నేటి ధాత్రి కథనానికి స్పందన.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు అనే కథనానికి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నత అధికారులు స్పందించారు. రెండు మూడు నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుండడంతో మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్ లైన్ బాగు చేయించారు. అది చూసిన పలు గ్రామాల ప్రజలు సంతోషం…

Read More

సిద్దిపేట నుండి పోస్ట్ కార్డు ఉద్యమం

– సీఎం రేవంత్ కు పోస్ట్ కార్డుల ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు… – సిద్దిపేట నుండి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట రైతులు… – హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంతా లో నిరసన తెలుపుతున్న సిద్దిపేట రైతులు… – ఇచ్చిన మాట ప్రకారం రైతు హామీలు అమలు చేయాలి లేని పక్షం లో ఎంపీ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెపుతాం అని హెచ్చరిస్తూ.. సీఎం కు పోస్ట్ కార్డు వేసిన…

Read More

కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్

హైదరాబాద్: సీబీఐ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పటికీ, ప్రత్యేక కోర్టు తొమ్మిది రోజుల జ్యుడీషియల్ కస్టడీని మాత్రమే ఇచ్చింది.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న అవినీతి కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మూడు రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. సీబీఐ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పటికీ, ప్రత్యేక…

Read More

Employees become scapegoat during elections

https://epaper.netidhatri.com/ ·Employees are also voters ·How can it be treated wrong if ask votes by candidate or employee? ·Candidates’ campaign shall not be rejected. ·Employees colonies are present every where ·Why candidate does not allowed entering the house of an employee? ·Is candidate campaign prohibited in colonies? ·How it will become wrong if employees participate…

Read More

అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందుతుల అరెస్ట్.

కిలో 270 గ్రాముల గంజాయి సీజ్. గంజాయి సేవించిన, రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు-వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి. వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందుతులకు సంబంధించిన అరెస్ట్ వివరాలు వెల్లడించిన డిఎస్పీ గంజాయి నిందుతుల వివరాలు. 1.పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, తండ్రి ; వెంకటేశ్వర్లు , 26 సం,లు , నివాసం :అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల, మండలం, ప్రస్తుతం శాస్త్రి నగర్,వృత్తి; ఆటో డ్రైవరు, వేములవాడ. 2.మర్రిపల్లి…

Read More

ఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలు

జైపూఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలుర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జన్మదినొత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రోజున ఎస్టిపిపీ లోని బ్యాచిలర్ ట్రైనీ హాస్టల్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం) శ్రీ జె. ఎన్. సింగ్ ప్రారంభించడం…

Read More

పాస్టర్ గా పరిచయం పెంచి దోచేశాడు

@ 48 గంటల్లో కేసును చేదించిన నెక్కొండ పోలీసులు @పలువురిని ప్రశంసించిన సీఐ చంద్రమోహన్ #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో గురువారం రోజున భారీ చోరీకి గురైన విషయం తెలిసిందే ఈ కేసును సవాల్ గా తీసుకున్న నెక్కొండ పోలీసులు తిరగకముందే చేదించడం జరిగింది చోరీ కేసు విషయంలో నిందితున్ని త్వరగా పట్టుకున్నందుకు పోలీసులపై ప్రజలు ప్రశంస జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం రోజు అప్పలరావుపేట గ్రామంలో తిప్పని వీరభద్రయ్య మరియు అతని…

Read More

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్పీ కిరణ్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరె టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినారు.స్టేషన్ లో రికార్డ్స్ ,కేసుల పురోగతి పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని,సంఘ విద్రోహ శక్తుల పైన నిఘా ఉంచాలని,తరుచుగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు తదుపరి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా మీద కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైనా పోలీస్ వారి ఆదేశాలు ధిక్కరిస్తే కేసులు నమోదు చేసి జైల్ కి…

Read More

ఏండ్లు మారిన రైతుల గోస మారదా?

యువరైతు హరీష్ వర్మ అప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వీణవంక,( కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలోని గ్రామాలలో వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక గింజ కొనుగోలు చేయలేదని ఓ పక్క వాతావరణ శాఖ వర్షం సూచనలు ఉన్నాయని రైతులను తొందర పెడుతుంటే పండించిన పంటను ఎలా అమ్మాలో తెలియక తికమక పడుతుంటే ఇదే అదునుగా మిల్లర్ల యజమాన్యాలు వడ్ల కొనుగోలు ప్రారంభించి…

Read More

శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన వారు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెం ట్ విజేతలకు బహుమతుల ప్రధానం

కూకట్పల్లి,ఏప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జ్ శనివారం రోజు బీహెచ్ఈఎల్ గ్రౌండ్స్ లో జరిగిన శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన వారు నిర్వహిస్తు న్న ప్రైమరీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా హాజరైన కూక ట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటె స్టెడ్ ఎంఎల్ఏ ముమ్మారెడ్డి ప్రేమకు మార్.ఈ కార్యక్రమంలో ప్రేమకుమా ర్ ని ఎస్ కే డి కే వై నిర్వాహకులు ప్రేమ కుమార్ని శాలువాతో సన్మానిం చారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్…

Read More

లేతగా సమ్మగా..

ఎండల్లో హాయినిచ్చే ప్రకృతి ఫలం లేలేత ముంజ నుంచి వచ్చే నీళ్లు యమ టేస్టీ వడదెబ్బ నుంచి ఉపషమనం.. బరువు తగ్గిస్తుంది… మలబద్దకాన్ని నివారిస్తుంది కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :- ప్రకృతి మనుషుల, కేసమేనా అన్నట్టు ఎన్నోరకాల నోరూరించే పండ్లను ప్రసాదించింది. ఈ ఫలాలను తినడం వల్ల వచ్చే ప్రతీ సమస్యకు విరుగుడునూ చూపిస్తుంది. ఓ వైపు భానుడు ఎర్రటి ఎండను ప్రసరిస్తూ చెమటలు కక్కించి నీరసపడిపోయేలా వేస్తున్నారు. దీంతో అనేక రకాల తో పాటు వడదెబ్బ…

Read More

బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్

పరకాల నేటిధాత్రి పరకాల బస్టాండ్ కూడలిలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అరికెల కార్తీక్ తండ్రి సాలయ్య(29),పెరిక చరణ్ తండ్రి శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పోలీస్ లు పట్టుకుని విచారించారు.కార్తీక్ ప్రయివేట్ ఉద్యోగం చేస్తూ వికాస్ నగర్ లో ఉంటున్నానని,చరణ్ సిఎస్ఐ కాలనీ కి చెందినవారని తేలింది.వీరిద్దరికి గతంలోనే పరిచయం ఏర్పడిందని మునుపు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ డబ్బులు సులువుగా ఎలా సంపాదించాలనే దురుద్దేశంతో ఎవరినైనా మోసం చేద్దామని కార్తీక్,పెరుకచరన్ తో…

Read More

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 3723 కేజీల నిషేధిత గంజాయి దహనం

9 కోట్ల 31 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో నమోదైన 55 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 3,723 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా…

Read More

కల్వకుంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పై విచారణ జరగాలి

నిజాంపేట, నేటి దాత్రి,ఏప్రిల్ 13: మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ అవినీతి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు 2014 సంవత్సరంలో రైతు రుణమాఫీ విషయంలో అనేక ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు 56 మంది రైతులు తమకు అనుకూలంగా ఓటు వేయలేదని కక్షతో కొందరు నాయకులు రుణమాఫీ జరగకుండా వివక్షత చూపారని ఆవేదన చెందారు రుణమాఫీ విషయంలో ఉన్నంత స్థాయి అధికారులతో విచారణ జరిపించి అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని…

Read More

ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్వితీయ వార్షిక ఉత్సవాలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్వితీయ వార్షిక ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం రోజున మహాగణపతి పంచగవ్య పోషణ స్వస్తి పుణ్యాహవాచనం తదితర పూజలు ప్రారంభమయ్యాయి. ఆదివారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ ఉత్సవం జరుగుతుందని, కళ్యాణ ఉత్సవంలో భాగంగా స్వామి వారికి ఎదురుకోలు డప్పు చప్పుళ్ల వాయిద్యం మధ్య ఘనంగా జరుగుతుందని, కళ్యాణోత్సవం తనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, సోమవారం రోజున అష్టోత్తర శతకళాభిషేకం…

Read More

గత ప్రభుత్వాలు బిపి మండ ల్ చరిత్రను విస్మరించాయి!!!

బీసీ రిజర్వేషన్ లకు మూల పురుషుడు బిపి మండల్!! గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు!! ఎండపల్లి నేటి ధాత్రి గత ప్రభుత్వాలు బిపి మండల్ చరిత్రను విస్మరించాయనీ, బీసీ రిజర్వేషన్ లకు మూల పురుషుడు బిపి మండల్ అని గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో బీపీ మండల్…

Read More

మహనీయుని ఆశయాలు మరిచిపోకండి

నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి…. కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :- నవభారత నిర్మాత భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త గొప్ప మహనీయుని 133వ జయంతి వేడుకలు ఈనెల 14న ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకొనుటకు ప్రజల సిద్ధమయ్యారు, 1891 ఏప్రిల్ 14న జన్మించిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు, నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్…

Read More

పేద ప్రజల పక్షాన నిలబడేది సీపీఐ మాత్రమే

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కమ్యూనిస్టు పార్టీలో పలువురు చేరికలు చేర్యాల నేటిధాత్రి…. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది సీపీఐ పార్టీ మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐలో చేరగా వారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత…

Read More

ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా రైతులకు నీరు అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో రైతుల పంటలు ఎండి పోయాయి దుఃఖిస్తున్న రైతన్నకు సహాయంగా ప్రభుత్వం ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు వెంటనే అందించి రైతులను ఆదుకోవాలని స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు వేసుకుంటే చేతికి అందే సమయంలో పంటపొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోయారు. వరి,మొక్కజొన్న పంటలకు ఇంకా రెండు, మూడు…

Read More

అమ్మ ఆదర్శ కమిటీల సమీక్ష సమావేశం.

చిట్యాల, నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున రోజున అమ్మ ఆదర్శ కమిటీలతో మరియు పాఠశాల హెడ్మాస్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలైన డ్రింకింగ్ వాటర్ మరియు స్కూల్ కు సంబంధించిన ఏ పనులైన ఇకనుంచి అమ్మ ఆదర్శ కమిటీలు పర్యవేక్షణలో నిర్వహించాలని అన్నారు ఈ…

Read More
error: Content is protected !!