NETIDHATHRI

జాతీయ స్థాయి రబ్బీ పోటీలకు కెజిబివి విద్యార్థిని ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి : ఈ నెల 13,14 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని పలాజ్ జిల్లా గాంధీనగర్ ఐఐటీ కళాశాలలో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ఈ నెల 3, 4 వ తేదీలలో యాదాద్రి జిల్లాలో జరుగగా ఆ పోటీలలో తమ…

Read More

నూతన సీఐ ని కలిసిన ఎంపీపి తక్కళ్లపెల్లి స్వర్ణలత

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి నూతనంగా బాధ్యతలు తీసుకున్న సీఐ పరకాల అబ్బయ్యకి శుక్రవారం రోజున పరకాల ఎంపీపి తక్కళ్లపెల్లి స్వర్ణలత జీవన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయణ,వెల్లంపల్లి మాజీ ఎంపిటిసి రవి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఐటిఐ అప్రెంటిస్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఫిబ్రవరి 12న నిర్వహించూ జాతీయ అప్రెంటిస్ షిప్ మేళాను ఐటిఐ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి దేవానంద్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అప్రెంటిస్ షిప్ మేళాకు హైదరాబాద్ నుండి ఎంఎన్సి ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలతోపాటు స్థానిక కంపెనీలు సైతం హాజరవుతున్నాయని తెలిపారు. ఐటిఐ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు…

Read More

పేద ప్రజలకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలి

భద్రాచలం దళిత మహానాడు పుట్టు రవి భద్రాచలం నేటి ధాత్రి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ పేద ప్రజలకు డబల్ బెడ్ రూములు వెంటనే ఇవ్వాలని స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన సమావేశంలో పుట్టు రవి అన్నారు అయన మాట్లడుతూ ఇంకా అంటరానితనం పేదరికం కొనసాగుతుందని రాష్ట్రంలో పేదవాడు ఉండడానికి రెండు సెంట్లు జాగా లేక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పేదలకు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అద్దె…

Read More

గీసుకొండ సీఐని కలిసిన కాంగ్రెస్ మండల నాయకులు

వరంగల్/గీసుకొండ నేటిధాత్రి : గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాబితీవల నూతన బాధ్యతలు చేపట్టిన సీఐ బాబూలాల్ ను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సన్మానించి పుష్ప గుచ్చాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, కొమ్ము శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి కుసం రమేష్, నాగరాపు స్వామి, మనుగొండ గ్రామ అధ్యక్షులు కందికొండ రాజు, మాదాసి రాంబాబు, గ్రామ కార్యదర్శి అనిల్, గాడిదల బంధాలు, మహేందర్,…

Read More

అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు కార్యక్రమం వరంగల్/గీసుకొండ నేటిధాత్రి : పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,సామాజికవేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో తన సొంత ఖర్చులతో ఉచిత వైద్య శిబిరాన్ని చైతన్య శ్రీ నర్సింగ్ హోమ్ డాక్టర్ శోభారాణితో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని అల్లం మర్రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పాల్గొని రోగులకు…

Read More

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు కు భారతరత్న

బిజెపి పట్టణ అధ్యక్షులు వేముల అశోక్.. రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 10, (నేటిధాత్రి) బహుభాషా కోవిధుడు, రాజకీయ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. భారతరత్న అవార్డు ప్రకటించడంతో దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. శనివారం క్యాతనపల్లి మునిసిపాలిటీ బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వేముల అశోక్, రాష్ట్ర నాయకులు దుర్గం అశోక్ లు పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు….

Read More

మండలంలో కలకలం రేపుతున్న కంట్రోల్ రైస్.

రేషన్ బియ్యం లో రబ్బర్ బియ్యం అంటూ గ్రామస్తులు ఆందోళన. వెంటనే స్పందించిన ఎమ్మార్వో. విచారణ జరిపి పౌష్టికాహారం అని తేల్చిన ఎన్ పోర్స్ మెంట్ అధికారి నాగరాజు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని లోకిరేవు గ్రామంలో పిడిఎఫ్ బియ్యంతో పాటు సరఫరా అయిన పోర్టీ ఫైడ్ రైస్ (పౌష్టికాహారం) శనివారం లొకిరేవు గ్రామస్తులలో ప్లాస్టిక్ బియ్యం అంటూ, కలకలం రేపాయి. బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లరు.అన్నం వండుకొని…

Read More

11వ రోజుకు చేరుకున్న మంచిర్యాల శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన మూసివేసి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుండటంతో కార్మికులు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా నాయకులు గొడిసెల దశరథం గారు విచ్చేసి సంఘీభావం తెలియజేయడం జరిగింది, యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో గౌరవ మందకృష్ణ గారి ద్వారా బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టికి…

Read More

మత్స్య సంపద వల్ల ఆర్థికంగా బలోపేతం

మత్స్యకారులకు నూతన సభ్యత్వం కార్డుల పంపిణీ నర్సంపేట,నేటిధాత్రి : మత్స్య సంపద వల్ల మత్స్య సహకార సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్ కుమార్ నాయుడు,వరంగల్ జిల్లా ఉమ్మడి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు భూస మల్లేశం అన్నారు. దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జిల్లా డైరెక్టర్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్ అధ్యక్షతన రేకంపల్లి…

Read More

విద్యారంగానికి బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలి

ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్. చేర్యాల నేటిధాత్రి… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాని 31389 కోట్లు మాత్రమే కేటాయించిందని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్ చేశారు.. ఈ విషయంపై వారు మాట్లాడుతూ…. మొత్తం 2,75,891 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో ఇది కేవలం 11.5% నిధులు మాత్రమేనని ఎన్నో రోజుల నుంచో విద్యావేత్తలు, ఏ.ఐ.ఎస్.బి…

Read More

బైండోవర్ ఉల్లంఘన కేసులో జైలు శిక్ష

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపెట్ మండలము తిమ్మాపూర్ గ్రామమునకు చెందిన నాంపల్లి రామక్క, W/o. రాజయ్య , కోట పోసమ్మ, W/o. నారాయణ అనే ఇద్దరు గుడుంబా అమ్మే వ్యక్తులను గతంలో తహసిల్దార్ లక్షెట్టిపేట ముందు నాటు సారాయి అమ్మకుండా బైండోవర్ చేయగా వారు తిరిగి మళ్లీ అదే నాటు సారాయిని అమ్ముతూ పట్టుబడగా కేసు నమోదు చేసి, బైండోవర్ ఉల్లంఘించినందున అతనికి తహాసిల్దార్ లక్షెట్టిపెట్ గారు ఉల్లంఘన నోటీసు జారీ చేసి జరిమానా…

Read More

మూడు రంగుల జెండా పట్టిన శేరిలింగంపల్లి మహిళ దళం చలో చేవెళ్ల.

కూకట్పల్లి ఫిబ్రవరి 10 నేటి ధాత్రి ఇంచార్జి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివ ర్యులు అనుములు రేవంత్ రెడ్డి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి ని యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ మహిళ రివ్యూ మీటింగ్ కదిలిన శేరిలింగంప ల్లి మహిళ నాయకులు,కార్యకర్త లు.శనివారం రోజు నల్లగండ్ల గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన కా ర్యకర్తలను జెండా ఊపి కార్యక్రమా న్ని ప్రారంభించారు శేరిలింగంపల్లి…

Read More

కామ్రేడ్ కుంజ ఎర్రన్న ఆశయా సాధనకై కృషి చేద్దాం

మాస్ లైన్ (ప్రజాపందా) రాష్ట్ర నేతలు చండ్ర అరుణ, నాయుని రాజు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మఠన్ లంక గ్రామంలో అమరుడు కామ్రేడ్ కుంజ ఎర్రన్న సంతాప సభ ఆ పార్టీ మండల కార్యదర్శి కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగింది. సభా ప్రారంభంలో కామ్రేడ్ ఎర్రన్న ఆశయాలను కొనసాగిస్తామని రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ జోహార్లు అర్పించారు. ఈ సభలో పార్టీ నేతలు…

Read More

నిరుపేదకు ఆర్థిక సహాయం

-దాతల సహకారంతో రూ.10వేల చెక్ అందించిన -మై వేములవాడ చారిట్రబుల్ ట్రస్ట్ వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కొనాయిపల్లికి చెందిన వేదిరే గణేష్ గౌడ్ అనే యువకుడు హై ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న మై వేములవాడ చారిట్రబుల్ సభ్యులు శనివారం రోజున వారి ఇంటికివెళ్ళి రూ 10వేలు ఆర్థిక…

Read More

బస్టాండ్,కాలేజీ గ్రౌండ్ ఆవరణంలో అక్రమ డబ్బాలను తొలగించాలి

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణంలో అక్రమంగా నిర్మిస్తున్న డబ్బాలు (దుకాణాలు) తొలగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు,ఆర్ధికంగా వున్నా వాళ్ళు కుడా అక్రమంగా డబ్బాలు వేసుకున్నారు అని అన్నారు.సంబందిత అధికారులు వెంటనే…

Read More

యన్మన్ గండ్ల గ్రామంలో గావ్ చలో (పల్లెకు పోదాం)

ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ కోశాధికారి బండారి శాంత కుమార్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రెండు రోజులు గా మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం లోని యన్మన్ గండ్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు గవిండ్ల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గావ్ ఛలో (పల్లెకు పోదాం) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బిజెపి కోశాధికారి బండారి శాంత్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శాంత కుమార్ మాట్లాడుతూ, గ్రామాలలో ఎక్కడ చూసిన…

Read More

ఆది శీనన్న పై అభిమానంతో రాజన్న సన్నిధికి మహిళల పాదయాత్ర.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం కట్ట లింగంపేట గ్రామానికి చెందిన 30 మంది మహిళలు శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గెలిచిన సందర్భంగా 30 మంది మహిళలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చేరుకొని రాజన్నకు మొక్కులు చెల్లించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆది శ్రీనివాస్ ఎప్పుడైనా ఎల్లవేళలా అందుబాటులో ఉండే నిస్వార్థ సేవకుడని ఇంటి మనిషిగా మన్ననలు…

Read More

చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని మంత్రికి వినతిపత్రం అందజేత పెండింగ్ బకాయిలు వస్త్రాల కొనుగోలు హామీ ఇవ్వడం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట చేనేత సహకార సంఘానికి రావలసిన పెండింగ్ బకాయిలు సంఘంలో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలు కొనుగోలు చేయుట ,ఆ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిన్న రాత్రి హైదరాబాదులోని చేనేతమంత్రి క్వాటర్స్ లో కలవడం జరిగినది ఈ సందర్భంగా వారు చేనేత సహకార సంఘం కార్మికులు సహకార సంఘానికి రావాల్సింది పెండింగ్ బకాయిలు ఇప్పిస్తూ నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం తరుపున…

Read More

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

:కార్పొరేటర్ పండాల సతీష్గౌడ్ కూకట్పల్లి ఫిబ్రవరి 10 నేటి ధాత్రి ఇంచార్జ్ మూసాపేట్ సర్కిల్ ఫతేనగర్ డివి జన్ పరిధిలోని భరత్నగర్ కాలనీ ఎస్పీనగర్ లో డ్రైనేజీ సమస్య పై పిర్యాదు అందుకున్న కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ హుటాహు టిన జలమండలి మేనేజర్ విలియ మ్స్ తోకలిసి శుక్రవారం సమస్య తీవ్రతను పరిశీలించి,కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీల లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శా శ్వతంగా పరిష్కారిస్తామని స్థాని…

Read More
error: Content is protected !!