ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం
మచ్చుపేట గ్రామంలో కోట సతీష్ కుటుంబమును మరియు కోట శ్రీనివాస్ కుటుంబమును
హరిపురం గ్రామంలో అడ్డూరి రాజమ్మ ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించి
లక్కారం గ్రామపంచాయతీ ఖాజిపల్లె గ్రామంలో అగ్గు మధునమ్మ మరణించగ భారతీయ దేహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమం లో ఓడేడ్ మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య మాజీ సర్పంచ్ నూనే కుమార్ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
ముత్తారం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
