గ్రానైట్ పరిశ్రమను ఆదుకోండి

– ప్రభుత్వంతో పరిశ్రమ ప్రతినిధుల భేటీ *నేటిధాత్రి..హైదరాబాద్*, శనివారం, 22: గ్రానైట్ , గ్రానైట్ అనుబంధ చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సంబంధిత సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో శనివారం హైదరాబాదులో భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మైనింగ్ శాఖ డీఎంజీ రొనాల్డ్ రోస్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావులతో పరిశ్రమ ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి…

Read More

కరోనా కట్టడికే ఇంటింటి జ్వర సర్వే

*వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్ లు* – *అర్హులందరికీ క్షేత్ర స్థాయిలోనే వాక్సినేషన్ ఇస్తున్నాం* – *సర్వే కు ప్రజలు సహకరించాలి* – *కరోనా,ఒమిక్రాన్‌ విషయంలో భయం వద్దు* – *అధిక ఖర్చు పెట్టుకుని ప్రైవేటు దవాఖానలకు పోవద్దు* – *ఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధం* – *జ్వర సర్వే క్షేత్ర పరిశీలనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు* —…

Read More

కరీంనగర్ లో సెల్ఫీ సూసైడ్ కలకలం

కరీంనగర్ జిల్లా కరీంనగర్ తిరుమలనగర్ లో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసిన శ్రీనివాసాచారి తనకు చెందాల్సిన ఆస్తిని తన అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు పేర్కొన్నాడు. కరీంనగర్ లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ…

Read More

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హాజరైన సత్యవతి,కవిత*

మహబూబాబాద్/ హైదరాబాద్ నేటిధాత్రి: హైదరాబాద్ శాసనమండలి ఆఫీస్ ఆవరణంలోని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలుపొందిన తాత మధు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కవిత,జెడ్పి చైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ ఆలీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే…

Read More

నష్టపోయిన రైతులకు కు పరిహారం అందించాలి .పొలం రాజేందర్

మహాముత్తారం నేటిదాత్రి. తామర పురుగు,తెగులు మరియు అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం.రాజేందర్ డిమాండ్ చేశారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా పొలం.రాజేందర్ మాట్లాడుతూ తామర పురుగు,తెగులు,అకాల వర్షాల వల్ల మిర్చితో పాటు పత్తి, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి అన్నారు,ఆరుగాలం కష్టబడి చేసిన పంటలు దెబ్బతినడంతో పెట్టిన…

Read More

ఆదివాసీల చట్టాల, అమలుకు కు పాటు పడని ప్రజా ప్రతినిధులు “తుడుందెబ్బ”

*కొత్తగూడ, నేటి ధాత్రి.* ఆదివాసీ ల ప్రాంతంలో ఎస్ టి రిజర్వేషన్ లో గెలుపొందిన సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఎంపీపీ లు జడ్పీటీసీ లు, ఎమ్మెల్యే లు, ఎంపీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు తమ జాతికి భారత రాజ్యాంగం లో కల్పించబడిన హక్కులు,చట్టాల అమలు కోసం పాటు పడకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తు షెడ్యూల్డ్ ఏరియా ను కాపాడటం లో ముందు వరుస లో ఉండాల్సిన వారు రాజకీయ మనుగడ కోసం గిర్జనేతరులకు వంత పాడుతూ వారి…

Read More

కోతుల బెడదను తప్పించేది ఏవరు

–పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పట్టించుకోని ఆయా గ్రామల అధికారులు ఖానాపురం నేటిధాత్రి ఖానాపురం మండలంలోని పలు గ్రామాలలో కోతుల బెడదను విజృంభిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాలలో కోతులు ఇంట్లో చొరబడి బియ్యం పారబోయడం అన్నం తినడం కోడి గుడ్లు తినడం ఇలా ఇల్లంతా చిందరవందరగా చేస్తున్నాయి. గత రెండు నెలలో క్రితం బడికి వెళుతుంటే ఇద్దరు విద్యార్థులను కరవడం కూడా జరిగింది అని, కోతుల బెడదను పట్టించుకునేదెవరు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇంబ్బందులు…

Read More

ఎమ్మెల్సీ తాతా మధుకు అభినందనలు తెలిపిన భాస్కర్ రావు, సిద్దార్ధ

మిర్యాలగూడ, నేటిధాత్రి:ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతా మధు శాసనమండలి సభ్యులుగా గురువారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తనయుడు,యువనేత నల్లమోతు సిద్దార్ధ తాతా మధుకు శాసనమండలిలోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ…

Read More

అయోధ్యనగర్లో సీసీ రోడ్డు ప్రారంభం

ఖానాపురం నేటిధాత్రి అయోధ్యనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం రోజు గ్రామ ప్రధాన వీధిలో ఎంపీటీసీ నిధుల ద్వారా ఎంపీపీ ప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణం కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు జడ్పీటీసీ బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి,ఉపేందర్ రెడ్డి తెరాస మండల అధ్యక్షులు వెంకటనర్సయ్య మరియు…

Read More

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ…

నేటిధాత్రి-తిరుమల 20-01-2022 ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక శ్రీకాంత్ ఇటీవల వచ్చిన అఖండ చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కొడుకు రోషన్…

Read More

జస్ట్‌ బ్రేకప్‌!

కరోనా కాలంలో కాపురాలు మాయం… సనీ పరిశ్రమలో వరుస సంఘటనలు… చైతూ..సమంతల విడాకులు మర్చిపోకముందే… ధనుష్‌ , ఐశ్వర్యలు ప్రకటన… శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌ కూడా అదే దారి అంటూ వార్త… ఇంతకీ ఏమిటీ వైపరిత్యం…ఇగోలు తెస్తున్న గండం… దూరం వుంటేనే ప్రేమలు…ఇదే సినీ బాష్యం సామెతలు… పని లేకపోతే ఊరు మీద పంచాయితీలన్నీ నెత్తి మీద పడతాయంటే ఇదే…కరోనా తెచ్చిన గండాలలో కాపురాలు మాయం కూడా ఒక కారణం. ఎప్పుడూ బిజీగా వుంటే సీనీ లోకం…

Read More

అన్ని వేళ్లూ బిజేపి వైపే..!

బిజేపి పెద్దలు నోరు తెరిచేదెప్పుడు? పార్టీ ప్రతిష్ట దిగజారుతుంటే కూడా కనిపించడం లేదా? గుడి కోసం కొట్లాడాల్సిందిపోయి, కోట్లు తీసుకొని సైలెంటవుతారా? ఇద్దరు నేతలకు చెరో కోటి ముట్ట జెప్పామని అంటున్నారు…నిజమేనా? గుడి కోసం గుంటూరు స్వామి తాపత్రయపడుతుంటే, బిజేపి నేతలు కోట్లు మింగేస్తుంటే? ధర్మం, దైవం కోసం అన్న మాటలు మాట్లాడే అర్హత బిజేపి నేతలకు వున్నట్లేనా? ఇన్ని ఆరోపణలు వస్తున్నా బిజేపి పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు? గుడి కావాలా…కోట్లు కావాలా? బిజేపి…

Read More

గుడి ఏది?…ఆ ఒక్కటీ అడక్కు!?

  అయితే నాకేమిస్తావో ఒక్క ముక్కలో చెప్పు? ఇచ్చేవాడు లటుక్కు… మింగే వాడు మిటుక్కు…? అంతేనా…గుంటూరు శివ స్వామి? కరి మింగిన వెలగ పండు జూబ్లిహిల్స్‌ కొండ ఊర్లు పంచుకున్నంత పని చేశారు? గుట్ట మాయం, గుడికి శఠగోపం? గుంటూరు స్వామి చెప్పిన నిజాలు? వాటాలు పంచుకున్నట్లేనా.. నాయకులు? స్వామి చెప్పినవన్నీ ఒప్పుకున్నట్లేనా? దేవుడినే మాయం చేసిన ఘనులు? నిలదీయాల్సిన వాళ్లు నిలువు దోపిడీ చేస్తున్నారు? దేవుడికే నీడ లేకుండా చేస్తున్నారు? అడిగిన వాళ్లకు, అడినట్టు కోట్లుకు…

Read More

పట్టుబడినా పనిష్మెంట్‌ లేదా!?

` దొరికినా వాళ్లింకా నిజాయితీ పరులేనా? ` రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో సస్పెండైన వారిపై చర్యలు తీసుకోరా..? ` ఎక్కడ మా మేడకు చుట్టుకుంటుందో నని ఎలాంటి దర్యాప్తు లేకుండానే వదిలేస్తారా? ` కావాలనే కాలయాపన చేస్తూ అక్రమార్కులకు ప్రోత్సాహమా..? ` కమీషనర్‌ గారు ఒక్కసారి ఇటువైపు చూడండి ` పూర్తి లెక్కలు తీయించండి? ` సస్పెండ్‌ అయినవారి సంగతి తెల్చాలనే డిమాండ్‌ ` తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు.. మరిచిన జిల్లా పెద్దలు..? ` ఆరోపణలు…

Read More

రాజకీయాల్లో నవశకానికి నాంది

కేంద్ర రాజకీయాల దిశగా వడివడిగా అడుగులు ` కేంద్రం ఒక మిథ్య…అది ఎన్టీఆర్‌ మాట ` అదే బాటన కేసిఆక్‌ రాజకీయ మార్పుకు శ్రీకారం ` థర్డ్‌ ఫ్రంట్‌ నిర్మాణ దిశగా ప్రయత్నాలు ` జాతీయ స్ధాయిలో ముమ్మరంగా చర్చలు ` లౌకిక వాద శక్తుల ఏకంతో సరికొత్త సమీకరణాలు ` కాంగ్రెస్‌తో కలవడమా? లేదా? అన్నది తర్వాత ` ముందు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమే అసలు ఎజెండా ` జాతీయ పార్టీలను శాసించడమే అసలు లెక్క…

Read More

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర*

  ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం కుటుంబసమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో.. ప్రజలంతా కరోనతో విముక్తి పొంది సుఖ సంతోషాలతో.ఆరోగ్యంగా ఉండాలని..ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్.రథసారథి KTR గారి సారధ్యంలో మరింత అభివృద్ధి చెందాలని స్వామి వారిని కోరుతు..ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఫస్టు వికెట్‌ డౌన్‌..

మధుకు సెక్షన్‌ మార్పు? మెమో జారీ? క్లర్కును పక్కసెక్షన్‌కు పంపడం కూడా చర్యలేనా? క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది? క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి? సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్‌ ఛలాన బాగోతమేటి? ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్‌ చేశారా? ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా? కమీషనర్‌గారు…

Read More

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

  *నేటిధాత్రి హైదరాబాద్* 12-1-2022 గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ వ్యవసాయ…

Read More

రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ` ‘2’

` మధుమాయ…స్టాంపు పేపర్లు కిదర్‌ గయా..? ` మూడు లక్షల విలువైన పేపర్ల మూడేళ్ల కింద మాయం? ` జరిగింది నిజమే కాని అంత కాదు…అంటున్న క్లర్కు? ` అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..? ` అయినా ఇప్పటి వరకు దిక్కూదివానం లేని పర్యవేక్షణ? ` అధికారులు పట్టించుకోరు…విచారణ చేయరు ` లెక్కలు చూసింది లేదు? తేల్చింది లేదు? ` ఇదంతా జరుగుతున్నా శాఖలో ఉలుకు లేదు? పలుకు లేదు?? ` అంతా పైవాడు చూసుకుంటాడన్న…

Read More

యుగానికొక్కడు

` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు ` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు ` కేసిఆర్‌ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా ` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం ` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం… ` భవిష్యత్‌ తరాలకు సంచలన సందేశం ` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం. ` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు. ` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే… ` ఆసరా సగటు…

Read More