ప్రజలతో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖాముఖి

భూత్పూర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలోని మినీ ఇండోర్ స్టేడియంలో అధికారులు, మండలంలోని వివిధ గ్రామ ప్రజలతో శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖాముఖి, సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా..గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో… అట్టి సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణం పరిష్కరించి, మిగతా సమస్యలను నోటిఫై చేసుకున్నారు. పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!