మండలకేంద్రానికి చేరుకున్న జ్ఞాన యుద్ధ యాత్ర..

26 నవంబర్ 2021న యాదాద్రి… నుండి ..భువనగిరి జిల్లా కేంద్రం.అంబేద్కర్ విగ్రహం 14 ఏప్రిల్ 2022 వరకు ….
పల్లె నుండి ఢిల్లీ వరకు { సి ఏ పి ఎస్ ఎస్ } జాతీయ కమిటీ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరము . జ్ఞాన యుద్ధ యాత్ర ను ప్రారంభించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి డిసెంబర్15 ఇల్లంతకుంట మండలకేంద్రంలో రావడంతో వారికి మండల అంబేద్కర్ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి తరువాత అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మండలకేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ మండల అధ్యక్షుడు తడ్కపల్లి భూమయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినారు . సి ఏ పీ ఓ ఎస్ ఎస్ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరములు మాట్లాడుతూ ..మా యొక్క ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన్న దేశంలో కరెన్సీ నోట్ల పై. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పాఠాన్ని ముద్రించాలని.అలాగే .స్వతంత్ర దినోత్సవం రోజున .గణతంత్ర దినోత్సవం రోజున అందరి చిత్రపటలతో పాటు అంబేద్కర్ చిత్ర పాఠాన్ని పెట్టాలని కోరారు.దేశంలో ఈరోజు ఇలా అందరూ ఉన్నారు అంటే ముఖ్య కారణం. భారత రాజ్యాంగం వ్రాసినది ఒక్క అంబేద్కర్ ఆని. దాంతో పాటు జాతీయ జెండాను కూడా అశోక చక్రాన్ని కూడా పెట్టింది కూడా ఆ మహాత్ముడు అని ఇలా స్వతంత్ర వచ్చిన నాటినుండి భారత దేశంలో నోట్ల ముద్రణలో చాలా రకాల వ్యవసాయ నికి సంభవించింది. ముద్రించారు .అలాగే జాతీయ మహాత్మా గాంధీ చిత్ర పాఠాన్ని కూడా కరెన్సీ నోట్లు పై ముద్రించారు .మాకు గాంధీ అంటే వేరు కాదని వారు మా నాయకుల ని ..కానీ మాకు ఇప్పుడైనా ఇన్ని కార్యక్రమంలో సహాయం చేసిన అంబేద్కర్ చిత్రాన్ని ఎందుకు కరెన్సీ పై ముద్రించారు అని ఈరోజు ఈ యాత్ర చేస్తున్నామని .మరియు దేశంలో చాలా విగ్రహాలు ఉన్నాయి అంటే అవి అంబేద్కర్ వని .కానీ చాలా గ్రామలో పట్టణాల్లో విగ్రహాల పరిస్థితి చూస్తే వ.చేతులు. కన్ను.లేకుంటే మొండిగా పెడుతున్నారు అని వాటికి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ సీసీ కెమెరాల ను ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాకు సహకారాన్ని అందించిన .అంబేద్కర్ మండల అధ్యక్షుడు తడ్కపల్లి భూమయ్య.అలాగే మండల అంబెడ్కర్ నాయకులు .గుండ్రేడ్డి రాజు.దేవదాసు.మామిడి సంజీవ్.పసుల బాలరాజు.శంకర్.తడుకపల్లి రాములు.బాలయ్య.తో పాటు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *