8 Sentenced to Jail in Assault Case
కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ పాలకవర్గం
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ బొచ్చు సుభద్ర సాల్మన్ తల్లి కుమ్మరి ఎల్లమ్మ ఇటీవల మరణించారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ఆమె స్వగ్రామమైన మాదన్నపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ కుమార్ మృతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు.కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్,కౌన్సిలర్లు పొరండ్ల మౌనిక వేణు,గొడుగు రజిత నాగరాజు,పసుల లావణ్య రమేష్,గూడెల్లి సదన్న,ఆకుల లావణ్య శ్రీధర్,కుక్కల విజయ్,కొయ్యడ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్,సుధమల్ల రమేష్,అల్లే దశరథం,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
