
సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజా
దర్బార్ క్షమాపణ చెప్పాలి. కూకట్పల్లి ఫిబ్రవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేసిన అనుచిత వాఖ్య లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని హైదరనగర్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన శివ యాత్రలో భా గంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానేదిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ ధర్నా కార్యక్ర మంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్గౌడ్ ముఖ్య…