సమ్మయ్యకు నేడు గౌరవ డాక్టరేట్ ప్రధానం

భూపాలపల్లి నేటిధాత్రి

సీనియర్ జర్నలిస్టుకుదక్కిన పురస్కారం.
అవార్డుప్రధానంచేయనున్న ఏషియన్ ఇంటర్నేషనల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తిఅకాడమీ న్యూఢిల్లీ,చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా ఇవ్వనున్నారు
సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత తాళ్లపల్లివెంకటసమ్మయ్యగౌడ్ శనివారంరాజధానిలోగౌరవ డాక్టరేట్ ఘణ పురస్కారమoదుకోనున్నారని, ఏషియన్ వేదికకల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి(న్యూఢిల్లీ) ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకులరమేష్ విడుదల చేసినప్రకటనలోతెలిపారుపాత్రికేయుడిగాపనిచేసేఆయనకు ముషీరాబాద్(హైదరాబాద్) సిటీకల్చరల్ ఆడిటోరియం వేదికపైఅరుదైనఈ పట్టానందుకోనన్నారు.ఆయన కీఅవార్డునుఏషియన్ ఇంటర్నేషనల్ అండ్ స్ఫూర్తి అకాడమీప్రధానంచేస్తు న్నదనిచైర్మన్ తెలిపారు.జయశంకర్ భూపాలపల్లిజిల్లామండల కేంద్రమైనగణపురంకుచెందిన ఆసీనియర్ జర్నలిస్టుగత మూడుదశాబ్దాలకుమించి వివిధపత్రికలకుఅంకితభావం నిస్వార్థంతో సేవలందించారు.సమాజ చైతన్యానికి,మానవతాస్ఫూర్తి కిజనశ్రేయస్సు కోసంసంచలనాత్మకకథనాలతోఆయనతనవంతుగా కలిగించినచైతన్యానికి, రగిలించినస్ఫూర్తితో విశేషకృషిచేశాడన్నారు. సీనియర్ జర్నలిస్టుగా ఇంతకాలంతనుచేసినసేవలకు స్పందించితమసంస్థఈ సత్కారంచేస్తున్నదన్నారు.
ఇది ఒకపాత్రికేయుడిగాఆయనకు దక్కినఅరుదైనగౌరవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!