NETIDHATHRI

పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసిన చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్

చందుర్తి, నేటిధాత్రి: గోదావరి జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జోగారావు పంప్ హౌస్ ద్వారా సోమవారం నీటిని విడుదలకు మోటార్లు ప్రారంభించిన చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్. ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినంక గోదావరి జలాలను మన మండలంలోని అన్ని గ్రామాలకు మల్యాల గ్రామం పంప్ హౌస్ ద్వారా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రతి రైతు కాల్వల ద్వారా వచ్చే నీటిని…

Read More

అంతర్జాతీయ కార్మిక రత్న అవార్డు గ్రహీత హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ కి ఘన సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బహుజన సాహిత్య అకాడమీ ద్వార అంతర్జాతీయ కార్మిక రత్న అవార్డు తీసుకున్న హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ను సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ హెచ్ఎంఎస్ కమిటీ ఆదివారం రోజు స్థానిక హెచ్‌ఎంఎస్ ఆఫీస్ లో యూనియన్ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి,సాయికృష్ణ, సంపత్ , నవీన్,దుస్సా అజయ్,మహిళా నాయకులు మల్లిక,కనక లక్ష్మి  పాల్గొన్నారు.

Read More

అమృత్ భారత్ రైల్వే బ్రిడ్జి ప్రారంబోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి చర్లపల్లి డివిజన్ అమృత్ భారత్ కార్యక్రమం లో భాగముగా 554 రైల్వే స్టేషన్ ల పునరాభివృధికి మరియు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్రమోది చేపట్టారు, అందులొ భాగంగ పెద్ద చర్లపల్లి నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే రహదారిపై రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యఅతిథిగా ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి చెతులమీదగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మేల్యే ఎన్ వి ఎస్…

Read More

అంగన్వాడి హెల్పర్లకు పాత పద్ధతిలో పదోన్నతి కల్పించాలి

ప్రమోషన్ వయస్సు 50 పెంచాలి కలెక్టరేట్ ముందు ధర్నా కలెక్టర్, డి డబ్ల్యు ఓ లకు వినతి నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : అంగన్వాడి హెల్పర్లకు ఎస్ఎస్సి అర్హతతో పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తూ 50 సంవత్సరాల వరకు పరిమితి ఉండే విధంగా చూడాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి కోరారు సోమవారం తెలంగాణ అంగన్వాడి…

Read More

నూతన స్మశానవటిక పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక చలివాగు వాటర్ ట్యాంక్ (పంప్ హౌస్)పైపులైన్లు మరియు ట్రాన్స్ఫర్ ను నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్మశాన వాటికను సోమవారం రోజున పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,రెండవ వార్డ్ కౌన్సిలర్ ఒంటేరు చిన్న సారయ్య, మున్సిపల్ కమిషనర్ నర్సిహ, మున్సిపల్ ఏఈ వంశీ,విద్యుత్ శాఖ అధికారులు డీఈ,ఏఈ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎండి షబ్బీర్…

Read More

ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణాను యధావిధిగా కొనసాగించాలి

పెద్ద వాగు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన చేర్యాల నేటిధాత్రి… ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆకునూర్ పెద్ద వాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చేర్యాల మండలంలోని ఆకునూరు పెద్ద వాగులో ఇసుకను గ్రామ ప్రజల అవసరాల కోసం పూర్వ కాలం నుండి ఇంటి…

Read More

నేషనల్ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం చండూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల నిశాంత్ సాగర్, బోమ్మరగోని కిరణ్ ఫిషర్ హైకోర్టు న్యాయవాదులు, కార్యాలయం ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోరం, మానవ హక్కుల ఉల్లంఘన పై సమాజం లో జరిగే అవినీతి పై పోరాడుతూ, సమాజంలో రుగ్మతగా ఉన్న…

Read More

క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే మండలంలోని బిల్ నాయక్ తండ గ్రామానికి చెందిన మాలోత్ శివరాం (58) గత కొన్ని రోజులుగా గొంతు క్యాన్సర్ నొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉండగా ఆదివారం నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగగా అది గమనించిన చుట్టుపక్కల వారు హుటాహుటిన 108 వాహనంలో ఎంజీఎం…

Read More

లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గరిమెళ్ళ,మరియు రెకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి అధ్వర్యంలో 3వ బ్యాచ్ కి ఉచిత కంటి ఆపరేషన్లు

చెన్నూర్,నేటి ధాత్రి:: పేద ప్రజలకు మెరుగైన ఉచిత నేత్ర వైద్య ఆపరేషన్లు చేసుకుని కళ్ళల్లో వెలుగులు నింపేలా…లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిల్ల మరియు రేకుర్తి ఉచిత కంటి వైద్య ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య క్యాంపు ఈ నెల 8వ తేదీన చెన్నూర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించరు.ఈ క్యాంపులో సుమారుగా 140 మందికి కంటి చూపు ఆపరేషన్ కు వైద్యుల నిర్దారణ చేయడం జరిగింది అని అధ్యక్షుడు మొదుంపురం.వెంకటేశ్వర్ తెలియజేశారు. అనంతరం…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అలాగే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బి ఆర్ ఎస్ పార్టీ లాగా ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేత కాదని మాట ఇచ్చిన మంటే అమలు చేయడం తప్ప వేరే చేయమని కొందరు పనిగట్టుకుని బి…

Read More

బడా పహాడ్ పెద్దగుట్ట దర్గాకు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా

-ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మొక్కిన మొక్కు నెరవేరడంతో పాదయాత్ర కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ శాసనసభ్యులుగా ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించాలని మొక్కిన మొక్కు నెరవేరడంతో సోమవారం కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా తన స్వగ్రామం బావుసాయిపేట గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ పెద్దగుట్ట దర్గా వరకు పాదయాత్ర చేపట్టారు.నేటి నుంచి పాదయాత్రగా వెళ్లి ఈనెల…

Read More

పనిచేయని నిఘా నేత్రాలు!

సీసీ కెమెరాలు ఉన్న ఫలితం సున్నా పట్టించుకోని అధికారులు వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామం మరియు రూరల్ మండల పలు గ్రామాలలో సైతం పనిచేయని సీసీ కెమరాలు ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ప్రతీ క్షణాన్ని వీడియోలో నిక్షిప్తం చేసేలా ఏర్పాట్లుంటే దేన్నైయినా విశ్లేషించడం సులువు. ముఖ్యంగా నేర సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయాల్లో పోలీసు విచారణకు వీడియో రికార్డుల ఫుటేజీలు ఎంతో ఉపయోగపడుతాయి. అందుకే పోలీసు శాఖ, ప్రభుత్వం సీసీ…

Read More

విజయసంకల్ప యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన బీజేపీ నాయకులు

పరకాల నేటిధాత్రి 29 పిబ్రవరిన జరిగే విజయ సంకల్పయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణ చారి,కొలనుపాక భద్రయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్ పరకాల మాజీ…

Read More

ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు

*Date 26/02/2024* —————————————- రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజుకు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

Read More

వ్యవసాయానికి అధిక దిగుబడుల కోసం సేంద్రీయ కర్బనం తయారీ

మహిళలను అభినందించిన విదేశీ వనిత శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, గంగిరేణి గూడెం గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్&డం ప్రాజెక్ట్ కార్యక్రమాలను పరిశీలన చేయడం కొరకై అమెరికాకు చెందిన బీసీఐ ప్రతినిధి కార్న వాతావరణ మార్పు ప్రోగ్రాం కోఆర్డినేటర్ దివ్య గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో మాట్లాడుతూ నిస్సయిత నేలలో సేంద్ర కార్బన్ ఎంతో మంచిదని అమెరికా చెందిన బీసీఐ ప్రతినిధి కార్ని…

Read More

టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల నేటిధాత్రి సోమవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టెన్త్ టాలెంట్ టెస్ట్ శారద స్కూల్, గర్ల్స్ హై స్కూల్ చైతన్య స్కూల్ లల్లో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ ఈ టెన్త్ టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో బోర్డ్ ఎగ్జాం పట్ల ఉ ఉన్న భయాన్ని పోగొట్టడానికి అలాగే వారి సృజనాత్మకతను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని కావున విద్యార్థులందరూ నిరంతరం చదువుతూ…

Read More

విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.5 వేల కోట్లు చెల్లించాలి

-సీఎం రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ విజ్ఞప్తి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 26 రాష్ట్రంలోని 20 లక్షల మంది ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల మొత్తం ఫీజు బకాయిలు రూ. 5 వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత…

Read More

కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నులిగొండ భాస్కర్!!!!

జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన,నులిగొండ భాస్కర్ , నియామకం చేయడం జరిగింది ,నేడు జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల విభాగం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర టిపిసిసి దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఈ సందర్భంగా ఒక ప్రకటన లో,తెలిపారు, ఇట్టి నియామకానికి సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి దుదిల్ల…

Read More

వృద్ధురాలికి శస్త్ర చికిత్స చేపించిన అక్షిత ఫౌండేషన్ చైర్మన్

బాలాపూర్,(రంగారెడ్డి జిల్లా) నేటి, ధాత్రి: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం సాయి నగర్ లో నివాసముండే శాంతమ్మ అనారోగ్యం కారణంగా కాలు పూర్తిగా కుళ్ళి పోయింది. శస్త్ర చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేక కదలలేని పరిస్థితిలో కుళ్ళిన కాలు నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు .అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక ను సంప్రదించగా వృద్ధురాలి ఇంటికి వచ్చి వాళ్ళ…

Read More

మెపాకు కొత్తగట్టు శ్రీనివాస్ దిక్సూచి

పరకాల నేటిధాత్రి మెపాకు ఎల్లవేళలా అహర్నిశలు కృషి చేస్తూ, ముదిరాజ్ లకు అండగా ఉంటూ నేనున్నానని భరోసా కల్పిస్తూ,మెపాకు డాక్టర్. కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ శ్రీరామరక్షాని మెపా సభ్యులు తాళ్ళ రవి ముదిరాజ్,మెపా భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కౌటం రమేష్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మెపా అంటే విద్య,ఉద్యోగం,సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నారని, మెపా అంటే ఏంటో తెలియజేస్తున్నారు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ అని వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మెపాకు అండదండగా…

Read More
error: Content is protected !!