నూతన సీఐని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ మహేందర్ ఆ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.పుష్పగుచ్చం శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా వేణుగోపాల్,మండల నాయకులు బోడకుంట్ల ప్రకాష్,ముంత రాజయ్య,రాఘుపతి రెడ్డి,యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్,కోట ప్రమోద్,పసుల రాజేందర్,అజార్, సల్ల రాజుకుమార్,గొనె నాగరాజు,అన్వేష్, అభిషేక్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *