NETIDHATHRI

ఈ వారం OTTలలో విడుదలయ్యే తెలుగు సినిమాల జాబితా

తమ అభిమాన తారలను పెద్ద స్క్రీన్‌లపై చూడలేని సినీ ప్రియులకు ఒక గొప్ప వార్తలో, OTTలలో విడుదలయ్యే కొన్ని పెద్ద-టికెట్ల కోసం వారి ఆత్రుతగా నిరీక్షించడం ఈ వారంలో ముగుస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే కొన్ని హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా, కొన్ని ప్రముఖ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. చిత్రం: గుంటూరు కారం తారాగణం: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణన్, జగపతి బాబు, బ్రహ్మానందం ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్ (ఫిబ్రవరి 9…

Read More

ఐఎన్టియుసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దిష్టిబొమ్మ దహనం చేయడం విచారకరం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ అయ్యెన్ టు ఇసి సీనియర్ నాయకులు గుడివాడ శ్రీనివాస్ జన ప్రసాద్.ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదని ఎవరని బాధపెట్టే మాటలు అనలేదని ఎంత ఎత్తు ఎదిగిన అందరిని సమానంగా చూశారని చాలా సీనియర్ నాయకులని అన్నారు జనక్ ప్రసాద్ గారు ఇంత సీనియర్ నాయకులు అని అతనిని దిష్టిబొమ్మ దహనం చేయడం చాలా విచారకరమని ఐఎన్టియుసి సీనియర్ నాయకులు గుడివాడ శ్రీనివాస్ అన్నారు

Read More

ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఎంతో విలువైనది…

కేయూ క్యాంపస్ మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ విభాగం రీసెర్చ్ స్కాలర్ల సమావేశంలో డాక్టర్ బొంగు రమేష్ ప్రసంగించారు. నేను ఫార్మసి పూర్వ విద్యార్థిని అని మరియు ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టు లా పాత్ర చాలా ముఖ్యమైనదని, 100% ఫార్మసిస్టులో చేత మందులు డిస్పెన్స్ చేయబడినచో ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉంటుందని అన్నారు. అమూల్యమైన ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ను కిరాయికి ఇవ్వవద్దని ఆరోగ్యాన్ని పరిరక్షించాలని అన్నారు. డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ రజనీకాంత్, డాక్టర్ రాజమోను డాక్టర్ చంద్రశేఖరు, మార్కెటింగ్…

Read More

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ విద్య వైజ్ఞానిక సభలను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలంలోని కాచనపల్లి ఆశ్రమ హై స్కూల్,శంభూనిగూడెం హైస్కూల్, మామకన్ను హై స్కూల్, గుండాల జిల్లా పరిషత్ హై స్కూల్, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లను సందర్శించి తెలంగాణ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు, జిల్లా కార్యదర్శి భూక్యా బాలు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎస్ పూర్ణచంద్రరావు, గుండాల మండల అధ్యక్షా ప్రధాన కార్యదర్శులు కాంతారావు,బి వెంకటేశ్వర్లు,…

Read More

గద్వాల్ పట్టణంలో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం..

ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మంగళవారం రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 10 నుండి25 తేదీ వరకు మహిళా స్వయం సహాయక స్వచ్ఛంద సంస్థలను చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మహిళలకు…

Read More

ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్ ప్రాథమిక పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.మనోహర్ రావు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి,తరగతి గదిల నిర్మాణము ,తరగతి గదుల మరమ్మత్తులు, విద్యార్థులకు…

Read More

వర్తక సంఘం అధ్యక్షుడు ని అభినందించిన ఎమ్మెల్యే తుడి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణ వర్తక సంఘం అధ్యక్షునిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పాలాది సుమన్ ను వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి అభినందించారు

Read More

సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్

వనపర్తి నేటిదాత్రి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బి ఆర్ ఎస్ నాయకులు బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాష శాంతారావు సహదేవుడు తదితరులు కండిoచా రు

Read More

మిడ్జిల్ మండల కేంద్రంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం.

మిడ్జిల్ యువజన కాంగ్రెస్ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసీఆర్ గుడిలో బానిస కుక్క బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..అరేయ్ బాల్క,కేసీఆర్ బానిస కుక్క, నీకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీకు…

Read More

అనారోగ్యంతో మృతి చెందిన గెల్లుఅశోక్ కుటుంబానికి ఆర్థిక సహాయం..

అండగా ఆదుకున్న పదవ తరగతి మిత్ర బృందం వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రానికి చెందిన గెల్లు అశోక్ యాదవ్ జనవరి 26వ తేదీన అనారోగ్యంతో మృతిచెందగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న మిత్ర బృందం మానవత దృక్పథంతో, గెల్లు అశోక్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళ అర్పించారు. తోటి మిత్రుని కుటుంబానికి అండగా…

Read More

అహంకార మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం బిఆర్ఎస్ నాయ కులు మాట్లాడిన తీరు ప్రజాస్వా

మ్యాన్ని అపహాస్యం చేసేటట్లుగా ఉంది: కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ కూకట్పల్లి ఫిబ్రవరి 06 నేటి ధాత్రి ఇన్చార్జి బాల్కసుమన్ పై కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాల ని ఫిర్యాదు చేసిన కూన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం,మీ దురహంకారానికి నిదర్శనం బాల్కసుమన్ వెంటనే ముఖ్య మంత్రికి క్క్షమాపణ చెప్పి, ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో వాలి ఈ సందర్భంగా కూన సత్యం గౌడ్ మాట్లాడుతూ..బాల్కసుమన్ కు సీఎం…

Read More

ముఖ్యమంత్రి ని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదు-పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్

బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం కాంగ్రెస్ నాయకులు పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బస్టాండ్ కూడలిలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడుతూ బానిస కుక్క బాల్క సుమన్ నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని నీవు కెసిఆర్,కేటీఆర్ ల బానిసవు వాళ్ళు విసిరేసిన బొక్కను పట్టుకొని వేలాడుతున్నావు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరిని మోసం చేసిళ్ళు…

Read More

50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ జెడ్పిటిసి ఎంపిటిసి కోడి అంతయ్య.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మానేరు ఒడ్డున వెలసిన గంగ భవానిమాత ఉత్సవ విగ్రహాలకు తన వంతు సహాయంగా 50 వేల రూపాయల అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మానేరు ఒడ్డున వెలిసిన గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలకు 50 వేల రూపాయలు అలాగే తాను జెడ్పిటిసి ఉన్న సమయంలో గంగమ్మ తల్లి దీవెనలతో బోర్లు వేశానని అవి విజయవంతం అయ్యాయని తల్లి…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ :: జిల్లా నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చోక్కంపెట్ గ్రామంలో మండ్ల లక్ష్మయ్య(37) అనారోగ్యంతో మరణించారు. అలాగే రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి అనసూయ (39) అకస్మాత్తుగా మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ…

Read More

పోలీస్ ఉద్యోగాల్లో…. మెరిసిన కేయూ ఆణిముత్యాలు

కేయూ క్యాంపస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలలో కాకతీయ విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 69 మంది కానిస్టేబుల్స్ ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒకరు గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, జేఎల్ఎం ఒకరు ఎన్నికైనట్లు కోచింగ్ సెంటర్ సంచాలకులు డాక్టర్ టీ నాగయ్య తెలిపారు. 2022 మార్చిలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ పేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్…

Read More

రంగశాయిపేట నూతన బొడ్రాయి మహోత్సవం ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

Date 06/02/2024 ————————————— వరంగల్ తూర్పు రంశాయిపేట్ భూలక్మీ శ్రీలక్ష్మీ సహిత నూతన బొడ్రాయిప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బొడ్రాయి కమిటీ సభ్యులు ఆహ్వానించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు ఆఫీసులో 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయన్ను కలిసి ఈ నెల 11నుంచి 14వతేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలకు హాజరు కావలసిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్ర…

Read More

మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అంకతి సాంబయ్య…

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గూడూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంకతి సాంబయ్య ను నియమించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు దేవయ్య ఈమెరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అంకతి సాంబయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినందుకు బోడ్ల దేవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.మాజీ సర్పంచుల సమస్యల సాధన కోసం కృషి చేస్తానని ప్రకటించారు.

Read More

గౌడ కులస్థులను గ్రామ బహిష్కరణ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాలకు చెందిన గౌడ కులస్థులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. సుమారు 20 ఏళ్ల క్రితం గీత కార్మికులు తమ వృత్తి నిర్వహణ కోసం…

Read More

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిభిరం

భారత ప్రభుత్వం సహకారంతో వృద్ధులకు సేవాలందిస్తాం-డాక్టర్ విజయచెందర్ రెడ్డి పరకాల నేటిధాత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఆనంద ఆశ్రమ ఆవరణలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి,వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్,కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి ల ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఆరోగ్య శిబిరమును ఆనంద…

Read More

వర్తక సంగం అధ్యక్ష ఎన్నికల్లో 66 ఓట్ల ఆదిక్యతతో పాలాది సుమన్ విజయం.

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో మంగళవారం నాడు జరిగిన వర్తక సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కoది కొండ సాయిరాం పై 66 ఓట్ల ఆధిక్యత తో పాలాది సుమన్ విజయం సాధించారు మొత్తంన పోలైన ఓట్లు 147. కందికొండ సాయిరాంకు 40 ఓట్లు, పాలాది సుమన్ కు 106 ఓట్లు, మరిడి వెంకటరమణకు కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది ‘ కనీసం ఆయన డిపాజిట్ కూడా దక్కించుకోలేదు ఈ ఎన్నికలను వర్తక సంఘం పరిశీలకులు…

Read More
error: Content is protected !!