NETIDHATHRI

వరంగల్ భాజపా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ హాజరై, రామా బాయ్ యొక్క చిత్రపటానికి పూలమాలవేసిన అనంతరం మాట్లాడుతూ, దళిత జాతిలో వెలుగులు నింపడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన…

Read More

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన , డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భార్య మహాసాధ్వి త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఆ మహాతల్లి కన్న పేగు కరిగి…

Read More

డి సి సి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ సాగర్ రావు ని కలిసిన శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు

మంచిర్యాల నేటిదాత్రి తమ సమస్యలు పరిష్కరించాలని డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కలిసి తమ సమస్యలను తెలియజేశారు శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కార్మికులకు రావాల్సిన ఎలాంటి హక్కులు గ్రాడ్యుటి చెల్లించకుండా నిర్ధాక్షణంగా కార్మికులను రోడ్డుపాలు చేశారని వారికి రావాల్సిన హక్కులను తోరతగతిన యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని యజమాన్యం వహిస్తున్న మొండి వైఖరి వలన కార్మికులు రోడ్డుపాలైనారని తమ కుటుంబాలను చూసుకోవడం కష్టతరంగా మారిందని వారి పోషణ భారం అవుతుందని…

Read More

వేములవాడ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు

సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకుల బైండోవర్ వేములవాడ నేటిధాత్రి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కొట్లాడిన ఉద్యమకారుడు కెసిఆర్ ను పళ్ళెత్తు మాట అన్న ఊరుకునేది లేదని బిఆర్ఎస్ యువజన నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల చేసిన అనుచిత వాక్యలు నిరసిస్తూ మంగళవారం తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాధన ద్యేయంగా కొట్లాడి సాధించి…

Read More

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 07 అధికారులు చిత్త శుద్ధితో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నంబర్ 1 నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం లో ఉప్పల్ డివిజన్ జిహెచ్ఎంసి డి సి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అన్ని విభాగాల సమీక్ష సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…

Read More

ప్రజాసేవలో ముందంజ..!

-మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ప్రశంస మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 7 మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో కొనసాగించారు. జనవరి 1, 1986 న పోచమ్మ-వెంకటస్వామి గౌడ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన ఆయన 2014 బ్యాచ్ లో ఎస్ఐగా…

Read More

16న దేశవ్యాప్త కార్మిక సమ్మెను భారత్ బందును విజయ వంతం చేయండి

:సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్ కూకట్పల్లి, ఫిబ్రవరి 07 నేటి ధాత్రి ఇన్చార్జి 16న దేశవ్యాప్త కార్మిక సమ్మెను భా రత్ బందును విజయ వంతం చే యండి ఆల్ ఇండియా రోడ్డు ట్రా న్స్ఫర్ వర్కర్ ఫెడరేషన్ సిఐటి యు రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్ ఈరోజు రామాలయం కమాన్ కూకట్పల్లి ఆ టో స్టాండ్ వద్ద ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని…

Read More

ఎల్లంపల్లి పైప్ లైన్ గేటువాల్వులు ధ్వంసం చేసినా పట్టించుకోరా?

రామడుగు, నేటిధాత్రి: అధికారుల అనుమతి లేకున్నా కొంతమంది కలిసి ఎల్లంపల్లి పైపులైను గేట్వాలులను ధ్వంసం చేసి వృధాగా పోతున్న నీరు పంట పొలాలలోకి వెళ్లి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, గుండి గ్రామాల మీదుగా గత పదేళ్ల క్రితం ఎల్లంపల్లి నుండి రెండుపైపులైన్ల ద్వారా సాగునీటి కోసం గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ లోకి నీరు వెళ్లేందుకు ప్రక్రియను అప్పట్లోనే పూర్తి చేశారు. ఈక్రమంలో గతవారం…

Read More

బల్క సుమన్ పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తి కుమార్

బాల్క సుమన్ పై కఠిన కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 07 చర్యలు తీసుకోవాలి,కాంగ్రెస్ పార్టీ యస్సీ విబాగం మేడ్చల్ జిల్లా అద్యక్షులు పత్తీ కుమార్ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన మాజీ యేమ్మెల్యే బాల్క సుమన్ పై కఠిన చెర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పత్తి కుమార్ పోలీస్ ఉన్నత అధికారులను కోరడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి…

Read More

వరిలో మోగి పురుగు నివారణపై అవగాహన కార్యక్రమం

వేములవాడ రూరల్ నేటిధాత్రి జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యం లో మరియు వ్యసాయ శాఖ, వేములవాడ వారితో కలిసి ఈ రోజు మండలం లోని చెక్కపల్లి గ్రామములో వరిలో సల్ఫైడ్ దుష్ప్రవంపై మరియు మోగి పురుగు సమగ్ర సస్యరక్షణ విధానాల మీద రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఏరువాక కేంద్రం, శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం వరి…

Read More

ముందడుగు క్యాలెండర్ ఆవిష్కరించిన మున్సిపల్ కమీషనర్

పరకాల నేటిధాత్రి ముందడుగు ఫౌండేషన్ 2024 సంవత్సర నూతన క్యాలెండర్ ను పరకాల మున్సిపాలిటీ కమీషనర్ శేషాంజన్ స్వామి తన కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వరంగల్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మరియు ముందడుగు ఫౌండేషన్ సభ్యులచే క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మరియు ముందడుగు ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థ లో వివిధ శాఖల పనితీరుపై , లోపాలపై సమాచార…

Read More

ప్రతీ ఒక్కరూ విధిగా పారిశుధ్యం వారోత్సవాల్లో పాల్గొనాలి

స్పెషల్ ఆఫీసర్ జి.సురేందర్. రేగొండ,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వము బుధవారం నుండి పది హేనుతారీకు వరకు చేపట్ట దలచిన ప్రత్యేక పారి శుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా రేగొండ మండలం రామన్నగూడెంతండాలో ప్రత్యేక అధికారి మండల ఎంపీడీవో జి సురేందర్ అధ్వర్యంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ రామన్నగూడెం తండా గ్రామంలో చెత్తాచెదారం లేకుండా చూడాలని డ్రైనేజీలు శుభ్రంగా ఉంచేలా చూడాలని ఈ పారిశుద్ధ్య వారోత్సవాలలో గ్రామాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.ప్రజలకు…

Read More

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్?

జగిత్యాల నేటి ధాత్రి పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లలో ఒకరు పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను…

Read More

లాభాపేక్ష కోసం కాకుండా ప్రజల కోసమే పనిచేసే ఏకైక సంస్థ ఆర్టీసీ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- లాభాపేక్ష కోసం కాకుండా ప్రజల కోసమే పనిచేసే ఏకైక సంస్థ ఆర్టీసీ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్‌ తెలిపారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో ఆర్టీసీ కానిస్టేబుల్ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పెరేడ్ కి పొన్నం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజలతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం పైన కూడా దృష్టి సారించడం జరుగుతుందనీ అందులో భాగంగా విధి నిర్వహణలో మృతి చెందిన 813 మందికి‌ కారుణ్య…

Read More

మాత రమ బాయ్ అంబేద్కర్ 127 వ జయంతిని ఘనంగా నిర్వహించారు

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 7 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమ బాయ్ 127వ, జయంతిని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ డి ,సునీత పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసినారు అలాగే మాజీ సర్పంచ్ ధర్మారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా…

Read More

వ‌రంగ‌ల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పరిశీలనలో డాక్టర్ బి నిరంజన్

గత అసెంబ్లీ ఎలక్షన్లో ఉద్యమాల పురిటిగడ్డ బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచి పది అసెంబ్లీ సీట్లు కోల్పోయింది. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అర్బన్ ప్రాంతమైన వరంగల్ లోక్ సభ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేయూలో పార్టీ ఏర్పడిన 2001నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యమ నేపథ్యం, మేధావి అయిన టిఆర్ఎస్వి వ్యవస్థాపకు ఉపాధ్యక్షులు డాక్టర్ బైరి నిరంజన్ను వరంగల్ ఎంపీగా…

Read More

సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మొగుళ్ళపల్లి నేటి ధాత్రి సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి రాము డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు. బాల్క…

Read More

రాముని అడుగులను సందర్శించిన మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి: గావ్ ఛలో అభియాన్ (పల్లెకి పోదాం) కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా మండల కేంద్రములోని రాముని అడుగును సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ రాముడు వనవాసంకి వెళ్లిన సందర్భంగా రాముని అడుగు ఇక్కడ వేసినట్లు తెలియజేసారు. ఈరాముని అడుగుని సందర్శించడానికి త్వరలో బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్…

Read More

ఆర్థిక సహాయం అందజేసిన నేచర్ యూత్ క్లబ్ సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పరశురాములు గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయి తన ఇద్దరు ఆడపిల్లలు తల్లితండ్రి లేక దిక్కుతోచని స్థితితో అనాధలైన విషయం విదితమే. ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాధిత కుటుంబానికి ఇరవై ఏడువేల పదకొండు రూపాయల నగదుతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశారు. ఇంకెవరైనా…

Read More

పర్వవరణ ప్రేమికులు డాక్టర్ గోళ్ళ భూపతి రావు ను సన్మానించిన కళా భారతి సభ్యులు.

భద్రాచలం నేటి ధాత్రి ఈ రోజు భద్రాద్రి కళాభారతి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ప్రుభుత్వ జూనియర్ కాలేజి అవరణ నందు నిర్వహిస్తున్న 22 వ కళా భారతి నాటకోత్సవ సంబరాలలో ప్రముఖ పర్వా వరణ ప్రేమిఖులు డాక్టర్ గోళ్ల భూపతి రావు ను వీరు గ్రీన్ భద్రాద్రి లో చేస్తున్న సేవలు, సాధించిన అవార్డ్స్ కు వీరిని అభినందించి dr. గోళ్ల భూపతి రావు మంజుల రాని దంపతులను కళాభారతి గౌరవ అధ్యక్షులు శ్రీ తాళ్లూరి పంచాక్షరయ్య,…

Read More
error: Content is protected !!