NETIDHATHRI

మామిడిపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ని దర్శించుకున్న సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు

కొనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని  మామిడి పెల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవాలయం నాగాయ పల్లె దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం కొడుముంజ రామప్ప రామ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, స్వామి వార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎంపీపీ బండ మల్లేశం,…

Read More

పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో సన్మానం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో గ్రామపంచాయతీ పాలకవర్గం ముగిసిన సందర్భంగా ఇందిరమ్మ కాలనీ పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఐదు సంవత్సరములు అవకాశం ఇచ్చారని ఇందిరమ్మ కాలనీ ప్రజలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ప్రజల ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాలు పూర్తి…

Read More

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గొర్రెకుంట విద్యార్ధులు

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 28 న సుందరయ్యనగర్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ జూనియర్స్ విభాగం ఎంపిక పోటీలలో 15 వ డివిజన్ గీసుగొండ మండలం గొర్రెకుంట ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారి క్రీడా ప్రతిభతో బి.శ్రీచరణ్,ఎల్.అక్షయ్, ఎల్.స్వదీప్ లు ఈనెల 10,11,12వ తేదీలలో ధర్మసాగర్‌ లో జరుగు రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.జ్యోతిర్మయి తెలిపారు.రాష్ట్రస్థాయి…

Read More

ఇటివలే రోడ్డు ప్రమాదానికి గురైన షేక్ ఖాజా మొహినుద్దిన్

కుటుంబాన్ని ఆదుకున్నారు షేక్ గౌసుద్దీన్ బియ్యం నిత్యావసర వస్తువులు అందించిన మైనారిటీ నాయకులు కారేపల్లి నేటి ధాత్రి గేటు కారేపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖాజా మొహీనుద్దీన్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థిక స్తోమత సరిగా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ వారికి నిత్యవసర వస్తువులు 50 కెజిల రైస్ ఇప్పించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఖలీలుల్లా…

Read More

దళిత బందు రెండో విడత అందజేయుటకు ధర్మ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము

దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే అమలు చేయాలి వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఎంపీడీవో కు వినతి పత్రం అందజేయడం జరిగింది. కావున హుజురాబాద్ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన దళిత బందు పథకం రెండో విడత నిధులు పూర్తి స్థాయిలో అమలుకాక అసంపూర్తిగా ఉన్న దళిత బందు భదితులైన వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లంతకుంట వారందరికీ తక్షణమే రెండో విడత దళిత…

Read More

మట్ట్వాడ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ గా తుమ్మ గోపి

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోని మట్ట్వాడ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఎచ్ఓ గా తుమ్మ గోపి వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న వెంకటేశ్వర్లును బదిలీల్లో బాగంగా సిఎస్బి కి బదిలీ చేశారు. మట్ట్వాడ ఎస్ఎచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వరంగల్ ఏసిపి కిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందచేశారు.

Read More

క్రియేటివిటీ ఉంటేనే లైఫ్ – యాదగిరి శేఖర్ రావు

రామడుగు, నేటిధాత్రి: నేటి ఆధునిక ప్రపంచంలో క్రియేటివిటీ ఉంటేనే లైఫ్ అని ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్ లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు పాల్గొని సత్తాచాటారు. ఈసందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాల్గోని మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకతను వెలికితీసేందుకు అబాకస్, వేదిక…

Read More

సీఐ శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు

చిల్పూర్(జనగామ) నేటి ధాత్రి గతంలో చిల్పూర్ మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ కు ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది రఘునాథ్ పల్లి సీఐగా పదవి బాధ్యతలు తీసుకున్న ఎల్లబోయిన శ్రీనివాస్ యాదవ్ ను చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల భోకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి సమ్మయ్య, మాజీ ఎంపిటిసి గడ్డమీది అశోక్…

Read More

అంగన్వాడీలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం పై అవగాహన

చిట్యాల, నేటిధాత్రి : జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వరికోల్పల్లి కుమ్మరిపల్లి అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఐసిడిఎస్ కార్యక్రమాల గూర్చి తల్లులు మరియు తండ్రులకు జయప్రద ఐ సి డి ఎస్ సూపర్వైజర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతిరోజు గర్భవతులు బాలింతలు కేంద్రం నకు వచ్చి భోజనం చేయాలని ఉదయం 9 గంటలకు పిల్లలందరినీ కేంద్రానికి పంపించాలని ప్రతి నెల 1వ…

Read More

మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.. కారేపల్లి నేటి ధాత్రి భారత దేశంలోని 14 రాష్ట్రాల్లో విస్తరించి పిసిసి సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, సిపిఐ ఎంఎల్ రివల్యూషనరి ఇన్సియేటివ్, మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల విలీనమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఏర్పడుతున్న సందర్భంగా 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యతా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల…

Read More

తునికి ఆకు సేకరణ టెండర్లను వెంటనే పిలవాలి

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట రేంజ్ పరిధిలోని మండలాల్లో తునికి ఆకు సేకరణ కొరకు టెండర్లను వెంటనే పిలవాలని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ కు అఖిల భారత రైతు కూలి సంఘం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ లోని నర్సంపేట,నల్లబెల్లి,ఖానాపురం మండలాలతో పాటు రెడ్లవాడ తదితర…

Read More

16న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె , గ్రామీణ బందును జయప్రదం చేయండి.

ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపు. కారేపల్లి నేటి ధాత్రి ఈనెల 16వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు కారేపల్లి స్థానిక సిపిఐ కార్యాలయం లో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ఎండపల్లి లో గావ్ చలో బస్తి చలో కార్యక్రమం

గడప గడపకు మోడి లో పాల్గొన్న బిజెపి శ్రేణులు ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రమైన ఎండపల్లిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గడపగడపకి వెళ్ళి మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో భారతదేశంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మళ్లీ మోదీ సర్కారే రావాలని ప్రచారం చేయడం జరిగింది. ఇందులో బిజెపి జిల్లా నాయకులు కొత్తపేట…

Read More

బ్యూటీ వెల్నెస్ పైన మహిళలకు నైపుణ్య కార్యక్రమం

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి మండల కేంద్రంలోని రాజరాం పల్లి ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన బ్యూటీషియన్ బ్యూటీ వెల్నెస్ సెమినార్ కార్యక్రమం పలువురి మహిళల్ని ఆకట్టుకుంది, కోలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సక్సెస్ సంస్థ వారి బ్యూటీ సొల్యూషన్ సహాకారంతో,బ్యూటీ వెల్నెస్ సెమినార్ నైపుణ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి శ్రీమతి కాంత కుమారి హాజరై ఇట్టి కార్యక్రమాన్ని…

Read More

నస్పూర్ బల్దియాలో నూతన పాలకవర్గం ఎన్నిక

నస్పూర్ నేటిదాత్రి: నస్పూర్ బల్దియాను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ఈ రోజు నూతన చైర్మన్ గా సూరిమిల్ల వేణు వైస్ చైర్మన్ గా గెల్లు రజిత యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు హాజరయ్యారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఇంతకు ముందు ఉన్న పాలకవర్గం పనితీరు ఎలా ఉందో నస్పూర్ ప్రజలు చూసారు ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుందో నస్పూర్…

Read More

ప్రజలపక్షాన నిలబడి కొట్లాడుదాం,పార్లమెంట్ ఎన్నికల్లో బిర్ఎస్ సత్తా చాటుదాం

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. పరకాల నేటిధాత్రి శుక్రవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల,నడికూడా,ఆత్మకూర్,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల ఎంపిపి,జెడ్పిటిసి,మండల అధ్యక్షులు,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులతో వారు సమావేశమయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.గడిచిన పది సంవత్సరాలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగిస్తూ, పంచాయతీలను అభివృద్ధి పర్చుకోవడంలో సర్పంచుల కృషి మరవలేనిదని అన్నారు.బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి…

Read More

సీఐ శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వక కలిసిన బిఆర్ఎస్ నాయకులు

చిల్పూర్(జనగామ) నేటి ధాత్రి గతంలో చిల్పూర్ మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ కు ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది రఘునాథ్ పల్లి సీఐగా పదవి బాధ్యతలు తీసుకున్న ఎల్లబోయిన శ్రీనివాస్ యాదవ్ ను చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల భోకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి సమ్మయ్య, మాజీ ఎంపిటిసి గడ్డమీది అశోక్…

Read More

పారిశుద్ధ్య పనులు చేపిస్తున్న ప్రత్యేక అధికారి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య వారోత్సవంలో భాగంగా గురువారం రోజున గ్రామ ప్రత్యేక అధికారి ఎమ్మార్వో రమేష్ , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ,తాజా మాజీ సర్పంచ్ నామాల సత్యవతి, తిరుపతి , ఎంపీటీసీ పెద్దల బాపు ,అంగన్వాడీ టీచర్స్ ,సి ఏ లు, ఆశ వర్కర్లు ఈజీఎస్ సిబ్బంది పాల్గొని నర్సరీలోని మొక్కలకు గుంతలు చేపించడం జరిగింది. స్మశాన వాటికలోని చెట్లకు నీళ్లు పోయడం మరియు…

Read More

పురపాలక సంఘం తైబజార్ వేలము

మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి. నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం పురపాలక సంఘం కార్యాలయం నందు 2024-2025 సంవత్సరం తైబజార్ వేలం పాట మరియు చికెన్ మరియు మటన్ షాపులలో వ్యర్థాలను సేకరించి వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాట నందు తైబజార్ వేలం 43 లక్షల పది వేల రూపాయలకు అత్యధికంగా పాడి ఎన్.కృష్ణారావు దక్కించుకోవడం జరిగింది. మరియు చికెన్ మరియు మటన్ వ్యర్థాలను సేకరించు వారు…

Read More

పోలీస్ కమిషనర్ ను కలిసిన ఇన్స్పెక్టర్లు

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు నూతనంగా స్టేషన్ ఇన్స్ స్పెక్టర్లు గా బాధ్యతలు చేపట్టిన ఇన్స్ స్పెక్టర్లు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను కమిషనరేట్ కార్యాలయములో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలు, పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ ముందుగా అభినందనలు తెలియజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజాయితీతో విధులు నిర్వహిస్తూ, న్యాయం జరుగుతుందనే భరోసాను బాధితులకు కల్పిస్తూ,…

Read More
error: Content is protected !!