నీలం కవిత మధు ముదిరాజ్ వార్షికోత్సవా సందర్భంగా కేతకిలో ప్రత్యేక పూజలు
జహీరాబాద్ నేటిధాత్రి:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో (ప్రస్తుతం కాంగ్రెస్) నాయకులు నీలం కవిత మధు ముదిరాజ్ వార్షికోత్సవాలు/శుభకార్యాల సందర్భంగా ప్రత్యేక పూజలు ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ సామాజిక కార్యకర్త గోపాల్ రవి సామాజిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి దక్షిణాదిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో. నీలం కవిత మధు ముదిరాజ్ వార్షికోత్సవా సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల మనిషి అన్న అంటే నేను ఉన్నాను అంటూ పేద
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై లక్ష్యంగా
అడుగు ముందుకు వేస్తూ ఉక్కుమనిషిగా
పేరు ప్రాక్యతలు పొందుతున్న
నీలం కవిత మధు ముదిరాజ్ ముద్దుబిడ్డ అని అన్నారు,
