బిజెపిలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

కండవు కప్పి ఆహ్వానించిన ఎంపీ సంజయ్ చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొప్ప వెంకన్న ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. వీరికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కొరకు కృషి చేస్తానని తెలిపారు

Read More

పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయకేతనం

చందుర్తి,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినివిద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో పదవతరగతి పరీక్షకు 249 మంది హాజరు కాగా 236 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 127 బాలురులకు గాను 119 పాసయ్యారు. 122 బాలికలకు 117 ఉత్తీర్ణలయ్యారు. బండపల్లి, మల్యాల, మరిగడ్డ, నర్సింగాపూర్ తో పాటు మండల కేంద్రంలోని కస్తూర్బా హైస్కూల్ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత…

Read More

రక్త దాతలే ప్రాణ దాతలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

# ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు ను వినియోగించుకోవాలి # స్వీప్ కార్యక్రమములో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం # స్వచ్ఛందంగా ఉస్సహంగా పాల్గొన్న అధికారులు ఉద్యోగులు యువకులు ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు స్వీప్ జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు రక్త…

Read More

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని 2వ వార్డుకు చెందిన ముత్తినేని శ్రీనివాస్,18 వ వార్డుకు చెందిన కొండ్ర సదానందంలు మంగళవారం మరణించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు…

Read More

సిరిసిల్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

– సిరిసిల్లలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు – పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో – సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30 (నేటి ధాత్రి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మే 3న పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. స్థానిక పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో…

Read More

సీఎం రేవంత్ రెడ్డి మండలంలో కారు జోరు..

ఎంపీ అభ్యర్థికి మద్దతుగా కొడంగల్ గ్రామ ప్రజలు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా… కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం, తోగపూర్, సర్జఖన్ పేట గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఆ గ్రామం లోని మహిళలు హారతులతో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం…

Read More

కాంగ్రెస్ పార్టీ నాయీబ్రాహ్మణ కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటుంది: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 30 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సోదరుల ఆత్మీయ సమా వేశానికి శేరిలింగంపల్లి నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వ ర్ గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి నా యి బ్రాహ్మణుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చా రు.ఈ సందర్భంగా నాయిబ్రా హ్మ ణులు రానున్న పార్లమెంట్ ఎన్నిక…

Read More

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30(నేటి ధాత్రి): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు ఇతర అంశాలపై అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, మెప్మా వారి…

Read More

హ్యాండ్ బాల్ సెలెక్షన్ ట్రాయల్స్ లో శాతవాహన యూనివర్సిటీ జట్టుకు ఎంపికైన రాహుల్ , మహేష్, వంశీ

ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం లోని గుల్లకోట గ్రామానికీ చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారులు జైనపురం రాహుల్, వనం మహేష్, జైనపురం వంశీ ఈనెల 23న శాతవాహన యూనివర్సిటి పరిధిలో నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి శాతవాహన యూనివర్సిటీ జట్టుకి ఎంపిక కావడం జరిగింది. వీరు మే నెల 2వ తేది నుండి 6 వ తేది వరకు కేరళ రాష్ట్రం కొట్టాయం లోని మహాత్మా…

Read More

సామల మల్లేశం మరణం కార్మిక లోకానికి సిపిఐ పార్టీకి తీరని లోటు

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా వెంకట్ రెడ్డి రాజన్న సిరిసిల్ల,ఏప్రిల్ -30(నేటి ధాత్రి): ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ మరణించిన సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ సామల మల్లేశం కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి కలిసి ఓదార్చారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ కామ్రేడ్ సామల మల్లేశం మరణం సిపిఐ పార్టీకి కార్మిక లోకానికి తీరని లోటు అన్నారు. రాయిని చెరువులో…

Read More

మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఇటీవలే బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందిన కొలెపాక రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేసి వారి అక్క కొలెపాక అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యులు కొలెపాక శంకర్ కు 25 కేజీల బియ్యం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయాన్ని అందించిన ఇంజపెల్లి సందీప్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ సీనియర్…

Read More

10వ తరగతి ఫలితాలలో మెరిసిన విద్యా కుసుమం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెక్క కవిత-అశోక్ దంపతుల ఏకైక కుమార్తె మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాలలో రాణించింది. చెక్క బిందుశ్రీ పెద్దపల్లి జిల్లాలో చదివింది. తన తల్లిదండ్రులు చెక్క కవిత-అశోక్ దంపతుల కోరిక మేరకు ఉన్నత చదువులను చదవాలనే ఆకాంక్ష మేరకు కష్టపడి చదివి 10లో రాణించింది. మరింత ఉన్నత చదువులను చదివి, ఉన్నతమైన స్థానంలో రాణించి తన తల్లిదండ్రుల ఆశయాలను నిర్వహించే దిశగా…

Read More

వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష

– 2000 రూపాయల జరిమానా రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి): ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర అంజయ్య అనే వ్యక్తి మృతికి కారణం అయిన రంగు నాగరాజు అనే వ్యక్తికి సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత గారు 05 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ……

Read More

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం

100% ఉత్తీర్ణత శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం శ్రీలత అన్నారు. మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కే వర్షిత 9.5 భాను శ్రీ 9.2 గ్రేడ్ తెలిపారు. మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.అనంతరం హెచ్ ఎం మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల,శ్రమతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారనిఅన్నారు.విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో…

Read More

మేరుగు మురళి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ, ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామి!!

వెల్గటూర్ నేటి ధాత్రి వెల్గటూర్ మండల కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ మేరుగు మురళీ గౌడ్ తండ్రి చిలుకలయ్య గౌడ్ , అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ,ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి,వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, వారి వెంట పీసీసీ కార్య వర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు పీఎస్ ఆర్…

Read More

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం: దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 30 నేటి ధాత్రి ఇన్చార్జి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తర పున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిం చుకో వడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకు లతో కలిసి డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇం టింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యా యంగా పలకరిస్తూ హస్తం…

Read More

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి ఎంపీగా మేకల సుమన్ గారిని గెలిపించండి

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకల సుమన్ గారి చెప్పుల గుర్తుపై గణపురం మండలం ప్రజలందరూ, ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తమసొంత జాగిరైనట్టు10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ అరాచకాలను , భారతరాజ్యాంగాన్నిమారుస్తామంటున్న బిజెపి, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన…

Read More

చలివేంద్రం ప్రారంభం

కొత్తగూడ, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు సిఐ కోట బాబురావు, యస్ ఐ దిలీప్. గంగారం ఎస్ఐ రవికుమార్ .అనంతరం మండలం లోని పోలింగ్ కేంద్రాలను సీఐ బాబురావు, కొత్తగూడ. గంగారం ఎస్సై లు దిలీప్ . రవికుమార్ పరిశీలించారు.. కొత్తగూడ మండలం లో 38- పోలింగ్ కేంద్రాలు 4- సెక్టర్లు 4- రూట్లు మొత్తం ఓటర్ల సంఖ్య 23640 ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే పోలీసులు…

Read More

హైదరాబాద్ ప్రజా భవన్ లో ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసిన కృష్ణ

వనపర్తి నేటిదాత్రి: హైదరాబాదులో ప్రజా భవన్ లో ప్లా ని o గ్ బోర్డ్ వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ఛాంబర్ లో వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు

Read More

మేడే ను జయప్రదం చేయండి

 బిఆర్ టియు జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు పిలుపు…. కొల్చారం,(మెదక్) నేటిధా త్రి :- భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే 138 వ మేడే ఉత్సవాలను కార్మిక లోకం జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరియు బిజెపి అవలంబిస్తున్నాయని అన్నారు. బిజెపి 44 లేబర్ కోడ్ లను 4 చట్టాలుగా మార్చి కార్మికుల…

Read More