చారిటబుల్ ట్రస్ట్.మేగా జాబ్ మేళా కరపత్రాలు విడుదల చేసిన డి.ఎస్.పి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డి.ఎస్.పి వెంకటేశ్వరబాబు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ మరియు డాక్టర్.జి.ఎస్ ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన(జనవరి 7న శనివారం) ఉచిత మేగా జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేసినారు.ఈ జాబ్ మేళాను నియోజవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు ఉపయోగించుకోవాలని డి.ఎస్.పి.కోరినారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు జోగారావు,ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ప్రభాకర్, ట్రస్ట్ సభ్యులు కంకణాల ఉజ్జివ్ రావు,లావుడ్య. నరేష్ తదితరులు పాలుగొన్నారు.అనంతరం డి.ఎస్పి ని.ని జాబ్ మేళా రోజున లా.ఆర్డర్ ను కంట్రోల్ చేపించగలరని ట్రస్ట్ సభ్యులు కోరినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *