ఉపాధి లేక నేత కార్మికుని ఆత్మహత్య

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అoకారపు మల్లేశం ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబ సభ్యులు తెలిసిన సమాచారం ప్రకారం గత కొన్ని నెలలుగా పవర్ రూంలు పనిచేయకపోవడంతో ప్రతి కార్ఖానాలో పని కావాలని తిరుగుతూ తన భార్య అనారోగ్యం కావడంతో.కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఈరోజు మల్లేశం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే మృతి చెందిన కుటుంబానికి పరామర్శించడానికి వెళ్లిన బి బిఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ సంఘట న స్థలానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికుల ఆత్మహత్యలు కారణం మమ్ముట్టికి సీఎం రేవంత్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకొని వారి భవిష్యత్తుకు కావలసిన అభివృద్ధి పనులు చేపట్టాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబానికి అండగా ఉండి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా కార్మికులకు భరోసా కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!