దేశ ఆర్థిక వ్యవస్థను భుజాలపై మోసేవారే కార్మికులు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవం భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జంగేడు గ్రామంలో మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీమతి కంప అక్షయ కార్మిక చట్టాల యొక్క ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా న్యాయసేవాధికార సంస్థ…

Read More

ఆరోగ్య పరిరక్షణలో కార్మికుల పాత్ర చాలా కీలకం

– పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): సిరిసిల్ల పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికుల సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన “మే” డే ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ… “మే”డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి…

Read More

తెలుగుదేశం పార్టీ ఆద్యర్యంలో మే డే

వనపర్తి నేటిదాత్రి : తెలుగుదేశం పార్టీ ఆద్యర్యంలో మే డే సందర్భంగా కార్మిక జెoడాఎగురవేశారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బి. రాములు గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పనిచేసే కర్షకులు నేటి వరకు కూడా 24 గంటలు శ్రమిస్తూనే ఉన్నారు. వీరికి ఇప్పటికీ పూర్తి స్వేచ్ఛ లేదు. ఇలా వివిధ రంగాల్లో ఎక్కువ పని గంటలు పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు చట్టబద్ధతను పాటించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పని గంటల్లో మార్పు…

Read More

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు

మేడే వర్ధిల్లాలి సాధించుకున్న పని గంటలను పరిరక్షించు కుందాం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో గల కూడలి వద్ద ఎంసీపీఐ యు, సిపిఐ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య జెండానుఎగురవేశారు.అనంతరం మాట్లాడుతూ కార్మికులు ఒకవైపు రక్తం చిందించుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడచిన చుక్కలతోనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్రజెండా పైకెత్తి ధనికులు భూస్వాములు పెత్తందారులు దోపిడీదారులు గుండెలు పగిలిపోయేలా కార్మికుల ఐక్యత పోరాట రూపమే…

Read More

“పోపా” ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ తెలిపారు.స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహణ కోసం మహర్షి విద్యాలయంలో విషయ బోధకులచే కార్యశాల (వర్క్ షాప్)ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఉన్న వ్యాకులతను తొలగించడానికి మరియు బాషా నైపుణ్యాలను పెంచడం…

Read More

పి జడ్చర్ల టౌన్ దళిత బస్తీ లో బిజెపి ఇంటింట ప్రచారం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బీజేపీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీ కే అరుణమ్మ గెలుపు కోసం బిజెపి ఇంటింట ప్రచార కార్యక్రమంలో 140,141,142 పోలింగ్ బూత్లలో నరసింహులు చిన్న అంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొంగళి శ్రీకాంత్ పాల్గొని, నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలు వివరిస్తూ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాము…

Read More

యువకుడి ఆత్మహత్య

క్రెడిట్ కార్డు కలెక్షన్ సిబ్బంది వేదింపులే కారణం? వరంగల్లో విషాదం నేటిధాత్రి, వరంగల్ క్రెడిట్ కార్డు, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకున్న యువకుడు సంస్థ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి విష్ణువర్ధన్ (23) బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం, కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి…

Read More

మేడే స్ఫూర్తితో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్ చేర్యాలలో ఘనంగా మేడే ఉత్సవాలు చేర్యాల నేటిధాత్రి… మేడే స్ఫూర్తితో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్ పిలుపునిచ్చారు. 138వ మేడే ను పురస్కరించుకొని బుధవారం చేర్యాల మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలను…

Read More

కార్మిక చట్టాల పరిరక్షణ కై చికాగో అమరుల పోరాట స్ఫూర్తి ని కొనసాగిద్దాం

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ రామడుగు, నేటిధాత్రి: ఇరవై తోమ్మిది కార్మిక చట్టాల పునరుద్ధరణకై కార్మిక చట్టాల పరిరక్షణకై చికాగో అమరుల పోరాట స్ఫూర్తితో బిజెపిని ఓడించి , దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను రక్షించుకుందాం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. మే డే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి, లక్ష్మీపూర్, రామడుగు, గోపాలరావుపేట తదితర గ్రామాలలో ఎర్ర జెండాలు ఎగురవేశారు….

Read More

మేడే జెండా ఎగురవేసిన చేసిన చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి ఎర్రజెండా సాక్షిగా కార్మిక హక్కులకై కొట్లాడుదాం ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ ఈ 138వ మే డే జెండాలను భూపాలపల్లి లోని వివిధ డిపార్ట్మెంట్ లతో పాటు సెంటర్లో జెండాలు ఎగరవేయగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యాలయం ముందు చంద్రగిరి శంకర్ జండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదం పెట్టుబడి దారిదేశమైన అమెరికా లోనే ఈ…

Read More

భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ నామ నాగేశ్వరరావు.

కార్మిక శాఖ వర్గానికి నామా నాగేశ్వరరావు మే డే శుభాకాంక్షలు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి సమస్యలపై పార్లమెంట్ ను స్తంభింప జేశా ఈ గడ్డ వాసనలో పెరిగిన వాడిని ఇక్కడే చదువుకున్న భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం 120 లేఖలు రాశా పార్లమెంట్ ను స్తంభింప జేశా కొత్తగూడెం టౌన్ .బిఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరావు బుధవారం ఉదయం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్, ప్రగతి మైదానం,…

Read More

బిక్షపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుపుకు సన్నాహక సమావేశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం. రుద్రంపూర్ గౌతమ్ పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునుకు సన్నాహక సమావేశమును ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేగడ బిక్షపతి పాల్గొని ఆయన మాట్లాడుతూ వామ పక్షాలు బలపరుస్తున్న ఖమ్మం ఎంపీ రామా సహాయం…

Read More

మరో సారి ప్రధానిగా మోడిని గెలిపించాలి

21 వ వార్డు కౌన్సిలర్ బీజేపీ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ పి జయంత్ లాల్ పరకాలనేటిధాత్రి దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవ సారి గెలిపించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పరకాల మున్సిపల్ 21 వ వార్డు కౌన్సిలర్ అర్ పి జయంత్ లాల్ కోరారు. బుధవారం పరకాల పట్టణంలోని 21వ వార్డులో బీజేపి నాయకులలో కలసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు సంబందించిన కర పత్రాలను ప్రజలకు…

Read More

మేడే సందర్భంగా కార్మికులకు మద్దతుగా నిలిచిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని షాద్నగర్ నందిగామ మండలంలోని నాట్కో ఫార్మసీ ఆవరణలో కార్మికులకు మద్దతుగా షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తో కలిసి జెండా ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో నాయకులు…

Read More

విద్యార్థులకు మానాసికొల్లాసం కోసం క్రీడలు ముఖ్యమే

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల ,వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం – నెల రోజుల పాటుగా కొనసాగనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, అర్చరీ, యోగ,…

Read More

ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మానుకో

బండి సంజయ్ సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి) మంగళవారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్ లో జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మంగళవారం జమ్మికుంటలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని, దానిని భారీ బహిరంగ సభగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు బాధ…

Read More

చామల కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష మెజారిటీ తో గెలిపించండి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గం నుండి లక్ష మెజార్టీ ఇవ్వాలని భువనగిరి ఇంచార్జి,మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు…

Read More

దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే

ఎమ్మెల్యే దొంతి #నెక్కొండ, నేటి ధాత్రి:వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇవ్వనున్నట్టు నెక్కొండలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభాముఖంగా కార్యకర్తల పక్షాన నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి బలరాం నాయక్ కు మాటిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నెక్కొండ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో 39 గ్రామాల నుండి భారీగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ శాసనసభ…

Read More

పదో తరగతి ఫలితాల్లో గౌతమి విద్యానికేతన్ ప్రతిభ

@ 9.8 ,9.7 జిపిఏ లతో సత్తా చాతిన విద్యార్థులు #నెక్కొండ, నేటి ధాత్రి: నెక్కొండ మండల కేంద్రంలోని గౌతమి విద్యార్థి హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మరోసారి తమ సత్తా చాటారు. నెక్కొండకు చెందిన విద్యార్థి బూరుగుపల్లి సహజల్ యోధన్ శాస్త్రి 9.8 జీపీఏ తో పాఠశాల టాపర్ గా నిలవగా బాదావత్ నూతన్ వర్మ తోకల హర్షిత్ లు 9.7 జిపిఎ సాధించి ద్వితీయ తృతీయ ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు పాఠశాల…

Read More

ఎస్. ఎస్. సి ఫలితాలలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం ప్రభంజనం

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి): మంగళవారం ప్రకటించిన ఎస్. ఎస్. సి – 2024 ఫలితాలలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్టూడెంట్స్ ప్రభంజనాన్ని సృష్టించారు. హాజరైన 16 మంది విద్యార్థులలో నలుగురు విద్యార్థులు 10 జీపీఏ, ఇద్దరు 9.8, ఇద్దరు 9.7, 6 మంది విద్యార్థులు 9.0 జిపిఏ ఆపైన సాధించారని మరియు 100 శాతం ఉత్తీర్ణత సాధించామని తెలుపుతూ సంతోషిస్తున్నామని అన్నారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు,…

Read More