NETIDHATHRI

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

*అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరొకన్నుగా భావిస్తూ ముందుకు వెళ్తాము *మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేస్తాం *సీఎం రేవంత్ సహకారంతో వేములవాడ రాజన్న ఆలయాన్ని, పట్టణాన్ని *నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా *పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తా వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యుడు ఆది…

Read More

విద్యార్దులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చెయ్యాలి

ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష పరీక్ష పత్రాలను ఆవిష్కరించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ వరంగల్, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ విస్డమ్ హైస్కూల్లో పరీక్ష పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Read More

గణపురం సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం కక్ష సాధింపు చర్య

తనాపై అవిశ్వాసం ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. అని గణపురం పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు వారి విజ్ఞతకే వదిలేస్తున్న. నాకు ఛైర్మన్ గా అవకాశం కల్పించిన గండ్ర వెంకటరమణారెడ్డి వారికి జీవితాంతం రుణపడి ఉంటా. 4 ఏండ్లు నాకు సహకరించిన రైతులకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు నా పదవి తొలగించి నన్ను చంపే కుట్ర చేస్తున్నారు. నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటా. గణపురం నేటి ధాత్రి గణపురం పిఎసిఎస్ ఛైర్మన్…

Read More

ఓదెల మల్లన్న ఆలయం లో నిలువు దోపిడీ..

టికెట్ పై ఓ రేటు వసూలు చేసేది ఓ రేటు.. ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: పెద్దపల్లి జిల్లా లోని అతి పెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సమ్మక్క సరక్క జాతర ఉన్నందున భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది ఆలయంలో నిలువు దోపిడీ చేస్తున్నారు.ఆలయంలో స్పెషల్ దర్శనం అని 50 రూ బోర్డ్ పెట్టి ప్రత్యేక దర్శనం అని100రూ తీసుకుంటున్నారని, మదన పోచమ్మ ఆలయం వద్ద బోనం చిట్టి…

Read More

బోరు మోటారు ప్రారంభించిన ఎంపీపీ మానస రాజు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్.గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలతో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపీపీ పడిగల మానస రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకుసాపూర్ గ్రామంలో స్థానిక ఎంపీటీసీకరక వేణి కుంటయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ నుండి రెండు లక్షల నిధులతో నూతనంగా బోరుమోటర్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలు గ్రామస్తులు వినియోగించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కురుమ…

Read More

మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘం

రాష్ట్రంలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి మార్కెట్ లో ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ఏనుమాముల: నేటి ధాత్రి: వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మిర్చి యార్డును సోమవారం రోజు సందర్శించిన తెలంగాణ రైతు సంఘం నాయకులు మిర్చి కొనుగోలు విషయంపై రైతులను పంట దిగుబడులు, ధరల గురించి ఆరా తీయగా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయిందనీ పెట్టుబడి భారం పెరిగిపోయిందని మార్కెట్లో ఆశించిన ధర రావడంలేదని రైతులు ఆవేదన…

Read More

పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడుగా పొరండ్ల రమేష్….

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) కమలా పూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం పద్మశాలి కుల సంఘం నూతన కమిటీని సోమవారం రోజున జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా పోరండ్ల రమేష్, ఉపాధ్యక్షుడిగా వైకుంఠం,ప్రధాన కార్యదర్శిగా చిందం గౌరిశంకర్, కోశాధికారిగా పోరండ్ల అశోకు తో పాటుగా ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తమపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు కుల సంఘం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.

Read More

సదరం స్లాట్‌లు తక్కువ… సర్టిఫికెట్ కావాల్సిన వారు ఎక్కువ

• నిమిషాల వ్యవధిలో క్లోజ్ • ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు హసన్ పర్తి/ నేటి ధాత్రి సదరం క్యాంపునకు హాజరు కావాలనుకునే దివ్యాంగులకు నెలల తరబడి తిరిగినా స్లాట్ బుక్ కావడం లేదు. నెల, రెండు నెలలకోసారి అధికారులు స్లాట్స్ విడుదల చేయగానే.. నిమిషాల్లో క్లోజ్ అయిపోతున్నాయి. సదరం క్యాంపునకు హాజరయ్యేందుకు ఎదురు చూసే దివ్యాంగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్లాట్స్ సంఖ్య తక్కువగా ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో…

Read More

ఆర్థిక సహాయం అందజేసిన ఎంపిటసి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పర్శరాములు ఇటివల అనారోగ్యంతో మృతి చెందడంతో అనాధలైన ఇద్దరు చిన్నారుల జీవితం అగమ్యగోచరంగా మారి, నిలువ నీడలేని పరిస్థితిలో ఆపన్న హస్తం కోసం పిల్లలు ఎదురు చూస్తున్నా విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రుద్రారం ఎంపిటిసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ దాతల సహకారంతో సుమారు నలబై ఏడు వేల రూపాయలు సమకూర్చినారు. అట్టి రూపాయలను ఎంపిటసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ చేతుల…

Read More

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని,…

Read More

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గా ఎల్తూరి శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి సోమవారం రోజున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దానిలో భాగంగా హనుమకొండ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా పరకాల పట్టణానికి చెందిన ఎల్తూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.పరకాల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఎల్తూరి శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా స్వేరో ఇంటర్నేషనల్ స్వేరో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా…

Read More

ఇల్లెందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య గుండాయిజం

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంపై హైడ్రామా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గందరగోళం. బీఆర్ఎస్ కౌన్సిలర్లను బలవంతంగా ఎత్తుకెళ్ళి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేయించిన ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు.

Read More

పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సర్పంచుల పదవీ కాలము తేది:-01.02.0224 రోజుతో పూర్తి అయినందున ఈరోజు తేది:-04.02.2024 ఆదివారం రోజున జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు సన్మాన కార్యక్రమం రైతు వేదిక జైపూర్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి సన్మాన కార్యక్రమమునకు గోదారి రమాదేవి మండల అధ్యక్షులు, మం.ప్ర.ప.జైపూర్ ముఖ్య అతిధి గా హాజరై ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ…

Read More

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం నేటి ధాత్రి జయశంకర్ జిల్లా గణపురం మండలం నియోజవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి నా ప్రధాన, ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మండలంలోని బుద్ధారం గ్రామంలో ఈజీఎస్ నిధులతో మూడు కోట్ల సిసి రోడ్డు, డి ఎం ఎఫ్ టి 25 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్, డి ఎం ఎఫ్ టి…

Read More

బీఎస్పీ.జిల్లా ఉత్తమ కార్యకర్తగా నవాబుపేట మండల యువకుడు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈసీ సమావేశంలో మహబుబ్ నగర్ జిల్లా ఉత్తమ బి ఎస్ పి కార్యకర్తగా (కాన్షీరాం బెస్ట్ ఫర్ఫార్మర్ అవార్డు) కు జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని లోకి రేవ్ గ్రామానికి చెందిన, గొరెంక. గిరి ని ఎన్నిక చేయడం జరిగింది .అతనికి సోమవారం రోజు రాంజీ గౌతమ్ జాతీయ కోఆర్డినేటర్ (మెంబర్ అఫ్ పార్లమెంట్ రాజ్యసభ) సభ్యులు గొరెంక.గిరి ని సన్మానించి…

Read More

జనరల్ సెక్రెటరీ దిష్టిబొమ్మ దహనం చేయటం విచారకరణం

వెలగపల్లి జాన్ పత్రికా ప్రకటనలో తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్. ఐ ఎన్ టి సి జనరల్ సెక్రెటరీ జయప్రసాద్ దిష్టిబొమ్మ దహన విచారణ కారమని ఈ విషయమే ఖండిస్తున్నామని సింగరేణి కోల్డ్ మై లేబర్ యూనియన్.ఐ ఎన్ టి యు సి.సీనియర్ నాయకులు. ఏరియా ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్. పత్రిక ప్రకటనలో తెలిపారు జనక్ ప్రసాద్ సెక్రెటరీ జనరల్. 26వ తారీకున అన్ని కమిటీలు రద్దు చేయబడినట్టు. ప్రకటించడం జరిగిందని…

Read More

భద్రాచలం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలి,పెండింగ్ వేతనాలు చెల్లించాలి

హాస్పటల్ సూపరిండెంట్ రామకృష్ణ కు సమ్మె నోటీసు అందజేత భద్రాచలం నేటి ధాత్రి కార్మికుల హక్కుల సాధన కోసం జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి-CITU ప్రభుత్వ ఏరియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, క్రిటికల్ కేర్, సెక్యూరిటీ విభాగాలలో కాంట్రాక్ట్ పద్ధతిని ఎత్తివేసి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ…

Read More

ఉపాధి హామీ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

వేములవాడ నేటి ధాత్రి వేములవాడ పట్టణ కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ గోడిసెల రమేష్ కో చైర్మన్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జమీల్ గౌరవ సలహాదారు శ్రీనివాస్ ధనుంజయ్ నాగరాజు కరుణాకర్ ఇందిరా మల్లయ్య తిరుపతి శ్రీనివాస్ ఆనంద్ అహ్మద్ రాజనాలయ్యా లక్ష్మణ్…

Read More

వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న  కేంద్ర బడ్జెట్‌

– తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  బాబు  నెక్కొండ, నేటి  ధాత్రి : 2024, 25 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు అన్నారు.తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ సమావేశం సోమవారం  నెక్కొండ మండల కేంద్రంలో లింగాల మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఈసం పెళ్లి బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయరంగాభివృద్ధికి…

Read More

మిర్చి కనీస మద్దతు ధర ముప్పై వేల రూపాయలు ప్రకటించాలి

మార్కెట్లో రైతులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘాల ప్రతినిధి బృందం మిర్చి రైతు రామక్కకు మెరుగైన వైద్యం అందించాలి. తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ నేటిధాత్రి, వరంగల్ రైతులు పండించిన మిర్చి పంట క్వింటాకు 30 వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి, మార్కెట్ దోపిడిని అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ…

Read More
error: Content is protected !!