NETIDHATHRI

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గావ్ చలో కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గావ్ చేలో (పల్లెకు పోదాం) అనే కార్యక్రమంలో భాగంగా125/126 బూత్ ఇన్చార్జిగా వెళ్లి పార్టీ స్థితిగతులను పరిశీలించడం జరిగింది. మరియు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించడం జరిగింది రాబోవు ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బద్ధం తిరుమల్ రెడ్డి లంబ సంతోష్ మరియు నక్క మల్లేశం…

Read More

మల్కాజ్ గిరి ఎంపీగా పోటీకి అవకా శం ఇవ్వండిసీనియర్ కాంగ్రెస్ నా యకులు డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

కూకట్పల్లి, ఫిబ్రవరి 07 నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవ ర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ గా పోటీ చేసేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.తెలం గాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇటీ వల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు డిమాండ్ పెరిగింది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మల్కాజ్గిరి…

Read More

మల్యాల గ్రామ పాలకవర్గానికి సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ పాలకవర్గానికి బుధవారం రోజున టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్ల పెళ్లి రాజు గ్రామ పాలకవర్గ సభ్యులకు ఘణంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి ఎన్నో సేవ చేసిన మల్యాల గ్రామ పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగిందని తెలిపారు వీరే కాకుండా నెక్స్ట్ వచ్చే సర్పంచి పాలకవర్గం సభ్యులు కూడా ఇదేవిధంగా పనిచేయాలని అయినా…

Read More

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని టేకుమట్ల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా భాద్యతలు చేపట్టిన పి.సత్యనారాయణ ఎంపీడీవో కి మాజీ సర్పంచ్ గోనె సుమలత,నర్సయ్య గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రావణి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివో ఏ, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ గ్రామపంచాయతీ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Read More

బాలసాని కుమారస్వామి కూతురు అంతిమ యాత్రలో పాడే మోసిన కౌశిక్ రెడ్డి

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలసాని కుమారస్వామి కూతురు పేరుమాండ్ల కోమల అంత్యక్రియల్లో బుధవారం పాల్గొన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి.ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అనంతరం అంతిమయాత్రలో పాల్గొని కొద్దిసేపు పాడే మోసిన కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రస్తుత ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

Read More

మొగుళ్ళపల్లి ఎస్ఐని సత్కరించిన నేర్పాటి శ్రీనివాస్

-హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ కు చిరు సత్కారం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్ళపల్లి నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్ళపల్లి మండల టిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పాటి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా స్థానిక పోలీస్ కార్యాలయంలో కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇదే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుండేటి సుధాకర్ రాష్ట్రస్థాయి పోలీసు సేవా పథకానికి…

Read More

దేశ వ్యాప్త సమ్మె బంద్ కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు

న్యూడెమోక్రసీ -ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో శెట్టుపల్లి గ్రామంలో ట్రాక్టర్స్ తో భారీ ర్యాలీ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు బందు సమ్మెకు ఎఐకెఎంఎస్ మండల కార్యదర్శి బచ్చాల సారయ్య అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరీ మధు మాట్లాడుతూ చాయ్ వాళ దేశ ప్రధాని మోడీ చాయిని అమ్మినట్టు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగా సంస్థలు సహజవనులను కేంద్ర…

Read More

రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ రజక సహకార సంఘం బుధవారం రోజున సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి,ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్,కోశాధికారిగా ముక్కెర కుమారస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ… సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు.

Read More

ఘనంగా టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నెక్కొండ, నేటి ధాత్రి: టిపిసిసి సభ్యుడు జన్మదిన వేడుకలను నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు భారీగా చేరుకొని రంజిత్ రెడ్డి శాలువాలతో సన్మానించి బర్త్డే కేక్ కట్ చేసి బాణాసంచాతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, జిల్లా ఓబీసీ…

Read More

యూత్ ఐకాన్ అవార్డ్ గ్రహీత విష్ణుదాస్ వంశీధర్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన విష్ణుదాస్ వంశిదర్ కు పినాకిని మీడియా వారి యూత్ ఐకాన్ అవార్డ్ కు ఎంపికయ్యారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తునే,రాజకీయ,బ్రాహ్మణ సంఘాల తో పాటు సమాజ సేవకు అతడు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పినాకిని మీడియా సంస్థ 8 వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన ప్రత్యేక కార్యక్రమములో…

Read More

ఇల్లందులో అవిశ్వాస సెగ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆస్తుల ధ్వంసం

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా వేడెక్కిన వాతావరణం అవిశ్వాసం వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారుల దాడులు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడితోట సహా కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు యత్నించిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆందోళన కౌన్సిలర్ల ఆందోళనతో వెనుదిరిగిన అధికారులు తిరిగి తెల్లవారుజామున పోలీసుల సహకారంతో…

Read More

వీగిపోయిన క్యాతనపల్లి అవిశ్వాసం

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 07 నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి రాములు ను జిల్లా కలెక్టర్ ప్రిసిడింగ్ ఆఫీసర్ గా నియమించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డుల కౌన్సిల్ సభ్యులకు గాను 13 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి కావలసిన కోరం 15 మంది సభ్యులు లేనందున చైర్పర్సన్, వైస్ చైర్మన్ లపై…

Read More

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన నాయకులు పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు మాత రమాబాయి చిత్రపటానికి పూలమాలవేసి పాఠశాలలోని విద్యార్థులందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం చేసిన మహా…

Read More

ఘనంగా రమాబాయి భీoరావు అంబేద్కర్ జయంతి వేడుకలు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పత్తిపాక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది. యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.అనంతరం విజయ్ మాట్లాడుతూ భోజన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలను త్యాగం చేసిన త్యాగమూర్తి మాతా రామాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంతే కాకుండా ఒక జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం…

Read More

ఆదివాసీ తెగల సమ్మేళన కరపత్రాలు విడుదల

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో జవాజి సెంటర్ నందు ఆదివాసి తెగల సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 13 2024న మేడారం ప్రాంగణంలో ఆదివాసి సంస్కృతి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాజులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసి మునగడ కోసం అనేక పోరాటాలు…

Read More

బి వై ఎస్ జిల్లా ఉపాధ్యక్షులుగా సంగ రవి యాదవ్

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి: భారత యాదవ సమితి (బి వై ఎస్) రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లాలోని మండల, గ్రామ కమిటీలు నిర్మాణం చేసి జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సంగ రవి అన్నారు. ఈ సందర్భంగా సంగ రవి మాట్లాడుతూ…. బి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్, జిల్లా అధ్యక్షులు…

Read More

ముత్తపురం పంచాయితీలో సమావేశం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిచారు. గ్రామాల్లో లీకేజీలు లేకుండా తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెరిచిన బావులను కప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీల్లోని ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, సూచించారు. ప్రత్యేక…

Read More

బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఐఎన్టియుసి నాయకులు రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 07, నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఉద్దేశించి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని రామకృష్ణాపూర్ ఉపరతల గని ఐఎన్టియుసి నాయకులు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ ఉపరితల గని వద్ద ఐ ఎన్ టి యు సి నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు…

Read More

రెడ్ క్రాస్ చైర్మన్ అకాల మరణం

వనపర్తి నెటీదాత్రి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్ రిటైర్డ్ తహసిల్దార్ మరణం తీరనిలోటు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ గా ఉంటూ ఎనలేని సేవలు అందించిన ఖాజా కుతుబుద్దీన్ సేవలు మరువనివి. సామాజిక సేవలో విశ్రాంతి సమయంలో కూడా వయసుతో నిమిత్తం లేకుండా అందరితో మాట్లాడుతూ,అందర్నీ కలుపుకుంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలను, సామాజిక సేవలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ…

Read More

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామ పరివాహక ప్రాంతంలోని మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పట్టుకున్నట్లు జమ్మికుంట ఎస్సై ఎస్ రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మానేరు వాగు నుండి ఇసుకను తరలిస్తూ సైదాబాద్ క్రాసింగ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇసుక ట్రాక్టర్ యజమాని రాచపల్లి శ్రీకాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు…

Read More
error: Content is protected !!