School Inspections by MEO Srinivas
ఝరాసంగం ఎంఈఓ వివిధ పాఠశాల ల తనిఖీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం ఎంఈఓ శ్రీనివాస్ గురువారం రోజు ,ఎం పి పి ఎస్, నర్సాపూర్, యుపిఎస్, గుంత మార్పల్లి కమలపల్లి,పాఠశాల లు తనిఖీ చేయడం జరిగింది విద్యార్థులకి చదివిపించడం, గుణింతాలు, చేపించడం జరిగింది, ఎఫ్ఎల్ఎన్, కార్యక్రమం అమలు, డిఎస్ఇ ఎఫ్ ఆర్ ఎస్, ఆన్లైన్ అటెండన్స్, పిటిఎం,పాఠశాలలోని ఉపాధ్యాయులు టిఎల్ఎం, తప్పకుండ ఉపయోగించాలి అని,విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం, మెనూ ప్రకారం అందించాలి, పాఠశాల చుట్టపక్కల పరిశుభ్రత పాటించడం, నాణ్యమైన విద్యాబోధన అందించాలి అని చూసించడం జరిగింది ఈ కార్యక్రమం లో, సి ఆర్ పి, చిరంజీవి, ఉపాధ్యాయులు ఈశ్వరమ్మ, సుస్మిత, సంగమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు
