కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి
గురువారం శామీర్ పేట్ కలెక్టరేట్ లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్య ర్థి శ్రీ ఈటెల రాజేందర్ నునామినే షన్ సందర్భంగా కూకట్ పల్లి నియో జకవర్గం నుండి ర్యాలీగా బీజేపీ రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ ర్యాలీ కూకట్ పల్లి నియోజకవర్గం నుండి శామీర్ పేట్ కలెక్టరేట్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ… శ్రీ ఈటెల రాజేందర్ అన్న భారీ మెజారిటీతో గెలవబోతు న్నారని దానికి సాక్ష్యం ఈరోజు జరి గిన నామినేషన్ౄ ర్యాలీనే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివ రించాలని అన్నారు.పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈటెల రాజేం దర్ అన్నతోనే ఉన్నారని చెప్పారు
కూకట్ పల్లి నియోజకవర్గం నుండి భారీ బైక్ కార్ ర్యాలీగా వెళ్లారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.