
తోటి స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచిన తోటి స్నేహితులు
వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామనికి చెందిన అజుమియా (ఆజ్జు ) అనే యువకుడు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తోటి స్నేహితులు అతనితో 1995-1996 సంవత్సరం పదో తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపి అజ్జు భార్య షరీఫా కుటుంబ…