తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం మృతి చెందిన జంగపే ల్లి. బాబు అకాల మరణం చెందగా చెల్లించిన పోలీసులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేసి వారికి తోచినంతగా50 కేజీల బియ్యం అందించిన తంగళ్ళపల్లి పోలీసులు చనిపోయిన కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు