నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం దే సాయిపల్లి కొత్తచెరువు ను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంరక్షణకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి మండలం దేశ పల్లి కొత్త చెరువు కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు స్థానిక నక్క భాగం నుంచి కొత్త చెరువులోకి వచ్చే ఫీడర్ ఛానల్ లోడి. సిల్టింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు నీటి వనరుల సంరక్షణ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇట్టి పర్యటనలో డిస్టిక్. ఇరిగేషన్ ఆఫీసర్ ఈ .ఈ. ప్రశాంత్. డి .ఈ. ఈ. సత్యనారాయణ సాగర్ సంబంధిత.అధికారులు తదితరులు పాల్గొన్నారు