వైరా ఎమ్మెల్యే చోరువతో గుడి తండాలో మంచి నీటి సమస్యను పరిష్కరించిన అదికారులు.

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గుండి తండాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగిరద పైప్ లైన్లు వేసి గేట్ వాల్ ను మట్టితో మూసి వేసి నారని మంచి నీళ్ళు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రామంలో కి వచ్చిన అదికారులను గ్రామ ప్రజలు నిలదీసినారు అట్టి విషయం ను పై అదికారులు తో మాట్లాడి పరిష్కారం చెస్తామని తెలిపారు అట్టి విషయం ను అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి తెలియపర్చగ ఎమ్మెల్యే చోరవతో వెంటనే అదికారులకు తెలిపారు స్పందించిన అదికారులు మాణిక్యారం గ్రామపంచాయతీ గుడి తండా గ్రామంలో మిషన్ భగిరద వాటర్ ట్యాంక్ వద్ద ఎర్పాటు చేసి నీల్లురాకుండా పైప్ లైన్ కనేక్షన్ వాల్ మూసి వేసి మట్టితో పూడ్చిన దాన్ని స్పెషల్ ఆఫీసర్ గ్రామ కార్యదర్శి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను కలిసివారి సహకారంతో వాల్ చుట్టు ఉన్న మట్టి ని తోలగించి గ్రామ ప్రజలకు ఉన్న మంచి నీటి ఎద్దడిని పరిష్కరించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బానోత్ జెత భూక్యా కోండయ్య దాంతోజు రామాచారి భూక్యా హర్ధు భూక్యా పిచ్చ్యి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!