ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున మండల కేంద్రం కమలాపూర్ లోనిఎంపీపీఎస్ టాకీస్ ఏరియా పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతి లో నమోదు కాబడిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యములో నిర్వహించారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడబ్ల్యుసి పవన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో ఉన్న బడి ఈడు…

Read More

‘‘గుళ్ళల్లో దుష్ట గ్రహాలు’’..ఎపిసోడ్‌ 2

https://epaper.netidhatri.com/view/310/netidhathri-e-paper-5th-july-2024%09 -అంజన్న కోపం.. పాలకులకు శాపం! -అంజన్న చల్లని చూపులు…పాలకులకు దీవెనలు. -పదేళ్లలో కేసిఆర్‌ నిర్లక్ష్యం… -బిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి కారణం. -కొండగట్టు అంజన్న ఇలవేల్పుగా కవిత పూజలు. -ఎంపిగా ఎన్నడూ ఇచ్చింది లేదు నిధులు. -ఎన్నికల ముందు నాయకుల మొక్కులు. -గెలిచాక గుడి వంక చూడని నేతలు. -తెలంగాణ వచ్చిందని తిరుపతి వెంకన్నకు కానుకలు. -విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు నగలు. -తెలంగాణ దేవుళ్లకు రిక్త హస్తాలు. -పదేళ్ళలో కేసిఆర్‌ కొండగట్టుకు చేసిందేమీ లేదు. -మంచినీటి సరఫరా…

Read More

మార్కండేయ నగర్ లోని గణనాధునికి కుంకుమ పూజలు.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మార్కండేయ నగర్ కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు తదనంతరం ఈరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాన మాధవి, లోక గంగవ్వ, జిందం గంగ, గౌతమి, వజ్రవ్వ, లత, లాస్య, పద్మ, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

Read More

పెద్దశివనూర్ గ్రామ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన

చందాయిపేట తాజామాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్ కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:- మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కొయ్యల సత్యమ్మ విషయం తెలుసుకున్న చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా అందజేశారు. మరణించిన కొయ్యల సత్యమ్మ దశదినకర్మకు చందాయిపేట గ్రామప్రజల ఆశీర్వాదంతో బుధవారం చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ సర్పంచ్…

Read More

పోత్కపల్లి లో అంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిదాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రాజ వేణుగోపాలస్వామి మరియు శ్రీ భవాని సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్వర్యంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా రాజ గోపాల స్వామి ప్రధాన అర్చకులు కాండురి శ్రీనివాస చార్యులు మరియు శివాలయ అర్చకులు మల్లోజుల శ్రీనివాస శర్మ, స్వేతన్ శర్మ…

Read More

మిషన్ భగీరథ, సానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

#పట్టణ ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు తక్షణమే అందించాలి # ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి # మున్సిపాలిటీ అధికారులతో సమీక్షా నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న మిషన్ భగీరథ, సానిటేషన్ పనులపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రజలకు తాగినీటి సమస్యను పరిష్కరించడంతోపాటు పారిశుద్ధ్యం బందీగా నిర్వహించాలని లేకపోతే అధికారులపై…

Read More

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినిమా ధియేటర్ యాజమాన్యం

ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం…

Read More

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు జైపూర్,నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీని పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు పర్యటించడం జరిగింది. మొబైల్ ఆప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామ పంచాయితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజలందరూ బాధ్యతల భావించాలని,ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు…

Read More

ఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలు

జైపూఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలుర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జన్మదినొత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రోజున ఎస్టిపిపీ లోని బ్యాచిలర్ ట్రైనీ హాస్టల్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం) శ్రీ జె. ఎన్. సింగ్ ప్రారంభించడం…

Read More

గణపతి నిమజ్జనం వేడుకల్లో భారీగా పాల్గొన్న మహిళా భక్తులు

నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం షిర్కే కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపంలో నవరాత్రులు ముగించుకొని నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దగదగలాడే విద్యుత్ కాంతులతో వాహనాన్ని అందంగా అలంకరించి,అందరూ ఒకేలా ప్రత్యేక వస్త్రధారణ చేసుకొని, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు స్వామివారికి సమర్పించి, తమ కుటుంబాలు, కాలనీ వాసులు, ప్రజలందరూ బాగుండాలని, జ్యోతి ప్రజ్వలనలు చేసి,కొబ్బరికాయలు కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది….

Read More

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలను గెలిపిద్దాం – రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ నాయకులు

నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు( ఏప్రిల్ 23) పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తీర్చే మన ఎమ్మెల్యే, టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలిపించుకోవాలని రాష్ట్ర ఫెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి. సుబ్బారాయన్, బి పెద్దన్న గౌడ్ లు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే రామానాయుడు ను ఫెన్షనర్స్ పార్టీ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

కాకా స్మారకర్ధ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు త్వరలో నిర్వహిస్తాం…

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 19, నేటిధాత్రి: మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి స్మారకార్థం పెద్దపల్లి పార్లమెంట్ పరిధి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో చెన్నూర్ ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ….కాకా జీవితం సామాన్యుడిగా ప్రారంభించి 70 వేల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించారనీ అన్నారు.సింగరేణి సంస్థ నష్టాల బారిన…

Read More

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వినతి పత్రం అందజేసిన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య

మేడిపల్లి జూలై 30 ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కు (ఏ.పి.ఎం.ఎస్) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. చిన్న పిల్లల నుండి ముసల్లమ్మల వరకు జరుగుతున్న దాడులు,హత్యలు, అత్యాచారాలు అగైత్యాలపై. అసెంబ్లీలో స్పందించాలని అలాగే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇప్పటివరకు తెలంగాణలో వివిధ సంఘాలు. ఉన్నప్పటికీ , మహిళలపై జరుగుతున్న…

Read More

కారు గుర్తుకు ఓటు అభివృద్ధికి చోటు.

ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న చిట్యాల జెడ్పీటీసీ చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు మంగళవారం రోజున తిరిగి ప్రజలను కోరిన జడ్పిటిసి గొర్రె సాగర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తు టిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు సమేతనే ఉండే(నమ్మి నాన…

Read More

సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

కాశీబుగ్గ, నేటిధాత్రి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాశీబుగ్గ 20వ డివిజన్ లో శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవ రాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో బాగంగా బుదవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాశీబుగ్గ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా అన్నదాన కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు ఏపీ శ్రీను, యూత్ ఐకాన్ గణిపాక సుధాకర్, యూత్ సభ్యులు సురాశి శరత్, బిర్రు…

Read More

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి నూతన కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 32 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు…

Read More

చట్టాలపై విద్యార్థులకు అవగాహన పరుస్తున్న పోలీస్

గణపురం నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా గణపురం మండల కస్తూర్బా పాఠశాల నందు ఏ హెచ్ టి యు భూపాలపల్లి జిల్లా ఇంచార్జి ఇన్స్పెక్టర్ శ్రీ అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం పిల్లల ఫై జరుగు లయింగిక దాడుల గురించి బాండెడ్ లేబర్, బాలకార్మిక మానవ అక్రమ రవాణా, గంజాయి నివారణ,మహిళల పై జరుగు దాడులు గురించి అవేర్నెస్ ప్రోగ్రాం చేయనైనది, ఏ హెచ్ టి యు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ,కానిస్టేబుల్ శ్రీనాథ్, పాఠశాల…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

విషాదంలో మునిగిన అప్పలరావుపేట గ్రామ ప్రజలు #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామానికి చెందిన మంద పురి బిక్షపతి (48) అప్పుల బాధతో మృతి చెందిన ఘటనతో అప్పలరావుపేట ప్రజలు విషాదఛాయలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే మంద పురి బిక్షపతికి రెండు ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి లో భార్య సునీతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా కొన్ని సంవత్సరాల నుండి పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలు కావడంతో తన కూతురు…

Read More

మునుగోడు బడుగులకిస్తే ఒప్పుకోం?

మునుగోడు బడుగులకిస్తే సహించం? రెడ్డి నేతల రహస్య సమాలోచనలు! కాంగ్రెస్‌లో ఉన్నత వర్గాల సామాజిక వర్గాల ఐక్య సమావేశం? హైదరాబాద్‌లో రహస్యంగా చర్యలు? రాత్రికి రాత్రే హైదరాబాద్‌ చేరుకున్న జిల్లాల నేతలు? మునుగోడు అయితే పాల్వాయి శ్రవంతికే ఇవ్వాలని కొందరి డిమాండ్‌? రేవంత్‌ రెడ్డి బడుగుల వైపు అడుగులేస్తున్నట్లు తెలియగానే అలెర్టు? ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సై అంటున్న నేతలు? రేవంత్‌ రెడ్డిని మరింత ఉక్కిరిబిక్కిరి చేయాలని రెడ్డి సామాజిక వర్గ నేతలు? మునుగోడులో పట్టుమని…

Read More

పదవ తరగతి విద్యార్థులకు.., పరీక్షా సామగ్రి పంపిణీ చేసిన మట్టెవాడ పోలీసులు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వరంగల్ తూర్పు పరిధిలోని మట్టేవాడ పోలీసుల ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే వరంగల్ ఎస్వియన్ రోడ్డులో గల మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 100మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్సిల్లు, పెన్నులు, స్కేల్ లు వరంగల్ ఏసిపి చేతుల మీదుగా విద్యార్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం…

Read More