50 Kg Rice Distributed to Bereaved Family in Ganapuram
తిరుపతి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ
గణపురం నేటి ధాత్రి
https://youtu.be/zFlwiNP8DmQ?si=YutLvJJ1BBCo9gjz
గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం
మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గ్రామ అధ్యక్షుడు తిక్క సంపత్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం ఇటీవలే వాడ దెబ్బతో మృతి చెందిన
పెండ్యాల తిరుపతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన అంబేద్కర్ యువజన సంఘం 25 కేజీల బియ్యం గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 25 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొల్లి బాబు 12వ వార్డ్ నెంబర్ కోడెపాక అనిల్ రజక సంఘం జిల్లా నాయకులు పసునూటి శంకర్ మైనార్టీ సెల్ మండల నాయకులు ఎండి సైదులు ఇంజపెల్లి రవికుమార్ ఆరు ముళ్ళ ప్రభాకర్ సిలువేరు శంకర్ సామర్ల సాంబయ్య సామర్ల నాగరాజు కొయ్యల రమేష్ కట్కూరి చింటూ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
