నిరుపేదల నేస్తం.. ఆపదలో ‘ఆపన్న హస్తం’

– పాలమూరు బీఆర్ఎస్​ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​రెడ్డి – ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జననేత – సామాన్యుల కష్టాలు తీర్చే ప్రజా నాయకుడు ‘మన్నె’ – ‘కరోనా’ కోరల నుంచి ప్రజలను కాపాడుకున్న శ్రీనన్న – ‘మన్నె’ సేవలు.. మహబూబ్​నగర్​కు శ్రీరామ రక్ష – మరోసారి ఆయనకే పట్టం కడుతామంటున్న ఓటర్లు – కాంగ్రెస్​, బీజేపీల మధ్య లోకల్, నాన్​లోకల్​ వార్​ – రేవంత్​ రాజకీయంపై పాలమూరు నేతల అసహనం – ఖంగుతింటున్న అధికారపక్షం.. డైలమాలో కమలం…

Read More

ఈవీఎంలు కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన బండారి స్వాగత్ రణ్వీర్ చంద్

బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థల గుర్తులు స్పష్టంగా కనిపించేల ఏర్పాటు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి భూపాలపల్లి నేటిధాత్రి బాలేట్ యూనిట్లలో ఓటర్లుకు గుర్తులు స్పష్టంగా కనిపించేలా పకడ్బందీగా అమరుస్తున్నట్లు వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు. సోమవారం సింగరేణి మినీ ఫంక్షన్ హల్లో కొనసాగుతున్న ఈ వి ఎమ్, వివి ప్యాట్ ల కమిషనింగ్ రెండో రోజు కమిషనింగ్ ప్రక్రియను, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న…

Read More

స్నేహితుల ఔదార్యం

20వేల ఆర్థిక సహాయం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి,ఏప్రిల్ 06 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన కామారపు శ్రీనివాస్ తల్లి జయమ్మ ఇటీవల మృతి చెందింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాలనే సంకల్పంతో 2000-2001వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు రూ.20 వేల రూపాయలను జమ చేసి సోమవారం వారం రోజున స్నేహితుడైన కామారపు శ్రీనివాస్ కు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం…

Read More

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు.

చందుర్తి, నేటిధాత్రి: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ఎనిగల్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ని చేసుకుందామని వారు తెలిపారు. ఈ…

Read More

జిల్లా యువజన క్రీడల శాఖ నిర్వహిస్తున్నసమ్మర్ క్యాంపు పరిశీలన

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్లో నిర్వహించబడుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోచ్ మామిడిశెట్టి రవీందర్ సీనియర్ క్రీడాకారులు అశోక్,వెంకన్న ,సారంగపాణి, శ్రీనివాస్, కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. చిర్రా రఘు మాట్లాడుతూ క్యాంప్ నిర్వాహకులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి…

Read More

విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పశుగ్రాసం దగ్ధం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామానికి చెందిన ఆసాని వెంకట్ రెడ్డి చెందిన పశు గ్రాసం దగ్ధమైందని తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం తనకున్న న.4 ఎకరాలలోనీ పొలంలో గడ్డి కట్టలు కట్టిన పశు గ్రాసం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందని దానితో పశుగ్రాసం పూర్తిగా దగ్గరుందని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని వెంటనే అధికారులు స్పందించి…

Read More

మారపల్లి సుధీర్ కుమార్ ని అధిక మెజార్టీతో గెలిపించాలి.

జడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోచల్లగరిగ తిర్మాలపురం గ్రామాలలో సోమవారం రోజు న వరంగల్ పార్లమెంటు సభ్యులు మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం జడ్పిటిసి సాగర్ మరియు మండలంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రచారం చేశారు,అలాగే ఉపాది కూలీల దగ్గరకు వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేసారు..ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల…

Read More

BRSపార్టీ మహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మలోత్ కవిత గెలిపించండి

 .ముక్యకార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు పిలుపునించిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు భద్రాచలం నేటి ధాత్రి దుమ్ముగూడెం. సోమవారం ఈరోజు మండలంలోని మరాయిగూడెం లో 6 బూతులు,తురుబాకలో 5 బూతులు కొత్తూరులో 2, బూతుల కమిటీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ అబద్ధపు అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక గతప్రభుత్వం పై బురద చల్లుతున్నదని గతంలో KCR…

Read More

పార్లమెంట్ ఎన్నికలలో పొరపాట్లు జరగకుండా ప్రొసీడింగ్ అధికారులు చూసుకోవాలి.

వనపర్తి నేటిదాత్రి: పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండాఎన్నికల ప్రొజెడింగ్ అధికారులు కీలక పాత్ర పోషించి చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నం దా లాల్ ప వా ర్ సూచించారు. వనపర్తి నియోజకవర్గానికి కేటాయించిన పి ఓ లు సహాయ పీవోలు నిర్వహణ ఈవీఎంల నిర్వహణపై శిక్షణ శిబిరం నిర్వహించారు .ఈ శిబిరాన్ని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందాలాల్ పవా ర్ సందర్శించి పలు సూచనలు చేశారు

Read More

వరి పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం రోజు పొన్నం అశోక్ పొలంలో నాలుగు మినీ కిట్టు దశలో ఉన్న వరి కే యం యం1e2368 మరియు వరంగల్1537, జేజిఎల్ 28639, ఆర్ డి ఆర్ 1200 విత్తనాలను పరిశీలించిన భూపాలపల్లి జెడి విజయభాస్కర్, అతని వెంట రైతులు మరి కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి చింత నిప్పుల మధు మరియు కిసాన్ సాంగ్ చిట్యాల అధ్యక్షులు కోడెల సమ్మయ్య…

Read More

ఎమ్మెల్యే మెగా రెడ్డి 5 వార్డ్ పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు దారి మళ్ళించారు

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో 5 వ వార్డులో ప్రజా సమస్యలు మురికి కాలువల లేకపోవడం సిసి రోడ్లు లేకపోవడం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి వార్డు పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ దారి మళ్ళించారని ఐదో వార్డు ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఐ రమేష్ గంధం నాగరాజ్ బొడ్డుపల్లి సతీష్ కుమార్ కురుమూర్తి రాములు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం…

Read More

గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

హసన్ పర్తి / నేటి ధాత్రి వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామం లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి డాక్టర్ కడియం కావ్య ను గెలిపించాలని గడప గడపకు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి గ్రామ…

Read More

వేసవిలో అడవులు, ప్లాంటేషన్ లలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

టి.ఎస్.ఎఫ్.డి.సి ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ జైపూర్, నేటి ధాత్రి : తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టి.ఎస్.ఎఫ్.డి.సి) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ పరిసర ప్రాంతాలలో ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను వివరిస్తూ వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త…

Read More

కంఠమేశ్వరుని ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి, కంఠమేశ్వేరుని పండుగ ఉత్సవాలకు గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరిగింది.గౌడ పూజారులు సమ్మయ్య,లక్ష్మణ్,గౌడ సంఘం పెద్దల అధ్వర్యంలో సోమవారం రోజు కంఠమేశ్వరుని బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో గౌడ…

Read More

అంగన్వాడి టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ పై అవగాహన సదస్సు.

చిట్యాల, నేటి దాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల రైతు వేదికలో మూడు మండలాలు మొగుళ్ళపల్లి టేకుమట్ల చిట్యాల అంగన్వాడీ టీచర్స్ కు ఎలక్షన్ డ్యూటీ లపైన అవగాహన సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు మరియు చిట్యాల ఎంపీడీవో జయశ్రీ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ రోజు టీచర్స్ అందరూ పోలింగ్ బూతుల వద్దకు వెళ్లి దివ్యాంగులైన…

Read More

అ వో ప ఆధ్వర్యంలో ఉచిత చెస్ శిక్షణ శిబిరం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో పట్టణ అ వో పా ఆధ్వర్యంలో ఉచిత చెస్ శిక్షణ శిబిరం బాలుర జూనియర్ కళాశాల ఇండోరియా స్టేడియంలో విద్యార్థులకు 8 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వరకు అర్హులని వేసవి సెలవుల నేపథ్యంలో ఉచిత చెస్ శిక్షణా శిబిరం విద్యార్థుల కు నిర్వహిస్తున్నామని పట్టణ అవోపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి రవికుమార్ సం బు వెంకటరమణ జూన్ 5 వరకు చెస్ పోటీలు ఉంటాయని ఒక ప్రకటనలో…

Read More

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బూత్ స్థాయి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కెటి రామారావు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో స్థానిక SS. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్రంలో దేవాలయాలు ప్రాజెక్టులు వనరులు ప్రతి గ్రామంలో రోడ్ల అభివృద్ధి కానీ పట్టణాల్లో మెడికల్ కాలేజీ గాని ఇంజనీరింగ్ కాలేజీ గాని అగ్రికల్చర్…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లనే చెరువులన్ని ఎండినై..

# 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ప్రభుత్వం. # రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి. # మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. # 6 వ రోజుకు చేరుకున్న పెద్ది ఎన్నికల ప్రచారం.. # అడుగడుగునా మాజీ ఎమ్మెల్యే పెద్ది ఘన స్వాగతం. నర్సంపేట,నేటిధాత్రి : కేసీఆర్ ప్రభుత్వ గత పదేండ్ల హాయంలో నిగుకుండల్లా ఉన్న చెరువులు కుంటలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలన వలన చెరువులు ఎండిపోయాయని మాజీ…

Read More

ఇండియా కూటమి అభ్యర్థిగా వామపక్షాలు బలపరిచిన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

భద్రాచలం నేటి ధాత్రి పోరిక బలరాం నాయక్ భారీ మెజారిటీతో మెజారిటీతో గెలవబోతున్నారు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మతోన్మాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బిజెపి,మతోన్మాద పార్టీలకు మన్యంలో మనుగడలేదు సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు భావితరాల దేశ పౌరులు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలి అంటే దేశంలో బిజెపి పార్టీని తరిమికొట్టాలి సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గ కేంద్రం భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్,…

Read More

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

వేములవాడ నేటిధాత్రి వేములవాడలోని ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2003-2004 ఘనంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతా విద్యా సంస్థల పూర్వపు అధినేత అయాచితుల రాంప్రసాద్ దంపతులను స్మరిస్తూ విద్యార్థులందరూ సంతాపం ప్రకటించి విద్యార్థులకు తాను చేసినటువంటి మేలు, విద్యాభ్యాసం,సమున్నత వికాసానికి, అభివృద్ధికి తోడ్పడిన విషయాలను గుర్తు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. 20 సంవత్సరాల తర్వాత కలిసిన తన తోటి మిత్రులు మరియు విద్య నేర్పిన గురువులను చూసి చాలా…

Read More
error: Content is protected !!