తెలంగాణ రాష్ట్ర ములో 10 వతరగతిలో 585 మార్కులు సాధించిన
పేద విద్యార్థిని సన్మానించిన
మాజీ మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ సతీష్
వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా కేంద్రనికి చెందిన పేద మైనార్టీ కుటుంబం
మొహమ్మద్ కూతురు మరియా జీనత్ 10 వ తరగతి పరిక్షలలో 585 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్ర ములో టాప్ ర్ గా అత్యధిక మార్కులు వచ్చిన సందర్భంగా వారి నివాసంలో విద్యార్ధి కి సన్మానము మాజి మున్సిపల్ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ చెప్పారు పేద మైనారిటీ కుటుంబానికి చెందిన విద్యార్థిని తెలంగాణ టాప్ లో నిలబడడం వనపర్తికి గర్వకారణమని అన్నారు పేద విద్యార్థులు10వతరగతి ఇంటర్ పాలిసెట్ లో విద్యార్థులవివరాలుమాదృష్టికి తీసుకురావాలని వారికి సన్మానం చేస్తామని సతీష్ తెలిపారు ఈకార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారని ఆయన చెప్పారు
