NETIDHATHRI

తోటి స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచిన తోటి స్నేహితులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామనికి చెందిన అజుమియా (ఆజ్జు ) అనే యువకుడు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తోటి స్నేహితులు అతనితో 1995-1996 సంవత్సరం పదో తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపి అజ్జు భార్య షరీఫా కుటుంబ…

Read More

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకంపై ఐజేయూ హర్షం

ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్,సామంతుల శ్యామ్ భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఐజేయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి నియామకంపై భూపాలపల్లి జిల్లా ఐజేయు జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్, కోశాధికారి చింతల కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. ఐజేయు జాతీయ సంఘం…

Read More

స్టోన్ క్రషర్ నీ తొలగించాలని ప్రజా వానిలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి:: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులో గల సబ్ స్టేషన్ పక్కన గల ఇసుక సిమెంటు క్రషర్ నుండి దుమ్ము ధూళి వస్తుందని చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ క్రషర్ నుండి దమ్ము ధూళి వస్తుందని దీని వలన అక్కడ నివసించే ప్రజలకు అనారోగ్య సమస్యలు మరియు అస్తమతో బాధపడుతున్నారని గతంలో…

Read More

శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా ప్రకటించడంపై ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల హర్షం

ముత్తారం :- నేటి ధాత్రి స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంపై ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేశారు…సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం,మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ శ్రీపాదరావు మంథని నియోజక వర్గంలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించారని విద్యకు పెద్దపీట వేసి…

Read More

నూతన సీసీ రోడ్డు ప్రారంభం

గంగారం/కొత్తగూడ. నేటిధాత్రి, మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం లోని కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుడి తండాలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన జెడ్పిటిసి పులుసo పుష్పలత శ్రీనివాస్ మండలంలోని గుడి తండాలో తెలంగాణ రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క.. వారి ఆదేశాల మేరకు గుడి తండాలో 10 లక్షల రూపాయల రెండు బిట్లు నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన స్థానిక జెడ్పిటిసి…

Read More

చొప్పదండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా

– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కొక్కెరకుంట, వన్నారం, మోతె (కోత్తపల్లే), రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజిపేట, వెంకట్రావుపల్లి, లక్ష్మిపూర్, శ్రీరాములపల్లి, తిర్మలాపుర్, గుండి, రాంచంద్రపూర్, రామడుగు, కోరటపల్లి, గోలిరామయ్యపల్లి, పందికుంటపల్లి(కుర్మపల్లి), కిష్టాపూర్, వెలిచాల గ్రామాలలో కోటి ఇరవై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా గుండి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని గత…

Read More

గంగారం లో గిరాక తాటి కల్లు ఫుల్

గంగారం,నేటిధాత్రి : గిరాక తాటి కల్లు పేరు చెప్తే ఎవ్వరికైనా నోరు ఊరల్సిందే పల్లెలనుంచి పట్నం వరకు గిరాక తాటి కల్లు అంటే అమితామైన అభిమానం ఎందుకంటే ఒక చెట్టు నుంచి 40నుంచి 50సిసలా కల్లు దిగుతుంది మాములుగా తాటి చెట్టు నుంచి అయితే 2 సిసలు నుంచి మహా అయితే 8 సిసలా మధ్యలో ఆగుతుంది అదే గిరాక తాటి చెట్లు అయితే ఫ్యూర్ కల్లు గా ఆరోగ్యం నికి అండగా ఉంటుంది అని అభివర్ణించా…

Read More

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత

రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణం లోని మల్లికార్జున నగర్ లో నివాసముంటున్న గుడిసె కొమురయ్య ఇల్లు ఇటీవల కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన విషయం సోషల్ మీడియా ద్వారా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు తెలియడంతో సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ లో గుడిసె కొమురయ్య ఇంటికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి , సానుభూతిని తెలియజేస్తు ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ…

Read More

ప్రొసీడింగ్ అందజేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ జెండా కోసం ఎంపీ నిధుల నుండి విడుదల చేసిన మూడులక్షల ప్రొసీడింగ్ కాపీని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్ ఆధ్వర్యంలో అందచేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్. ఈసంధర్భంగా వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి…

Read More

ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డిని కలిసిన వనపర్తి విలేకరులు

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డిని నూతనంగా ఏర్పాటు అయినా ప్రెస్ క్లబ్ అధ్యక్షు డు సీనియర్ జర్నలిస్టు అంబటి స్వామి ఆధ్వర్యంలో విలేకరులు కలిశారు * ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇండ్ల స్థలాల కేటాయింపు ఇండ్లు హెల్త్ కార్డులు కేటాయిం పు వాటిపై ఎమ్మెల్యేకు వివరించారు * సీనియర్ విలేకరులు జీ టీవీ గౌతమ్ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో రవి శంకర్…

Read More

పత్రాలు అందుకున్న జవాన్ యాదగిరి మరియు ఎస్ఎఫ్ఏ గోవర్ధన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 26జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు కమీషనర్ రోనాల్డ్ రాస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో హాని కలిగించే చెత్త పాయింట్లను తొలగించడంలో మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ నుండి ప్రధాన పాత్ర పోషించి ప్రశంస పత్రాలు అందుకున్న జవాన్ యాదగిరి మరియు ఎస్ఎఫ్ఏ గోవర్ధన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు కమీషనర్ రోనాల్డ్…

Read More

వెంకటాపూర్ గ్రామ పంచాయితీలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

రామకృష్ణాపూర్, నేటి ధాత్రి: మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామ లో సిసి రోడ్డు పనుల కోసం ప్రధానమంత్రి సడక్ యోజన నిధుల నుండి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఐదు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో సి సి రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ప్రత్యేక అధికారి వీరయ్య. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండు ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు వేల్పుల శంకర్ వేల్పుల చిరంజీవి, కొట్టే సంపత్, పాయిరాల శ్రీనివాస్, భారతపు తిరుపతి,…

Read More

పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసిన చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్

చందుర్తి, నేటిధాత్రి: గోదావరి జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జోగారావు పంప్ హౌస్ ద్వారా సోమవారం నీటిని విడుదలకు మోటార్లు ప్రారంభించిన చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్. ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినంక గోదావరి జలాలను మన మండలంలోని అన్ని గ్రామాలకు మల్యాల గ్రామం పంప్ హౌస్ ద్వారా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రతి రైతు కాల్వల ద్వారా వచ్చే నీటిని…

Read More

అంతర్జాతీయ కార్మిక రత్న అవార్డు గ్రహీత హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ కి ఘన సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బహుజన సాహిత్య అకాడమీ ద్వార అంతర్జాతీయ కార్మిక రత్న అవార్డు తీసుకున్న హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ను సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ హెచ్ఎంఎస్ కమిటీ ఆదివారం రోజు స్థానిక హెచ్‌ఎంఎస్ ఆఫీస్ లో యూనియన్ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి,సాయికృష్ణ, సంపత్ , నవీన్,దుస్సా అజయ్,మహిళా నాయకులు మల్లిక,కనక లక్ష్మి  పాల్గొన్నారు.

Read More

అమృత్ భారత్ రైల్వే బ్రిడ్జి ప్రారంబోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి చర్లపల్లి డివిజన్ అమృత్ భారత్ కార్యక్రమం లో భాగముగా 554 రైల్వే స్టేషన్ ల పునరాభివృధికి మరియు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్రమోది చేపట్టారు, అందులొ భాగంగ పెద్ద చర్లపల్లి నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే రహదారిపై రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యఅతిథిగా ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి చెతులమీదగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మేల్యే ఎన్ వి ఎస్…

Read More

అంగన్వాడి హెల్పర్లకు పాత పద్ధతిలో పదోన్నతి కల్పించాలి

ప్రమోషన్ వయస్సు 50 పెంచాలి కలెక్టరేట్ ముందు ధర్నా కలెక్టర్, డి డబ్ల్యు ఓ లకు వినతి నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : అంగన్వాడి హెల్పర్లకు ఎస్ఎస్సి అర్హతతో పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తూ 50 సంవత్సరాల వరకు పరిమితి ఉండే విధంగా చూడాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి కోరారు సోమవారం తెలంగాణ అంగన్వాడి…

Read More

నూతన స్మశానవటిక పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక చలివాగు వాటర్ ట్యాంక్ (పంప్ హౌస్)పైపులైన్లు మరియు ట్రాన్స్ఫర్ ను నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్మశాన వాటికను సోమవారం రోజున పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,రెండవ వార్డ్ కౌన్సిలర్ ఒంటేరు చిన్న సారయ్య, మున్సిపల్ కమిషనర్ నర్సిహ, మున్సిపల్ ఏఈ వంశీ,విద్యుత్ శాఖ అధికారులు డీఈ,ఏఈ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎండి షబ్బీర్…

Read More

ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణాను యధావిధిగా కొనసాగించాలి

పెద్ద వాగు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన చేర్యాల నేటిధాత్రి… ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆకునూర్ పెద్ద వాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చేర్యాల మండలంలోని ఆకునూరు పెద్ద వాగులో ఇసుకను గ్రామ ప్రజల అవసరాల కోసం పూర్వ కాలం నుండి ఇంటి…

Read More

నేషనల్ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం చండూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల నిశాంత్ సాగర్, బోమ్మరగోని కిరణ్ ఫిషర్ హైకోర్టు న్యాయవాదులు, కార్యాలయం ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోరం, మానవ హక్కుల ఉల్లంఘన పై సమాజం లో జరిగే అవినీతి పై పోరాడుతూ, సమాజంలో రుగ్మతగా ఉన్న…

Read More

క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే మండలంలోని బిల్ నాయక్ తండ గ్రామానికి చెందిన మాలోత్ శివరాం (58) గత కొన్ని రోజులుగా గొంతు క్యాన్సర్ నొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉండగా ఆదివారం నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగగా అది గమనించిన చుట్టుపక్కల వారు హుటాహుటిన 108 వాహనంలో ఎంజీఎం…

Read More
error: Content is protected !!