రైతన్న నేస్తం కేసిఆర్‌

` రైతు సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. ` కేసిఆర్‌ నాయకత్వంలో దేశ ప్రగతి పరుగులు.  `బిఆర్‌ఎస్‌ తోనే దేశ మంతా కాంతులు… `తెలంగాణ రూపు రేఖలు మార్చారు. `ఎనమిదేళ్ల కింద తెలంగాణలో గోసలు. ` ఇప్పుడు తెలంగాణ బంగారు పంటలు. `ఒక నాడు ఎండిన బీడులు… `ఇప్పుడు పచ్చని పసిడి సిరుల పల్లెలు. `ఎటు చూలినా నీళ్లే….కను చూపు మేర పొలాలే… `పచ్చదనం పర్చుకొని పరవశిస్తున్న భూములు. `చెరువుల నిండుగా….మత్స్య సంపద పండగ….

Read More

కాలం కరిగిపోతోంది…కన్నీళ్లు ఇంకిపోతున్నాయి!

`తిరిగి, తిరిగి అలసిపోతున్నారు. `విసిగి వేసారిపోతున్నారు. `ఓపిక కూడగట్టుకొని ఇంకా తిరుగుతున్నారు. `ఇంత కాలం తిరిగి, ఇప్పుడు వదిలేయలేక దుఖిస్తున్నారు. `ఇప్పటికైనా కనికరించండి. ` కేటిఆర్‌ మాట ఇచ్చాడనే ఆశతో తిరుగుతున్నారు. `కడియం శ్రీహరి మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. `ఉద్యోగ సంఘాల నాయకుల తప్పకుండా తమకు కొలువులిప్పిస్తారని విశ్వాసంతో వున్నారు. `ప్రతిసారీ దేవి ప్రసాద్‌, పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డి ల చొరవను పదే పదే గుర్తు చేసుకుంటూ వుంటారు. `ఎన్నటికైనా వాళ్లు దారి చూపిస్తారని…

Read More

నేను మీ బిడ్డను..మీ సేవ కోసమే ఉన్నాను: గడల శ్రీనివాస్‌ రావు.

`డాక్టర్‌ జిఎస్‌ఆర్‌ ట్రస్టు ద్వారా జాబ్‌ మేళా నిర్వహణ `సుమారు పది వేల మంది యువత హజరు. `ఏడు వేల మంది నిరుద్యోగులు ట్రస్టులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. `65 కంపనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి.  `అక్కడిక్కడే ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించారు. `ఆ వెంటనే నియామక పత్రాలు అందజేశారు. `ఒక్క రోజే కొన్ని వేల మందికి నియామకపత్రాలు అందజేయడం ఒక రికార్డు. `ఇది ఆరంభం మాత్రమే… నిరంతర ప్రక్రియ.. `ఈ రోజు హజరు కాలేని వారు ట్రస్టులో…

Read More

పని లేని, పసలేని, ప్రజల్లో లేని బిజేపి: ఎంపి వద్దిరాజు రవిచంద్ర.

`ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో బిజేపిపై రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు.  `సిరిసిల్లను సిరుల సిల్ల చేసిన ఘనత కేటిఆర్‌ ది. `ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అనేవారు. `తెలంగాణ ఉద్యమ కాలంలోనే కేటిఆర్‌ సిరిసిల్లకు ప్రగతి బాటలు వేశారు. `తెలంగాణ వచ్చాక సిరిసిల్ల రూపురేఖలు మార్చారు… `ఇటీవల సిరిసిల్లలో జరిగిన సెస్‌ ఎన్నికలలో ఘోరంగా ఓడినంక కూడా బిజేపి కళ్లు తెరవలేదు. ` బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సాగునీటి ఒక్క ప్రాజెక్టైనా కట్టారా?  `తెలంగాణ లో…

Read More

పని, ప్రశస్తి వదిలేసి, కుల ప్రస్తావనెక్కడిది!

`సామాన్యులకు సేవ చేయమంటే కులమెందుకు ముందుకొస్తుంది? `ప్రమోషన్లలో అన్యాయం జరిగితే కొట్లాడండి? `పై అధికారులు చులకన చేస్తే అప్పుడు చెప్పండి! `పని చేయమని ప్రజలు తిరుగుంటే పట్టించుకోవద్దని ఏ కులం చెప్పింది! ` అదే సామాజిక వర్గ బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు? `మరి వారి గోడు ఎందుకు పట్డడం లేదు? `మీరే వాళ్లకు పనిలో నిర్లక్ష్యం చేస్తే వాళ్లెవరికి చెప్పుకోవాలి? `పని చేసి మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పడం నేటిధాత్రి తప్పా? `మంచి అధికారిగా గుర్తింపు…

Read More

సీజ్‌ చేసిన ఇసుకేమైంది?

` కంచె చేసు చేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా? `డాన్‌ శీను తలుచుకుంటే సీజింగ్‌ కూడా లెక్కచేయడా! ` డాన్‌ శీను సాగిస్తున్న నిర్వాకం! ` చోద్యం చూస్తున్న అధికార గణం! ` పై అధికారుల కన్నా డాన్‌ శీనునంటేనే గౌరవం. ` కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందంటున్న శీను. ` హైదరాబాద్‌ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా! ` అవసరం వున్న వాళ్లు బండ్లగూడకు…

Read More

ఠాకూర్‌ పోయి ధాక్రే వచ్చే!

`ధాక్రే ఎటువైపు? ` సీనియర్ల వైపా…రేవంత్‌ వైపా! `ఠాకూర్‌ ను పంపించడంలో సీనియర్లు సఫలమా! ` వచ్చేది రేవంత్‌ కు గడ్డుకాలమా! `సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా? `సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్‌ తో పొత్తు సాధ్యమామేనా? ` రేవంత్‌ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా! `సీనియర్ల అడుగులు పిడుగులేనా? `ఇక రేవంత్‌ కు చుక్కలేనా? ` బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ పొత్తు అంటే రేవంత్‌ కు పొగేనా! ` సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా! ` రేవంత్‌ ను…

Read More

సామాన్య ప్రజలంటే మరీ చులకన!

`అడిగితే నువ్వెవరు అంటుంది? `ప్రశ్నిస్తే గద్దిస్తుంది? `పలకరింపే కోపంగా వుంటుంది? `హై కోర్టు ఆర్డర్‌ కూడా లెక్క చేయనంటుంది? `కలెక్టర్‌ మాట వినేదేంది అంటుంది? `బాధితులను చూస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంది? `అక్రమార్కులకు అండగా వుంటుంది? `సామాన్యులను అసహ్యించుకుంటుంది? `తను ఇష్టానుసారం వ్యవహరిస్తుంది? `నస్పూర్‌ తహసీల్దారు ఇష్టా రాజ్యం! `అక్రమార్కులకు అందలం…పని కోసం వచ్చే వారిపై తిట్ల దండకం! హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఆమె బాధ్యతగల్గిన ఉన్నత ఉద్యోగురాలు. నస్పూర్‌ మండల తహసీల్దారు జ్యోతి. నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తుంటారు….

Read More

ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం!

`దేశమంతా సస్యశ్యామలం చేద్దాం! `దేశంలో సాగు విప్లవం తీసుకొద్దాం. `వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం! `దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం. `నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం. `ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిద్దాం. `దళితుల జీవితాలలో వెలుగులు నింపదాం. `అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ఐక్యంగా సాగుదాం. హైదరాబాద్‌,నేటిధాత్రి:  సంకల్ప సాధకుడు దేశంలో సాగు విప్లవ శంఖం పూరిస్తున్నాడు. బిజేపిపై రాజకీయ సమర నాదం మొదలుపెట్టాడు. దేశంలో ప్రగతి శీల భావనలు నిండాలి….

Read More

చారిటబుల్ ట్రస్ట్.మేగా జాబ్ మేళా కరపత్రాలు విడుదల చేసిన డి.ఎస్.పి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డి.ఎస్.పి వెంకటేశ్వరబాబు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ మరియు డాక్టర్.జి.ఎస్ ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన(జనవరి 7న శనివారం) ఉచిత మేగా జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేసినారు.ఈ జాబ్ మేళాను నియోజవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు ఉపయోగించుకోవాలని డి.ఎస్.పి.కోరినారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు జోగారావు,ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ప్రభాకర్, ట్రస్ట్ సభ్యులు కంకణాల ఉజ్జివ్…

Read More

తెలంగాణ రాష్ట్రంలో 29 మంది IPSల బదిలీలు

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… హైదరాబాద్ నేటిధాత్రి 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం… స్వాతి లక్రాను టిఎస్ఎస్ పీఎస్ ఏడీజీగా నియామకం… ప్రస్తుత ఏసీబి డైరెక్టర్ గా ఉన్న శిఖా గొయల్ ను ఉమెన్ సేఫ్టీ ఏడీజీగా నియామకం… ఐజీ నాగిరెడ్డి ఫైర్ సేఫ్టీ డీజిగా నియామకం… విజయ్ కుమార్ గ్రే హౌండ్స్ ఏడీజీగా నియామకం… శివధర్ రెడ్డి ఏడీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా…

Read More

నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది

ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది. ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో వైద్యాధికారులకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈనాటి సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మాట్లాడుతూ నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది. అనంతరము వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నతమైన సేవలు…

Read More

తాసిల్దార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రేషన్ డీలర్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లానేటి ధాత్రి  చుంచుపల్లి మండల రేషన్ డీలర్స్ మండల అధ్యక్షులు బానోత్ బాలు ఆధ్వర్యంలో చుంచుపల్లి తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి బొకే అందజేసిన రేషన్ డీలర్స్ చుంచుపల్లి మండల అసోసియేషన్. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల రేషన్ డీలర్స్ మండల అధ్యక్షుడు బానోతు బాలు చందు పూల్ సింగ్ బాలాజీ రాజ్ కుమార్ శివ వెంకన్న పండు నాని తదితర డీలర్స్ పాల్గొన్నారు

Read More

సింగరేణి ఆల్టైం రికార్డుగా బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం టౌన్ :డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్టైం రికార్డు ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నాం ఇకపై రోజుకు…

Read More

డాక్టర్ జిత్తు రామ్ కి రుద్రంపు డిస్పెన్సరీ లో ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  చుంచుపల్లి మండలం: రుద్రంపుర్ స్టాఫ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన.టీబీ.జీకే.ఎస్.వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ సన్మాన గ్రహితను   సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సౌజన్యంతో ఉన్నత చదువులు చదివి జనరల్ సర్జన్ అయినందుకు,వారిని అభినందించారు, కార్మికులకు వారి కుటుంబాలకు ఇంకా మరిన్ని సేవలు అందించాలని మరెన్నో ఉన్నత హోదాలు చేపట్టాలని ఆయన కాంక్షించారు. డాక్టర్ మాట్లాడుతూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…

Read More

కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి

జనవరి 18 నుంచి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభం ఈ నెల 12 లోగా జిల్లా ఇంఛార్జి మంత్రి సమక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం. వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో ప్రతి గ్రామం,  వార్డుల వారీగా కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలి   ములుగు జిల్లా నేటిధాత్రి   ములుగు జిల్లా కేంద్రంలో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, అధికారులతో వీడియో సమావేశంలో దిశా…

Read More

ఉత్తపుణ్యానికి ఎందుకియ్యాలిరా!? మహానగర పాలికలో మాయాజాలం!

`మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి, తిట్టిందెవరు? `సాయం చేస్తున్నట్లే నటించి, నిండా ముంచిందెవరు? ` 51 మంది ఆశలపై నీళ్లు చల్లిందెవరు? `మంత్రి కేటిఆర్‌ ఆదేశాలను బేఖాతరు చేసిందెవరు? ` కౌన్సిల్‌ తీర్మానం పక్కన పెట్టి ఇచ్చిన 450 కొత్త కొలువుల మతలబు ఏమిటి? `పంపకాలను తీవ్రంగా తప్పు పట్టిన ఆ సీనియర్‌ నాయకుడు ఎవరు? `అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిందెవరు? `అయినా పెడచెవిన పెట్టిందెవరు? ` 51 మందిని పక్కన పెట్టి, కొత్త…

Read More

భూముల చెరకు తహసీల్దారే అండ!

`స్వయంగా ప్రభుత్వ భూములు దారాదత్తం! `ఆ జిల్లాలో వందల ఎకరాలు మాయం! `ఎవరు ఎక్కువ ముట్టజెప్పితే వాళ్లకే పట్టా! `ఒకప్పటి జిల్లా కలెక్టర్‌ అండ! `ఆ కలెక్టర్‌ అవినీతిలో తహసీల్దారు కు వాటా! `అప్పటి కలెక్టర్‌ అవినీతి మీద నేటిధాత్రి వరుస కథనాలు! `కలెక్టర్‌ కు స్థాన చలనంతో సర్థుకున్న తహసీల్దారు! `ఆ కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ తహసీల్దారు బదిలీ! `ఎమ్మార్వో కు ఆర్‌ ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్ల సహకారం. `దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు…

Read More

యాదద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా కుటుంబ సభ్యులు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారి ప్రత్యేకమైన చొరవతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.నూతనంగా నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా…

Read More

ఆంజనేయులు చెట్టి పదవి విరమణ సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం ఏరియా జి.ఎం. ఆఫీసు లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు తేదీ. 2022-12-31.న ఎస్టేట్ డిపార్ట్మెంట్ లో డి‌జి‌ఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన ఏ.వి. ఆంజనేయులు చెట్టికి మరియు ఎం‌వి‌టి‌సి లో డి‌జి‌ఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన.పి‌ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి కి కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో…

Read More
error: Content is protected !!