NETIDHATHRI

చలో నల్లగొండ సభను విజయవంతం చేయండి

: కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 13న చలో నల్లగొండ జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని శనివారం రోజున అడ్డగూడూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ……గత 9…

Read More

ఈ నెల16న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ బయోపిక్ నీ ఆదరించాలి.

బిఎస్పి మహా ముత్తారం మండల అధ్యక్షులు రామగిరి రాజు. మహ ముత్తారం నేటి ధాత్రి. తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ బయోగ్రఫీ ఈనెల 16న విడుదల కానుంది. మన రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలకు అసలు చదువు ఎందుకు అందకూడదు. ఒకవేళ ఆ విద్యను అందిస్తే ఆ పిల్లలు ఏ రేంజ్ లోకి ఎదుగుతారు అనేది కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…

Read More

నీటిలో నిప్పు రవ్వలు!

https://epaper.netidhatri.com/ `ఎన్నికల ముందు రాజకీయ సెగలు. `ప్రచార వేడి రాజేస్తున్న మాటలు. `ఎన్నికలలో నీళ్లు, ప్రాజెక్టులే ప్రధాన అంశాలు. `హామీల అమలు నుంచి బీఆర్‌ఎస్‌ను పక్కదారి పట్టించే ఎత్తులు. `బీఆర్‌ఎస్‌పై అవినీతి మరకలంటించే ప్రయత్నాలు. `మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు. `ప్రాజెక్ట్‌ల మీదనే కయ్యాలు. `బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య జగడాలు. `కేసీఆర్‌ను రెచ్చగొట్టి రేవంత్‌ సాధించేదేముంది? `అనరాని మాటలని చూపించే ఆధిపత్యమేమిటి? `రేవంత్‌ రెడ్డి మరీ తొందర పడుతున్నాడా? హైదరాబాద్‌,నేటిధాత్రి: నీటిలో నిప్పు రవ్వలు ఎగసిపడుతున్నాయి….

Read More

పాపటపల్లి – జాన్ పాడు రైల్వే లైన్ రద్దు చేయాలి..!

ప్రత్యామ్నాయంగా మూడు మార్గాల సూచన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ రవిచంద్ర వినతి ఖమ్మం, ఫిబ్రవరి, 9: ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పాడు వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ తక్షణమే రద్దు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మార్గంలో లైన్ నిర్మాణం వల్ల రైతులు తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ…

Read More

ఫిబ్రవరి 11న ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

నేటిధాత్రి, వరంగల్ తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, (టీజీటీఏ) ఆధ్వర్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం గూర్చి శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, టీజీటీఏ సంఘం ప్రతినిధులు బండి నాగేశ్వరరావు, మహమ్మద్ ఇక్బాల్ కె.విక్రమ్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, మిత్రులారా, ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వరాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేసి నాటి పాలకుల మెప్పు పొందాం….

Read More

‘బీసీ నోట్’ పుస్తకావిష్కరణ చేసిన సిఎం రేవంత్ రెడ్డి

అంబేద్కర్ ఓ అద్భుతం: “నేటిధాత్రి” హైదరాబాద్ భారతదేశంలో అంబేద్కర్ ఓ అద్భుతమని, ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఛాంబర్ లో ఈరోజు మధ్యాహ్నం బీసీ కమిషన్ తొలి చైర్మన్ బిఎస్ రాములు భారత రాజ్యాంగం, ఓబీసీలకు అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ ప్రస్థావన పేరుతో రాసిన ‘బీసీ నోట్’ పుస్తకావిష్కరణను సిఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సామాజిక వర్గానికి,…

Read More

బల్దియా ఇన్చార్జి కమిషనర్ గా రాధిక గుప్తా

నేటిధాత్రి, వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమీషనర్ (అదనపు బాధ్యతలు) గా హన్మకొండ జిల్లా (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్ రాధికా గుప్తా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా వ్యక్తిగత కారణాలపై సెలవుపై వెళ్ళడం వలన హన్మకొండ అదనపు కలెక్టర్ కు అదనపు బాధ్యతలు కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ఇన్చార్జి కమీషనర్ ను అదనపు కమీషనర్ లు అనిసుర్ రషీద్, రవీందర్…

Read More

తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ కి భారతరత్న ఇవ్వడం గర్వకారణం-డాక్టర్ మడికొండ శ్రీను

పరకాల నేటిధాత్రి భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపట్ల పరకాల పట్టణ బిర్ఎస్ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పరకాల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శ్రీను అన్నారు.ఈ సందర్బంగా శ్రీను మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచి,తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి,దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు.సంస్కరణల పితామహునిగా పేరుపొంది, భారతదేశాన్ని అగ్రరాజ్యాల…

Read More

కూకట్పల్లి జోన్ జోనల్ కమీషనర్ అభిలాష అభినవ్ వారి ఆధ్వర్యం లో నిర్వహించిన సమీక్షా సమావే శంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.

కూకట్పల్లి,ఫిబ్రవరి 09 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లా డుతూ జిహె చ్ఎంసి అధికారులతో జరిపిన సమీ క్షా సమా వేశంలో హైదర్నగర్ డివిజ న్ అభివృద్ధిలో భాగంగా సివరేజ్ వ్యవస్థ,రోడ్లు,లింక్ రోడ్లు,చెరువుల సుందరీకరణ,స్మశాన వాటికల అభి వృద్ధి,పార్కుల అభివృద్ధి,ఫూట్ ఓ వర్ బ్రిడ్జిల నిర్మాణం గూర్చి వంటి పలు అంశాలపై అధికారులతో చ ర్చించడం జరిగినది.అదేవిధంగా హైదర్నగర్ అభివృద్ధిలో భాగంగా జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికా రులు కాంట్రాక్టర్లు సహకరించాల…

Read More

మాజీ ప్రధాని పి.వి కి భారత రత్న అవార్డు రావడం అభినందనీయం

హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ సామాజిక రచయితల సంఘం రేగొండ,నేటిధాత్రి: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం అభినందనీయం అని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడి సతీశ్ రెడ్డి అన్నారు.తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు అయిన నరసింహరావు భారతరత్న దక్కడం పట్ల తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణ బిడ్డలుగా మనందరి…

Read More

మేడారం జాతరకు 262 ప్రత్యేక బస్సుల ఏర్పాటు

పరకాల పశువుల సంత వద్ద 192 బస్సులు ఏర్పాటు పరకాల డిపోలో మేనేజర్ రవిచందర్ పరకాల నేటిధాత్రి పరకాల డిపో నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రయాణికులు ప్రత్యేక బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని పరకాల డిపో మేనేజర్ ఎం.రవిచందర్ అన్నారు.19 పిబ్రవరి నుండి 24 పిబ్రవరి వరకు 262 ప్రత్యేక ఆర్టిసి బస్సులను పరకాల డిపో నుండి ఏర్పాటు చేయడం జరిగిందని పరకాల డిపోలో 42 బస్సులు మిగతా…

Read More

బస్ షెల్టర్ నిర్మించండి సారు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన పోచంమైదాన్ బస్ షెల్టర్ “బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ గతంలోనే నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే పత్రికా కథనంకు స్పందించిన అధికారులు, ఇనుప స్తంభాలు పాతి, పైకప్పు వేయడం మర్చిపోయారా? లేక వ్యాపార సంస్థల ఇబ్బంది వల్ల ఆపారా? అవస్థలు పడుతున్న ప్రయాణికులు ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా గతంలో కూల్చి వేసిన అధికారులు ఆరు నెలల నుండి కొత్త బస్…

Read More

న్యూ డెమోక్రసీ నుండి ప్రజాపంథా లో చేరిక

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన దుగ్గి రాంబాబు అలియాస్ రియాజ్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ సభ్యులు, శుక్రవారం సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపందా) పార్టీలోకి ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, ఆ పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ ,గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, పార్టీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, పి వైఎల్…

Read More

హైవే పై గుంతలు పూడ్చిన ఆర్ఐ నరేష్

రేగొండ,నేటిధాత్రి: పరకాల నుండి భూపాలపల్లి జాతీయ రహదారి 353C పై ఉన్న గుంతలను అధికారులు శుక్రవారం మోరంతో పోడ్చారు. రేగొండ గిర్దవార్ నరేష్ మాట్లాడుతూ వాహనదారులకు ఈ మార్గంలో ఎక్కువ ప్రదాలు జరగడం మూలంగా వాహనదారుల శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.గతంలో తాను సైతం ఇవే గుంతల కారణంగా ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాత్రి సమయంలో ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Read More

ఎంపీపీ రేగా కాలిక ఆధ్వర్యంలో సర్పంచులకు ఉప సర్పంచులకు ఆత్మీయ సమ్మేళనం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా ఆధ్వర్యంలో సర్పంచుల పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండలంలోని సర్పంచులు మరియు మండల నూతన స్పెషల్ ఆఫీసర్లకు మరియు గ్రామపంచాయతీ సెక్రటరీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించి అనంతరం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాలిక మాట్లాడితే ఐదు సంవత్సరాల ప్రజాసేవలో పాలుపంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా పంచాయతీలోని…

Read More

గ్రామ సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లి న యువత

సానుకూలంగా స్పందించిన తహసిల్దార్ భీమారం, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రోజున తహసిల్దార్ ని మర్యాదపూర్వకంగా కలిసి మండలాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 వ సంవత్సరంలో మండలాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుండి మా ప్రాంతం అభివృద్ధిలో వెనకాలే ఉంది. మా మండల ప్రజల సమస్యల సౌకర్యం కొరకు మండల రెవెన్యూ ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు జూనియర్ కాలేజ్,…

Read More

మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

కొనరావుపేట, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతరను ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేసిన జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భoగా ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం లో జాతర మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ జాతరకు భక్తులు పెద్ద…

Read More

బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రేస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు హన్మకొండ, నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌ. రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ ఎన్నికల్లో ఓటమికి గురై విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటు, కాంగ్రెస్ పార్టీ…

Read More

కత్తిగూడెం రోడ్డు వెంటనే పూర్తి చేయాలి

ఎన్ హెచ్ అర్ సి గ్రామ కన్వీనర్ గంధం కిషోర్ మంగపేట నేటిధాత్రి ములుగు జిల్లా మంగపేట మండలంలోని కత్తిగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్డు గురించి ప్రజలు జాతీయ మానవ హక్కుల కమిటీ కత్తిగూడెం ని ఆశ్రహించిగా గ్రామ శాఖ కన్వీనర్ మాట్లాడుతూ బూర్గంపాడు జాతీయ రహదారి రోడ్డు నుండి దేవనగరం గ్రామం వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఈ బి టీ రోడ్డు పొడవు 3.10 కిలోమీటర్లు , అంచనా విలువ…

Read More

క్రీడాకారులకు కిట్లు పంపించిన చేసిన జిల్లా అధ్యక్షులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగడపల్లి మండలం రాళ్లపేటకూరు గ్రామాల యువ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేసిన జిల్లా అధ్యక్షులు పూర్మాని లింగారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులకు ఆరోగ్యంతో పాటు ఆటలలో ఉత్సాహం నింపుతూ క్రీడాకారులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆటలలో రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో క్రీడాకారులు జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read More
error: Content is protected !!