కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నామా నాగేశ్వరరావు గారు,
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని తాగునీరు సాగునీరు కొరకు వెంటనే సాగర్ జలాలతో నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ