
దిగజారుడు, దివాళాకోరు రాజకీయం బిజేపిది: మంత్రి హరీష్రావు.
`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు. `చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు. `పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి. `రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు. `మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు. `వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది. `40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి. `1200 మంది రైతులకు రైతు భీమా…