భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు మండల నాయకులు రత్నం రమాకాంత్,కొండిశెట్టి కృష్ణమూర్తి,చింతాడి చిట్టిబాబు,పెద్దినేని శ్రీనివాస్,నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, ఎక్స్ ఎంపిటిసి చేగొండి శ్రీనివాస్, కృష్ణార్జునరావు, ఇందుల రమేష్, మామిడి పుల్లారావు, చింతాడి రామకృష్ణ, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, మహిళ నాయకురాలు కేతినేని లలిత తదితరులు పాల్గొన్నారు