
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం,పోచంపల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే పాడి మల్లారెడ్డి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్ని,వారి చిత్రపట్టం వద్ద నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ కార్యక్రమంలో రేగొండ మండల పార్టీ ప్రెసిడెంట్ అంకం రాజేందర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి,భూపాలపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి,పోచంపల్లి మాజీ సర్పంచ్ నల్ల భాస్కర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, యూత్ అధ్యక్షుడు రాజేందర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు