NETIDHATHRI

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజా

దర్బార్ క్షమాపణ చెప్పాలి. కూకట్పల్లి ఫిబ్రవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై చేసిన అనుచిత వాఖ్య లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని హైదరనగర్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన శివ యాత్రలో భా గంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానేదిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ ధర్నా కార్యక్ర మంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్గౌడ్ ముఖ్య…

Read More

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మన్నే జీవన్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మంగళవారం రోజు ఉదయం పాలమూరు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నా కుమారుడైన మన్నే జీవన్ రెడ్డి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయి అనంతరం…

Read More

దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే మంజూరు చేయాలి

భాజపా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఉప ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 18,021 కుటుంబాలకు 10 లక్షల చొప్పున వారి యొక్క ఖాతాలలో గత ప్రభుత్వం క్రెడిట్ చేసిందని. ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు రెండు విడతలుగా ఇస్తాం అని చెప్పి ఎలక్షన్ ఉన్నది అని సాకుగా చూపెట్టి రెండవ విడత డబ్బులు ఇవ్వకుండా 4900 కుటుంబాలను రోడ్డు…

Read More

శాయంపేటలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

బేషరత్తుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కూడలి వద్ద ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ బాల్క సుమన్ తన స్థాయిని మించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం సిగ్గుచేటు…

Read More

బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు!

వేములవాడ నేటిధాత్రి వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీబద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతోపాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు. తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.

Read More

సాధారణ భక్తులకు దర్శన ఇబ్బందులు దూరం చేసేందుకు

*తిరుమల తరహాలో విఐపి బ్రేక్ దర్శనం – ఉదయం,సాయంత్రం గంట చొప్పున బ్రేక్ దర్శనం – విఐపి బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ – సాధ్యాసాధ్యాలపై క్షేత్ర అధ్యయనం చేయాలి. – వీలైతే శివరాత్రి జాతరలోగానే ఏర్పాట్లు చేయాలి – మహాశివరాత్రి జాతర ను రాష్ట్ర పండుగగా భావించి ఏర్పాట్లు చేయాలి – *జాతర విజయవంతంకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలి – *ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భక్తీభావం ఉట్టిపడేలా…

Read More

ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంపిటిసి మాజీ సర్పంచ్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో స్థానిక ఎంపిటిసి దుర్గాప్రసాద్ మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పలకవర్గం బాధ్యతలు ముగిసిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గోపాల రావు పల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పాలకవర్గానికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించడం జరిగిందని అలాగే గ్రామపంచాయతీ అధికారులను సన్మానించడం…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కన్ సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని 9 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్న నిరంకుశ పాలన చరిత్ర మీదని…

Read More

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలి

తక్షణమే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలి. వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వాక్యాల నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునీల్ ఆధ్వర్యంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుమన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన…

Read More

సీతారాంపురం గ్రామంలో అంబేద్కర్ సంఘం కమిటీ

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని సీతారాంపురం గ్రామం లో అంబేద్కర్ యువజన సంఘం గణపురం మండలం అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఈర్ల రాజకుమార్ ఉపాధ్యక్షులుగా మేడిమల్ల శివకుమార్ ప్రధాన కార్యదర్శి ఇనుముల రాజు కార్యదర్శి గంధం రాజు సహాయకార్యదర్శి పున్నం కోశాధికారి సాంబరాజు దేవేందర్ ప్రచార కార్యదర్శి పసుల రంజిత్ ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షుడు శనిగరపురాజేందర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిఆశయ సాధన…

Read More

కాప్రా సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే,కార్పొరేటర్

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 06 కాప్రా సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి ని అధ్యక్షతన నిర్వహించిన సర్కిల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఈ సంధర్బంగా చర్లపల్లి డివిజన్ కి శానిటేషన్ సిబ్బందిని మరియు చెత్త తొలగింపుకు వాహనాలు పెంచాలని కోరారు.టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి అక్రమ కట్టడాల నిర్మాణలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,జిహెచ్ఎంసి…

Read More

దళిత బంధు రాలేదని ఆత్మహత్య

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శ జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : దళితబందు రెండవ విడత మంజూరు కావడం లేదని అప్పులు బాగా కావడంతో మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బోడికెలా శ్రీనివాస్ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ బాధితుణ్ణి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, దళిత బంధు రెండవ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి…

Read More

మంచినీళ్ల సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో ధర్నా

ఎంపీడీవో కార్యాలయం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామంలోని దళిత వాడలలో గత 15 రోజుల నుండి నల్ల పంపులు రాక గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కాలి బిందెలతో ధర్నా…

Read More

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) నేతల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

మాస్ లైన్ నేతలు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) రాష్ట్ర నేతలు సివై పుల్లయ్య, ఆవుల అశోక్, హనుమంతరావు, జి అశోక్,గడ్డం లక్ష్మణ్, నూనావత్ శ్రీను తదితరులపై ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని మంగళవారం గుండాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా…

Read More

వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం రాజీవ్ చౌక్ లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. మాజీ మార్కెట్ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్ కుమార్ ల నేతృత్వంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే మే గా రెడ్డి…

Read More

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు.

నర్సంపేట,నేటిధాత్రి : గత సంవత్సరంనర కాలంగా నర్సంపేట డివిజన్ పరిధిలో విద్యుత్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ అధికారిగా సేవలు అందించిన నాగెల్లి సదానందం భూపాలపల్లి ఎంఆర్టి అండ్ కన్‌స్ట్రక్షన్ డీఈగా బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనకు నర్సంపేట డివిజన్ పరిధి అధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల విద్యుత్ అధికారులు డీఈ సదానందంకు పుష్పగుచ్చాలు, మెమొంటాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.డీఈ సదానందం చేసిన సేవలను పలువురు గుర్తుకు చేశారు.అనంతరం జ్ఞాపికలు అందించి ఘనంగా…

Read More

విఓ సంఘాల భవనాలు సత్వరమే మొదలుపెట్టుకోవాలి

గత అక్టోబర్ నెలలో మంజూరైన ముఖ్యమంత్రి ఎస్డిఎఫ్ నిధులు. జీఓ నం.452 ద్వారా 102 భవనాలు రూ.18 కోట్ల 95 లక్షల నిధులు విడుదల ఇచ్చిన మాట ప్రకారం నేను నిధులను సమకూర్చాను. ఆ భవనాల శంకుస్థాపనలు మీరే చేసుకున్నారు. మహిళా సంఘాలకు గుర్తుకు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో మహిళా సమాఖ్య సంఘాలకు బలోపేతం చేసేందుకు సొంత భవనాల్లో ఉండేందుకు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్…

Read More

సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ 

భద్రాచలం నేటి ధాత్రి తేదీ:06.02.2024 మహబూబాబాద్ పార్లమెంట్ భద్రాచలం నియోజకవర్గం ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు,మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు… వారితో పాటు గ్రంధాలయ మాజీ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి,TPCC సభ్యులు బుడగం శ్రీనివాస్,Sc సెల్ జిల్లా అధ్యక్షులు చింత్రాల రవి కుమార్,పట్టణ అధ్యక్షులు సరళ నరేష్,కాంగ్రెస్ నాయకులు తమ్మల వెంకటేశ్వర్లు,sc సెల్ పట్టణ అధ్యక్షులు…

Read More

క్రికెట్ కప్పు గెలిచిన మందమర్రి కోల్ బెల్ట్ లారీ ఓనర్స్ టీం

నస్పూర్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో మందమర్రి కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ రామగుండం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పెద్దపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం సభ్యులు పాల్గొనడం జరిగింది.క్రిష్ణకాలనీ శాంతి స్టేడియంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో 5 టీంలు పాల్గొనడం జరిగింది….

Read More

బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్,నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి పొడిటి బిక్షపతి ఆధ్వర్యంలో కమలాపూర్ సిఐ కి వినతి పత్రం అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో,ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి…

Read More
error: Content is protected !!