
వనపర్తి నేటిదాత్రి ;
రేవల్లి మండలం తలుపు నూ రు గ్రామంలో బీ ఆర్ ఏ స్
పార్టీకి చెందిన వారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సమీక్షంలో చేరారు .చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ గోపాల్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచ్ గణేష్ గౌడ్ మాజి జెడ్పిటిసి రాజేశ్వర్ రెడ్డి వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ మాజీ ఎంపీపీ జానకి రామ్ రెడ్డి తలు పు నూరు ఎక్కి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు