునిసిపాలిటీ లోని 42 సర్వే నంబర్ నూతన కలెక్టరేట్ సమీపంలో ని టి ఎన్ జి ఓ అధికారులకు కేటాయించిన స్థలంలో…

Read More

హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…..

నేటిధాత్రి హుజురాబాద్:  కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గందె రాధిక నుపదవి నుంచి తొలగించవలసిందిగా కోరుతూ 25 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు పంపించారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో 30 మంది కౌన్సిలర్లకు గాను వివిధ పార్టీలకు చెందిన 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పత్రంపై సంతకాలు చేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పంపించారు. తాము తమ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామని,మున్సిపల్ చైర్…

Read More

బీజేపీ పార్టీ నుండి బిఆర్ఎస్ కి చేరికలు

#హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా #బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో #బిఆర్ఎస్ కండువా కప్పుకున్న బిజెపి నాయకులు వీణవంక, కరీంనగర్ జిల్లా: నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చాడ రాజేందర్ రెడ్డి తో పాటుగా సుమారు 50 మంది రాష్ట్ర హోం శాఖ మంత్రి మొహమ్మద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి పాడి…

Read More

nagaramlo kukkalu…bowboiye, నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ !

నగరంలో కుక్కలు…’బౌ’బోయ్‌ ! మొరిగే కుక్క కరవదంటారు…కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు…మొరిగే కుక్కలు సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజలను కుక్కలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్రవాహనంపై వెళ్లే వారిని కూడా కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా…బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరుకోవాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో…అని ప్రజలు…

Read More

బీదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్,…

Read More