తండ్రి జ్ఞాపకార్థం క్రికెట్ టీంకు టీ షర్ట్స్ బహూకరణ

బి ఆర్ ఎస్ జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటూ గౌడ్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలానికి చెందిన గాజర్ల చింటూ గౌడ్ వారి తండ్రి కీ.శే గాజర్ల రఘుపతి గౌడ్ వారి జ్ఞాపకార్థం గణపురం క్రికెట్ ఆటగాళ్ళకు టీ-షర్ట్ లను బహుకరించిన తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటూ గౌడ అనంతరం గణపురం క్రికెట్ టీం తరుపున వారికీ కృతజ్ఞతలు తెలియడం జరిగింది ఈ కార్యక్రమం లో…

Read More

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

వీణవంక,( కరీంనగర్ జిల్లా): నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గంగిపల్లి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుమారుడి స్నేహితులు అందరూ కలిసి ఆ కుటుంబానికి క్వింటల్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలువేరి రమేష్, రాధారపు తిరుపతి , తాళ్లపల్లి శ్రీనివాస్, పొన్నం రవీందర్, గాజుల రవీందర్, నీల కుమార్ తదితరులు అందజేశారు

Read More

జగత్ విఖ్యాత అవార్డు అందుకున్న హర్షిని

భూపాలపల్లి నేటిధాత్రి భక్త రామదాసు ఆడిటోరియంలో ఖమ్మం లో జరిగిన సంక్రాంతి జాతీయ ఉత్సవాలలో స్వరమాధురి.కల్చరల్ అకాడమీ.ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు భూపాలపల్లి పట్టణానికి చెందిన దుప్పటి శోభన్ బాబు. నవ్య కుమార్తె దుప్పటి హర్షిని. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో జగత్ విఖ్యాత అవార్డు అందుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులు దుప్పటి హర్షిని అభినందించారు ఈ కార్యక్రమం నిర్వహించిన ఇసనపల్లి నగేష్ వేల్పుల వెంకటేష్ కి. అభినందనలు తెలియజేశారు. నృత్య గురువైన.నానీ మాస్టర్ కి కృతజ్ఞతలు…

Read More

నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి తెలుగువారి సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ అంద‌రి కుటుంబాలల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగృహం హన్మకొండ లోని మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా…

Read More

అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం మహోత్సవం

ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా భోగి పండగను పునస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి లలిత గోవర్ధన్ దంపతుల శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు గోవర్ధన దుర్వాస చార్యులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ స్వామివారి కళ్యాణాన్ని వేదమంత్రాలతో వైష్ణవ…

Read More

హైడ్రా కార్యకలాపాలు ముమ్మరం

  అక్రమ ఆక్రమణలపై చర్యలు ఫుల్‌ ట్యాంకు, బఫర్‌ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలు కొన్ని ప్రాంతాల్లో కోర్డు వివాదాలతో అడ్డంకులు ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు మూడు రకాల వ్యూహాలతో ముందుకెళుతున్న హైడ్రా హైడ్రా చర్యలతో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదకాల్వల పునరుద్ధరణ పబ్లిక్‌ పార్కులు, రోడ్లపై నిర్మాణాల తొలగింపు హైదరాబాద్‌,నేటిధాత్రి: హైడ్రా తన కార్యకలాపాలను మళ్లీ ముమ్మరం చేసింది. సంగారెడ్డి జిల్లా నెక్నంపూర్‌ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేయడం తాజా…

Read More

బిజేపిలో ‘‘బడా బాబులకే’’ సీట్లు!

పలుకుబడితో ‘‘ఎమ్మెల్సీ టిక్కెట్లు!?’’ `గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి అర్థం మారుస్తున్నారు. `తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులకే వేజ్‌ బోర్డు అమలు చేయని వాళ్లు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా? `అంజిరెడ్డికి వున్న కంపెనీలలో ఉద్యోగుల ‘‘కార్మిక చట్టాలన్నీ’’ అమలౌతున్నాయా? `తన ఉద్యోగులకే అందుబాటులో వుండలేని ‘‘అంజిరెడ్డి’’ సగటు నిరుద్యోగికి అప్పాయింట్‌మెంట్‌ ఇస్తాడా? `అసలు నిరుద్యోగులను తన గుమ్మంలోకి రానిస్తాడా? `పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు పెద్దల సభకు? `పది మంది కార్యకర్తల పేరు తెలియని వాళ్లకు పెద్ద పీటలు!…

Read More

గణపేశ్వర ఆలయంలో భూపాలపల్లి సిఐ, గణపురం ఎస్ఐ దంపతుల పూజలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి సోమవారం సందర్భంగా భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్, మమత దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి నందీశ్వరుని పూజతో అర్చకులు జూలపల్లి నాగరాజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రుద్రాభిషేకం లో సిఐ నరేష్ కుమార్…

Read More

ఆరుద్ర నక్షత్రంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు

కొత్తకోట / నేటి ధాత్రి వనపర్తి కొత్తకోట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని సోమవారం కోట్ల రామలింగేశ్వరునికి మహా రుద్రాభిషేకం 10వేల బిల్వ పుష్పార్చన కార్యక్రమం మహా మండల శివ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంక్రాంతి భోగి పండగ భాగంగా సోమవారం ఆరుద్ర నక్షత్రంలో శివ స్వాముల శివనామ స్మరణతో కోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో మహా రుద్రాభిషేకం బిల్వ పుష్పార్చన కార్యక్రమంలో భక్తి…

Read More

బిజెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామంలో భూక్య హరిలాల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ వ్యవహరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం మండలం బిజెపి అధ్యక్షుడు ఊర నవీన్ రావు ముఖ్య అతిథి విచ్చేసిన వారి వెంట ఎర్రబెల్లి భాస్కరరావు పొనగంటి శ్రీధర్ రావు వడ్డం రాజశేఖర్ డాకూరి కృష్ణారెడ్డి మామిడిపల్లి రాజయ్య ఇనుగాల మొగిలి చందు బుర్రి నరేష్ గొర్రె రవి మహిళ విభాగం నుండి బొల్లం అరుణ సీనియర్ నాయకులు చింతరెడ్డి పాపిరెడ్డి…

Read More

పాండురంగ స్వామి దేవాలయం లో గోదాదేవి కల్యాణం

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి శ్రీమతి సింగిరెడ్డి వాసంతి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీదర్ పాల్గొన్నారని ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ విలేకరులకు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా…

Read More

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ జగదీశ్వర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ జన్ను ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ములుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్ మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను ఆత్మీయ బహుజన పలకరింపు చేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదని…

Read More

ఘనంగా గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం

నేటి ధాత్రి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భూనీల గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకటాచార్యులు అమ్మవారి వైభవాన్ని గురించి చాలా క్లుప్తంగా వివరించారు గోదాదేవి ఎవరో కాదు వైకుంఠం నుంచి దిగివచ్చిన ఆ లక్ష్మీదేవి అని ఈ సందర్భంగా తెలిపారు ధనుర్మాస ఉత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే…

Read More

ఎస్టిపిపి ని వరించిన ప్రతిష్టాత్మక రక్షణ పురస్కారం

జైపూర్,నేటి ధాత్రి: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సిసి ఎల్) 2X600 మెగావాట్ల జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపిపి) 2025 సంవత్సరానికి గాను“సేఫ్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను అందుకుంది.అలాగే ఎస్ సిసిఎల్ కొత్తగూడెం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ విభాగంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కి“బెస్ట్ సేఫ్టీ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ-రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్…

Read More

“ఇండేన్” లో సంక్రాంతి సంబరాలు.

“ఇండేన్” ఇస్తుంది సురక్షితమైన వంట..సంక్రాంతి ఇస్తుంది బహుమతుల పంట. తెలంగాణలో “పీ.వి. మదన్ మోహన్” సూచించిన క్యాప్షన్ ఎంపిక. కస్టమర్లకు “లక్కీ డ్రా” ద్వారా “వెండి కాయిన్స్” బహుమతి “నేటిధాత్రి”,హుజూరాబాద్ ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ ఇండేన్ కస్టమర్లను ప్రోత్సహించడం కోసం తలపెట్టిన 25 గ్రాముల సిల్వర్ కాయిన్ డ్రా కార్యక్రమాన్ని ఐఓసియల్ కేంద్ర కార్యలయంలో ఐఓసియల్ టాప్సో (తెలంగాణా ఆంధ్ర)జియం యోగా రాణి సురేశ్ డీలర్ల సమక్షంలో ఈ ఉదయం కన్నులపండువగా నిర్వహించారు. ఈ…

Read More

జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్

కామారెడ్డి జిల్లా/మద్నూర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం చెరుకులోని తియ్యదనం పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరియు మిత్రులకు, శ్రేయో భిలాషులకు పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన మద్నూర్ మండల సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. వారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్…

Read More

కుంటుపడిన ముదిగుంట గ్రామపంచాయతీ వ్యవస్థ

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయితీ లో పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణలో నిర్లక్ష్యం తాండవిస్తోంది.డంపింగ్ యార్డ్ ని నిరుపయోగంగా మార్చి చెత్తను తీసుకువెళ్లి వాగులో చెరువులో పార వేయడం జరుగుతుంది.ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి ఆ చెత్తను వర్గీకరించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా డంపింగ్ యార్డ్ లో నిల్వచేసి సేంద్రియ ఎరువుగా మార్చి పల్లె ప్రగతి ఉద్యానవనానికి ఉపయోగించాల్సిందిపోయి వారంలో నచ్చిన రోజున చెత్తను సేకరిస్తూ తీసుకువెళ్లి నచ్చిన…

Read More

వైరా నియోజకవర్గ ప్రజలకు భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్.

కారేపల్లి నేటి ధాత్రి వైరా నియోజకవర్గం శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్.సింగరేణి వైరా జూలూరుపాడు కోనిజేర్ల ఏన్కూర్ మండలాల ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతీ ఇంటిలో పండుగ సంబరాలు నింపే సంక్రాంతి పర్వదినం సందర్భంగా వైరా నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతు. ప్రతి ఇంటా పచ్చని తోరణాలు రంగవల్లులు అలంకరించుకుని ప్రజలంతా సంతోషాలు పంచుకోవా లని ఆకాంక్షించారు. పాడిపంటలతో రైతులు ఉల్లాసంగా ఉండాలని కార్మికులు…

Read More

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్లు

కాప్రా నేటిధాత్రి 13: మల్లాపూర్ జిహెచ్ఎంసి గ్రౌండ్లో భోగి పండుగను పురస్కరించుకునీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాసులతో కలిసి గాలిపటాలు ఎగరవేశారు. అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, పతంగులను ఎగిరే వేసేటప్పుడు చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read More

నాకు న్యాయం చేయండి

– రికార్డుల్లో చనిపోయినట్టుగా తప్పుడు దృవీకరణ – ఎన్ని కార్యాలయాలు చుట్టు తిరిగిన ఫలితం లేదు సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం 17వ వార్డుకు చెందిన భీమనాతిని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడుకు 2014లో చేనేత ఫించన్ మంజూరైంది. 2024 జులై వరకు ప్రతినెల రూ. 2016/- తన ఖాతాలో జమ అయ్యేవి. తరువాత ఏమయిందో ఏమో తెలియదు కానీ కొంత కాలంగా ఫించన్ రావడం ఆగిపోయింది. లక్ష్మీనారాయణ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ఆయన…

Read More
error: Content is protected !!